శ్రీలంక మిడిలార్డర్ ఆటగాడు దినేశ్ చండిమాల్ చరిత్ర సృష్టించాడు. గాలే వేదికగా శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో అతడు డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా టెస్టులలో శ్రీలంక తరఫున ఆస్ట్రేలియాప
పోలీసులకు అప్పగించిన నిరసనకారులు అధ్యక్ష భవనంలో నిరసనకారుల సంబురాలు గొటబయ దిగిపోయేవరకు వెనుదిరుగబోమని ప్రకటన మళ్లీ రంగంలోకి దిగిన అధ్యక్షుడు గొటబయ ప్రజలకు వంటగ్యాస్ సరఫరా చేయాలని ఆదేశం శాంతికి సహకర
గాలె: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నది. సహచరులు విఫలమైన చోట సీనియర్ బ్యాటర్ దినేశ్ చండిమల్(118 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. ఓవర్నైట్ స్కోరు 184/2త�
Sri Lankan Economic Crisis | పర్యాటకులతో సందడిగా, సంతోషంగా ఉన్న ద్వీప దేశం అది. గత కొద్ది నెలలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహావేశాలు శనివారం ఒక్కసారిగా ఉవ్వెత్తున �
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. టీమిండియా దిగ్గజ క్రీడాకారిణి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ లో నయా కెప్టెన్ హర్మన్
Fuel Crisis | గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను చమురు కొరత (Fuel Crisis) వేధిస్తున్నది. రేషన్ విధానంలో పెట్రోల�
బౌలర్లు సత్తాచాటడంతో శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి (43) టాప్ స్కోరర్.
ఏనుగులు భూమిపై నడిచే అతిపెద్ద జంతువులు. ఇవి చాలా తెలివైన జంతువులు కూడా. వీటిని చూసి మనుషులు భయపడతారు. అడివిలో ఏనుగు కనిపిస్తే ఆమడదూరం పరుగెడతారు. కాగా, శ్రీలంకలోని ఓ హోటల్లో ఏనుగు మాత్రం మ�
శ్రీలంక పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఓడినా టెస్టు సిరీస్ ను మాత్రం విజయంతో ఆరంభించింది. అనుభవలేమితో కొట్టుమిట్టాడుతున్న లంకను తన స్పిన్ ఉచ్చులో తిప్పేసి ఈ టెస్టును మూడు రోజుల్లోనే ముగించింది
శ్రీలంక-ఆస్ట్రేలియా వేదికగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణడు మోకాలడ్డాడు. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో రెండో రోజు ఆట మరో రెండు గంటల్లో ప్రారంభమవుతుందనగా గాలులతో కూడిన భారీ వర్
ఆఖరి టీ20లో భారత్ ఓటమి దంబుల్లా: ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు.. సోమవారం శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్ల�
ఇప్పటికే లంకేయుల చేతిలో సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఆఖరి వన్డేలో ఓదార్పు విజయం దక్కించుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి పోరులో ఆసీస్ 4 వికెట్ల తేడాతో లంకను చిత్తుచేసింది. �
దేశంలో తీవ్ర గడ్డు పరిస్థితులు పార్లమెంట్లో ప్రధాని విక్రమసింఘే కొలంబో, జూన్ 22: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్, విద్యుత్త
శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్టులిప్పించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్తు ప్లాంటు కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపో�