శ్రీలంకలో ఆయిల్ నిల్వలు నిండుకున్నాయి. పెట్రోల్ నిల్వలు ఒక్కరోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే వెల్లడించారు. ఆయిల్ దిగుమతుల కోసం చెల్లించేందుకు డాలర్లు కూడా తమ వద్ద లేవన్
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకలో పరిస్థితులు కుదుటపడేలా కనిపించడం లేదు. గురువారం కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రణిల్ విక్రమ సింఘే పైనా ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రణ
నియమించిన అధ్యక్షుడు గొటబయ అధ్యక్ష కార్యాలయంలోనే ప్రమాణం మహింద విదేశాలకు పారిపోకుండా నిషేధం విధించిన ఫోర్టు కోర్టు కొలంబో, మే 12: శ్రీలంక కొత్త ప్రధానిగా ప్రతిపక్ష యూఎన్పీ పార్టీ నేత రణిల్ విక్రమ సింఘ�
ద్వీపకల్ప దేశం శ్రీలంకలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరుగాల్సిన సిరీస్పై సందిగ్ధత ఏర్పడింది. లంకలో తీవ్ర అలజడి కొనసాగుతుండడంతో ఈ పర్యటనపై పునరాలోచించుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్�
కొలంబో : శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్ భవనంలో ఆయన కొత్త ప్రధానమంత్రితో అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. ద్వీప దేశంలో రాజకీయ, ఆర్థిక �
శ్రీలంక.. కండ్లముందు తగలబడిపోతున్న దేశం. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్నది. ఇప్పుడక్కడ ప్రభుత్వమంటూ లేదు. ఆర్థికస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆర్థిక, రా�
కొలంబో: ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశానికి బలగాలను పంపిస్తున్నట్లు వస్తున్న వార్తలపై భారత్ స్పందించింది. శ్రీలంకకు ఇండియా పూ�
ప్రధాన మంత్రి గద్దె దిగినా శ్రీలంకలో ప్రజాగ్రహం చల్లారడం లేదు. అధ్యక్షుడు గొటబయ కూడా పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ఫ్యూ అమల్లో ఉన్నా ప్రజలు ఏమాత్రం లెక్క చేయడం �
శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఫలితంగా మొత్తం మంత్రి మండలి రైద్దెంది. మరోవైపు, అల్లర్లతో దేశం అట్టుడుకుతున్నది. ప�
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఆ దేశంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీల అధికార న
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రధాని మహింద రాజపక్స పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్కు తలొగ్గి.. ఈ మేరకు న
శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ద