కొలంబో: దేశాన్ని విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష శుక్రవారం తిరిగి స్వదేశం చేరుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏడు వారాల క్రితం రాజపక్ష దేశం విడిచి వెళ్లారు. అ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: వైద్యం చేయించుకునేందుకు శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతూ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త, లైంగిక దాడి కేసు నిందితుడు నిత్యానంద ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు లేఖ రాశారు. గత నె�
దుబాయ్: బంగ్లాదేశ్తో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. అఫిఫ్ (39), మెహిదీ హసన్ (38) రాణించారు. లంక బౌలర్లలో
Sri Lanka Crisis | గతంలో మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఊరట కల్పించింది. శ్రీలంకకు 2.9 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు అంగీకరించింది. 1948లో స్వాతంత్య్రం వచ్�
Sri Lanka | పొరుగు దేశంలో శ్రీలంక విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలను చేస్తున్నది. ఇందులో భాగంగా శ్రీలంక ప్రభుత్వం చాక్లెట్లు, పెర్ఫ్
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న శ్రీలంకకు సుమారు 21 వేల టన్నుల ఎరువుల్ని ఇవాళ భారత్ అందజేసింది. కొలంబోలో ఉన్న భారత ఎంబసీ దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేసింది. రెండు దేశాల మధ్య స్నేహం, సహ�
Yuan Wang 5 | భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంక ప్రభుత్వం చైనానుకు అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్తోట పోర్ట్కు చేరింది. చైనా తమ సైనిక కార్యకలాపాలు, గూఢచర్యానికి ఈ ప�
శ్రీలంక సముద్ర గస్తీ మెరుగుపరుచుకునేందుకు భారత్ సాయం అందించింది. డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను (సముద్రగస్తీ విమానం) బహుమతిగా అందజేసింది. దీంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందని భారత్ అభిప�
కొలంబో, ఆగస్టు 13: భారత్ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా శ్రీలంక మాత్రం చైనా నౌకకు అనుమతిచ్చింది. తమ మిలిటరీ వ్యవస్థలపై చైనా నౌక యువాన్ వాంగ్ 5 కన్నేస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. �
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమవంతు సాయమందించేందుకు ముందుకువచ్చారు. ఇటీవలే శ్రీలంకతో టీ20, వన్డే, టెస్టులు ఆడిన ఆసీస్ క్రికెటర్లు.. అక్కడి పరిస్థితులను �
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్-2022 ప్రారంభంకానున్నది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చింది ఆ�
శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇంధన కొరత కారణంగా దాదాపు నెలపాటు మూతపడిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. పాఠశాలలను సోమ, మంగళ, గురువారాల్లో.. మూ
కొలంబో: శ్రీలంక ప్రధానిగా దినేశ్ గుణవర్ధనే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ 15వ ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మొన్నటి వరకు ప్రధానిగా ఉన్న రాణిల్ విక్రమసింఘే .. ఆ దేశ అధ్య�
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింఘే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ తొమ్మిది అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో రాణిల్కు అనుకూల�