ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు అప్రకటిత కరెంటు కోతలతో ఎండిపోతున్నాయని, ప్రజా ప్రభుత్వానికి అన్నదాతల అరిగోస పట్టదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. ఆదివారం రంగా
తెలంగాణ ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశార
డీలిమిటేషన్ ముసుగులో దక్షిణాది రాష్ర్టాల ఆధిపత్యం తగ్గించి, ఉత్తర భారతానికి అధిక ప్రాధాన్యత కల్పించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు.
విద్యుత్ ఆర్టిజన్ల కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే.. ఈ ప్రభుత్వం మెడలు వంచి పని చేయించుకుంద్దాం.. బెదిరిస్తే.. బెదరమని చెప్పండి.. మీకు అండగా మేమున్నాం.. అంటూ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆర్టిజన్లకు �
సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శనివారం జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బీసీలు ఇప్పుడు మేల్కొనకపోతే వారికి ఉనికి ఉండదని, పోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జనగణనలో ‘ఓబీసీ కులాలకు తీరని అన్యాయం’ అ�
‘రాష్ట్రంలో ఏ గ్యారెంటీని అమలు చేసినవ్? మహారాష్ట్రకు పోతే అక్కడ కాంగ్రెస్ను ప్రజలు ఎండగట్టిండ్రు. రేపు కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతది. రేవంత్రెడ్డి ఐరన్ లెగ్' అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర�
Srinivas Goud | పట్టణం నడిబొడ్డున నుంచి వెళ్తున్న రైల్వే డబుల్ లైన్ కోసం అధికారులు తీసుకుంటున్న అనాలోచిత చర్య వల్ల ప్రజలను ఇబ్బందులపాలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
Srinivas Goud : దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో పామ్ బోర్డు ఏర్పాటు చేసి, పామ్ చెట్ల నుండి లభించే ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు.
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏం లేదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌ�
రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసేలేదని, ఇది అన్ని వర్గాలను నిరాశ పరిచిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బడ్జెట్పై మీడియాతో ఆయన మాట్లాడారు.