సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత జట్టు వన్డే సిరీస్ ఖాతాలో వేసుకుంది. ఇటీవలే టీ20ల్లో లంకేయులను చిత్తుచేసిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది.
Sri Lanka battting first భారత్తో జరుగుతున్న రెండవ వన్డేల్లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో ఇండియా 67 పరుగుల తేడ�
భారత్ మరో సిరీస్పై గురిపెట్టింది. ఫార్మాట్తో సంబంధం లేకుండా సొంతగడ్డపై సత్తాచాటుతున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంకతో వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది.
యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ఇండియాకు.. శ్రీలంక చేతిలో పరాజయం ఎదురైంది. అనుభవలేమితో ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచ్చిన భారత్.. ఆనక బ్యాటింగ్లో పోరాడినా.. గెలుపు గీత దాటలేకపోయింది. టాపార్డర్ వైఫల్య
భారత్ మరో సిరీస్పై గురి పెట్టింది. ఉత్కంఠ విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించిన
టీమ్ఇండియా అదే జోరులో శ్రీలంకపై సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న
Sanju Samson | స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండో టీ20 మ్యాచ్కు వికెట్ కీపర్ సంజూశ్యామ్సన్ అందుబాటులో ఉండడం అనుమానాస్పదంగా మారింది. ముంబయి వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో సంజూ
Shivam Mavi శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టీ20లో ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇండియన్ బౌలర్ శివం మావి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. తన స్పీడ్ బౌలింగ్
శ్రీలంక సిరీస్ కోసం భారత జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే జనవరి 3 నుంచి లంకతో టీ20, వన్డే సిరీస్ కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయనుంది.
Sri Lanka Crisis | ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో ప్రజలు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తిండి కోసం ప్రజలు ఆస్తులను అమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఆకలి బాధలు తీరే దారి కనిపించడం లేదు. రోమ్కు చెందిన వరల్డ్
శ్రీలంకలో నివసించే తమిళుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని పీఎంకే వ్యవస్ధాపకులు ఎస్ రాందాస్ విజ్ఞప్తి చేశారు.