‘ఎన్నికల సమయంలో అన్ని శాఖల అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాలి. కానీ పాలమూరులో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పోలీసు అధికారులే మొత్తం నడిపిస్తున్నారు. వారే అన్ని శాఖల పనులు చేస్తున్నారు. కొం�
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆ రెండు పార్టీలను సాగనంపాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.
Srinivas Goud | బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
మరో రెండేండ్లల్లో కేసీఆర్ సీఎం అవడం ఖా యం అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ, హౌసింగ్బోర్డు, దివిటిప�
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చే�
బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేకనే రేవంత్ సర్కార్ అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నదని, ఇలాంటి కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. కేసీఆర్ను తట్టుక�
Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి, చేయడానికి ఏమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ శ్రేణులే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టు లు పెట్టడం వల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సొంతూరులో ఓడిపోయాడని కక్షగట్టి బీఆర్ఎస్
Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల స్టాక్ పెంచడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు అవసరమైన యూరియా స్టాక్ పెంచడంపై లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డిస్టిల
KTR | జిల్లాల జోలికొస్తే అగ్గిరాజేస్తం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఏ జిల్లాను ముట్టినా అక్కడ బీఆర్ఎస్ అగ్గిపుట్టిస్తదని.. అందులో కాంగ్రెస్ సర్కార్ భస్మమైపోతదంటూ నిప్
మహబూబ్నగర్లో గతంలో తాగునీటి కోసం.. రహదారులు.. దవాఖానలు లేక ఇబ్బందులు పడితే కేసీఆర్ హయాంలో రూ.వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేపట్టినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తు చేశారు. కానీ తాము చేసిన అభ�