ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని ఆపే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని మాజీ మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, డాక్టర్ సీ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం వారు మహబూబ్ నగర్లో మీడియాతో మాట్లాడారు. �
‘కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలోంచి బయటకు రావాలి.. రాష్ర్టాభివృద్ధితోపాటు తెలంగాణ నీటి వాటా కోసం గొంతెత్తాలి.. కొట్లాడి కేటాయించిన జలాలను సాధించుకోవాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నార�
స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లోనూ చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నెల 20న నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో మన తెల�
కాంగ్రెస్ సర్కారుపై రెండేండ్లలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందని, ఆ పార్టీపై నమ్మకం లేకనే నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ల
‘గత ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కేవలం 42 శాతం బీసీ రిజర్వేషన్ కోటాను తెరపైకి తెచ్చి డిక్లరేషన్లోని ఇతర వాగ్దానాలను విస్మర�
Srinivas Goud | గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన బీఆర
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని, లేదంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. ‘ఆ పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారన�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ నెల 13న గద్వాలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 13న గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
గత పదేళ్ల పాలనలో చేసి న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల గుండెల్లో నిలిచినందుకే ట్యాంక్ బండ్పై గణేశ్ నిమజ్జనంలో కేసీఆర్ దేక్లింగే సాంగ్ పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు నృత్యాలు చేశారని మాజీ మంత్రి
రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మ్రైక్రో బ్రూవరీస్ పేరిట ఊరూరా బీర్ షాపులు ఏర్పాటు చేసి యువ�
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు.
‘రాజకీయ బద్ధశత్రువులైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో మాత్రం కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. అందులో భాగంగానే పథకం ప్రకారం కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నం