కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని కొత్తకుంటతండా గ్రామపంచాయతీకి చెందిన దాదాపు 20 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ ఎ�
: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్లావుద్దీన్ అద్భుత దీపం తరహాలో చెప్తే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యాంకావని, భూకంపం పుట్టించి.. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే బీసీలకు 42 శాతం కోటా సాధ్యమని మాజీ మంత్ర�
Srinivas Goud | మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అసలు మనిషేనా.. ఆయనకు మానవత్వం ఉందా...? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కోల్పోయిన తన భర్తను గుర్తుచేసుకుని బాధతో మాగంటి సునీత కన్నీళ్లు పె
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇది బీసీలకు అవమానమని భావిస్తూ ఆందోళలనకు బీసీ సంఘాలన్నీ ప�
జీవో ద్వారా కాకుండా, చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడా రు.
రిజర్వేషన్ల కోసం తెలంగాణలో జరిగే బీసీ ఉద్యమం దేశానికే నాంది పలికేలా ఉం డాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘బీసీలకు 42% రిజర్
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేం�
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బాకీ కార్డులను ఆయన విడుద�
Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసు�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పు వద్దే వద్దని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. సర్కారు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధిత రైతుల పక్షానా తెగించి కొట్లా�
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, పలువురు నాయకులక�