దొడ్డిదారిన పవర్ప్లాంటు కాంట్రాక్టు చేజిక్కించుకొన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై శ్రీలంక ప్రజలు యుద్ధం లేవదీస్తున్నారు. మన్నార్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ప�
బీజింగ్: భారత్పై చైనా మరోసారి ప్రశంసలు గుప్పించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తున్న సహాయ సహకారాలను మెచ్చుకున్నది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ బుధవ
ఎనిమిదేండ్ల కేంద్ర వైఫల్యాలను మరిపించే యత్నం శ్రీలంకలా మారిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటే సోమాలియా స్థితి రావచ్చు హస్తినలో పీఠాన్ని కదిలించాలి: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూ
కొలంబో: పేస్ దిగ్గజం లసిత్ మలింగ.. శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే వారం నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న సిరీస్ కోసం లంక బోర్డు మలింగను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పరిమిత
ఇంధన ధరలు పెరిగాయి.. ద్రవ్యోల్బణం పెరిగింది.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి.. అంతర్జాతీయంగా అప్పు పెరిగింది.. తిరిగి చెల్లించాల్సిన సమయం ముంచుకొచ్చింది. కొత్త అప్పు పుట్టే అవకాశం లేదు. దీనికి తోడు రాజకీయ
ఢాకా: మిడిలార్డర్ ప్లేయర్లు ఏంజెలో మాథ్యూస్ (145 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ చండిమల్ (124; 11 ఫోర్లు, ఒక సిక్సర్) శతకాలతో చెలరేగడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు చేసి�
కొలంబో : అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకను గట్టెక్కించేందుకు ప్రధాని రణిల్ విక్రమసింఘేను ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆర్థికమంత్రిగా బుధవారం నియమించారు. ఈ మేరకు ఆయన ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్�
మిడిలార్డర్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్ (115 బ్యాటింగ్; 13 ఫోర్లు), లిటన్ దాస్ (135 బ్యాటింగ్; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదం తొక్కడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా భారీ స్కోరు దిశగా సాగు�
శ్రీలంకలో వైద్య వ్యవస్థ కుప్పకూలుతున్నది. దేశానికి కావాల్సిన మందుల్లో దాదాపు 80 శాతం దిగుమతుల ద్వా రానే లభ్యమయ్యేవి. అయి తే విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా పడిపోవడంతో దిగుమతి చేసుకునే పరిస్థితులు లేవ�
పెట్రోల్, డీజిల్ను కొనడానికి డబ్బుల్లేక శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం బడులకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాల్లో ఉన్నవారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కార్యాలయాలకు రావొద్దని ఆదేశించింది
కొలంబో : అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు జీ7 దేశాలు అండగా నిలిచాయి. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శ్రీలంకను గట్టెక్కించేందుకు సహా�
పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్�
ఢాకా: సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (397 బంతుల్లో 199; 19 ఫోర్లు, ఒక సిక్సర్) త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మాథ్యూస్ పరుగు తేడాతో ద�