Sri Lanka | నిధుల కొరత వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్ సమన్శ్రీ రత్నాయకే తెలిపారు.
Human Rights | అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా శ్రీలంకలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆర్థిక సంస్కరణపై ప్రశ్నలు సంధించింది. శ్రీలంకలోని సామాన్య ప్రజల ఆర్థిక, సామాజిక హక్కులను మరింతగా క్షీణింపజ
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు శ్రీలంక నేరుగా అర్హత సాధించలేకపోయింది. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో లంక 0-2తో వైట్వాష్కు గురవడంతో మెగాటోర్నీ బెర్త్ దక్కించుకోల�
శ్రీలంకతో శనివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ 49.3 ఓవర్లలో 274 పరుగులు చేయగా, సమాధానంగా శ్రీలంక 19.5 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది.
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. లంకతో సోమవారం ముగిసిన రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Viral video | బ్యాటర్ వైపు బౌలర్ విసిరన బంతి గాల్లోనే తన దిశను మార్చుకుంది. బంతి గాల్లో ఉండగానే గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గట్టిగా గాలి వీయడంతో అది బౌలర్వైపు కాకుండా పక్కకు కొట్టుకుపోయింది.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే గుర్తుండిపోయేలా సాగిన పోరులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఉత్కంఠ విజయం సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్పై హోరాహోరీ పోరులో ఒక పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. తాజా మ
సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (115) సెంచరీ బాదడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక మంచి స్థితిలో నిలిచింది. మాథ్యూస్తో పాటు దినేశ్ చండిమల్ (42), ధనంజయ డిసిల్వ (47) రాణించడంతో లంక రెండ
టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన లంక గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 305
ఆర్థిక మాంద్యంతో నేపాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ దేశం కూడా మరో శ్రీలంకలా మారనుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ కుంభకోణాల పై విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.