శ్రీలంక-ఆస్ట్రేలియా వేదికగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణడు మోకాలడ్డాడు. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో రెండో రోజు ఆట మరో రెండు గంటల్లో ప్రారంభమవుతుందనగా గాలులతో కూడిన భారీ వర్
ఆఖరి టీ20లో భారత్ ఓటమి దంబుల్లా: ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు.. సోమవారం శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్ల�
ఇప్పటికే లంకేయుల చేతిలో సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఆఖరి వన్డేలో ఓదార్పు విజయం దక్కించుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి పోరులో ఆసీస్ 4 వికెట్ల తేడాతో లంకను చిత్తుచేసింది. �
దేశంలో తీవ్ర గడ్డు పరిస్థితులు పార్లమెంట్లో ప్రధాని విక్రమసింఘే కొలంబో, జూన్ 22: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్, విద్యుత్త
శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్టులిప్పించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్తు ప్లాంటు కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపో�
పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులు మూత కొలంబో, జూన్ 20: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ దేశ ప్రభుత్వం పలువిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రకటించిన రెండు వారాల షట్డౌన్ సోమ
కొలంబో: దిగ్గజ ప్లేయర్ మిథాలీరాజ్ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలి పోరుకు సిద్ధమవుతున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం దంబుల్లా వేదికగా జరుగనున్న తొలి టీ20 కోసం హ�
కొలంబో: యువ ఓపెనర్ పతుమ్ నిసాంక (137) సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు �
చైనా రుణ ఉచ్చులో చిక్కుకుని విలవిల అడుగంటిన విదేశీ మారక నిల్వలు దేశంలో ఇంధన, విద్యుత్తు సంక్షోభం బకాయిల చెల్లింపునకు చైనా ఒత్తిడి ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడాని�
దొడ్డిదారిన పవర్ప్లాంటు కాంట్రాక్టు చేజిక్కించుకొన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై శ్రీలంక ప్రజలు యుద్ధం లేవదీస్తున్నారు. మన్నార్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ప�
బీజింగ్: భారత్పై చైనా మరోసారి ప్రశంసలు గుప్పించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తున్న సహాయ సహకారాలను మెచ్చుకున్నది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ బుధవ
ఎనిమిదేండ్ల కేంద్ర వైఫల్యాలను మరిపించే యత్నం శ్రీలంకలా మారిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటే సోమాలియా స్థితి రావచ్చు హస్తినలో పీఠాన్ని కదిలించాలి: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూ
కొలంబో: పేస్ దిగ్గజం లసిత్ మలింగ.. శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే వారం నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న సిరీస్ కోసం లంక బోర్డు మలింగను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పరిమిత