క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటి టీ20 ప్రపంచకప్ సూపర్-12కు అర్హత సాధించిన శ్రీలంక.. ఆదివారం ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. గ్రూప్-1లో భాగంగా జరిగిన పోరులో లంక 9 వికెట్ల తో ఐర్లాండ్ను చిత్తు చేసింది.
టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ శ్రీలంక పోటీలోకి వచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ యూఏఈపై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాపార్డర్ విఫలమవడంతో టీ20 వరల్డ్కప్ ఆరంభ పోరులో శ్రీలంక పరాజయం పాలైంది. గ్రూప్-‘ఎ’లో బాగంగా ఆదివారం జరిగిన పోరులో లంక 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఓడింది.
వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు.. ఆసియా కప్ ఫైనల్లో శనివారం శ్రీలంకతో అమీతుమీకి సిద్ధమైంది. రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి ఫైనల్కు చేరిన టీమ్ఇండియా..
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధ�
ఆసియాకప్లో టీమ్ఇండియా ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. ఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. కెప్టెన్ రోహిత్ మినహా తక్కినవాళ్లంతా బ్యాట్తో విఫలం కాగా.. బౌలర్లు �
కొలంబో : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల 2.9 బిలియన్ డాలర్ల సహాయం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు శ్రీలంక సర్కారు, ఐఎంఎప్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరిన విషయం �
కొలంబో: దేశాన్ని విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష శుక్రవారం తిరిగి స్వదేశం చేరుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏడు వారాల క్రితం రాజపక్ష దేశం విడిచి వెళ్లారు. అ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: వైద్యం చేయించుకునేందుకు శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతూ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త, లైంగిక దాడి కేసు నిందితుడు నిత్యానంద ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు లేఖ రాశారు. గత నె�
దుబాయ్: బంగ్లాదేశ్తో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. అఫిఫ్ (39), మెహిదీ హసన్ (38) రాణించారు. లంక బౌలర్లలో
Sri Lanka Crisis | గతంలో మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఊరట కల్పించింది. శ్రీలంకకు 2.9 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు అంగీకరించింది. 1948లో స్వాతంత్య్రం వచ్�