Sri Lanka | పొరుగు దేశంలో శ్రీలంక విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలను చేస్తున్నది. ఇందులో భాగంగా శ్రీలంక ప్రభుత్వం చాక్లెట్లు, పెర్ఫ్
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న శ్రీలంకకు సుమారు 21 వేల టన్నుల ఎరువుల్ని ఇవాళ భారత్ అందజేసింది. కొలంబోలో ఉన్న భారత ఎంబసీ దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేసింది. రెండు దేశాల మధ్య స్నేహం, సహ�
Yuan Wang 5 | భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంక ప్రభుత్వం చైనానుకు అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్తోట పోర్ట్కు చేరింది. చైనా తమ సైనిక కార్యకలాపాలు, గూఢచర్యానికి ఈ ప�
శ్రీలంక సముద్ర గస్తీ మెరుగుపరుచుకునేందుకు భారత్ సాయం అందించింది. డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను (సముద్రగస్తీ విమానం) బహుమతిగా అందజేసింది. దీంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందని భారత్ అభిప�
కొలంబో, ఆగస్టు 13: భారత్ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా శ్రీలంక మాత్రం చైనా నౌకకు అనుమతిచ్చింది. తమ మిలిటరీ వ్యవస్థలపై చైనా నౌక యువాన్ వాంగ్ 5 కన్నేస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. �
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమవంతు సాయమందించేందుకు ముందుకువచ్చారు. ఇటీవలే శ్రీలంకతో టీ20, వన్డే, టెస్టులు ఆడిన ఆసీస్ క్రికెటర్లు.. అక్కడి పరిస్థితులను �
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్-2022 ప్రారంభంకానున్నది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చింది ఆ�
శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇంధన కొరత కారణంగా దాదాపు నెలపాటు మూతపడిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. పాఠశాలలను సోమ, మంగళ, గురువారాల్లో.. మూ
కొలంబో: శ్రీలంక ప్రధానిగా దినేశ్ గుణవర్ధనే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ 15వ ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మొన్నటి వరకు ప్రధానిగా ఉన్న రాణిల్ విక్రమసింఘే .. ఆ దేశ అధ్య�
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింఘే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ తొమ్మిది అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో రాణిల్కు అనుకూల�
ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కునారిల్లుతున్న ద్వీపదేశం శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ప్రజాగ్రహానికి భయపడి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవటం
శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో అద్భుత విజయం అందుకుంది. చివరి రోజు లంక బౌలర్ల కట్టడి తో పాటు వర్షం అంతరాయం వల్ల ఈ మ్యాచ్ లో ఫలితం ఏదైనా తేడా అవుతుందా..? అనే అనుమానాలను పటా
Sri Lanka | ఆర్థిక సంక్షోభంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు నేడు నూతన పాలకులు రానున్నారు. ప్రజాగ్రహంతో మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంతో
శ్రీలంకలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తాండవం చేస్తున్నది. ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. జూన్లోగా 8.6 బిలియన్ డాలర్ల విదేశీ రుణం కట్టకపోవటంతో ఈ దేశం డిఫాల్టర్గా మారింది. లెబ�