Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏం లేదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌ�
రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసేలేదని, ఇది అన్ని వర్గాలను నిరాశ పరిచిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బడ్జెట్పై మీడియాతో ఆయన మాట్లాడారు.
‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లను ఈ పథకం కింద నిధులు కేటాయించాలి. లేదంటే అసెంబ్లీ ముట్టడి చేపడుతాం’ అని అఖిలపక్ష నేతలు, బీసీ, ఎ�
దేశంలో బీసీలు 80కోట్ల జనాభా ఉన్నా.. ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ లేదంటే ఎందుకు.? అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.. ఆలోచించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
పర్సంటేజీల కోసమే ఫీజు బకాయిలు చెల్లించడం లేదని, గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బ కాయిలు విడుదల చేయలేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్సహా బీసీ, కల్లుగీత కార్మిక సంఘా ల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Srinivas Goud | మేము అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు 5 శాతం సీట్లు లేవు.. కానీ మేము 30 నుంచి 40 శాతం సీట్లు గెలుచుకున్నాం.. మద్యం, డబ్బు, అధికారం వినియోగించుకున్నా 16 సీట్లు మేము గెలిచామన్నారు మాజీ మంత్
‘ఎన్నికల సమయంలో అన్ని శాఖల అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాలి. కానీ పాలమూరులో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పోలీసు అధికారులే మొత్తం నడిపిస్తున్నారు. వారే అన్ని శాఖల పనులు చేస్తున్నారు. కొం�
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆ రెండు పార్టీలను సాగనంపాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.