పెట్రోల్, డీజిల్ను కొనడానికి డబ్బుల్లేక శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం బడులకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాల్లో ఉన్నవారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కార్యాలయాలకు రావొద్దని ఆదేశించింది
కొలంబో : అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు జీ7 దేశాలు అండగా నిలిచాయి. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శ్రీలంకను గట్టెక్కించేందుకు సహా�
పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్�
ఢాకా: సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (397 బంతుల్లో 199; 19 ఫోర్లు, ఒక సిక్సర్) త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మాథ్యూస్ పరుగు తేడాతో ద�
శ్రీలంకలో ఆయిల్ నిల్వలు నిండుకున్నాయి. పెట్రోల్ నిల్వలు ఒక్కరోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే వెల్లడించారు. ఆయిల్ దిగుమతుల కోసం చెల్లించేందుకు డాలర్లు కూడా తమ వద్ద లేవన్
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకలో పరిస్థితులు కుదుటపడేలా కనిపించడం లేదు. గురువారం కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రణిల్ విక్రమ సింఘే పైనా ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రణ
నియమించిన అధ్యక్షుడు గొటబయ అధ్యక్ష కార్యాలయంలోనే ప్రమాణం మహింద విదేశాలకు పారిపోకుండా నిషేధం విధించిన ఫోర్టు కోర్టు కొలంబో, మే 12: శ్రీలంక కొత్త ప్రధానిగా ప్రతిపక్ష యూఎన్పీ పార్టీ నేత రణిల్ విక్రమ సింఘ�
ద్వీపకల్ప దేశం శ్రీలంకలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరుగాల్సిన సిరీస్పై సందిగ్ధత ఏర్పడింది. లంకలో తీవ్ర అలజడి కొనసాగుతుండడంతో ఈ పర్యటనపై పునరాలోచించుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్�
కొలంబో : శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్ భవనంలో ఆయన కొత్త ప్రధానమంత్రితో అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. ద్వీప దేశంలో రాజకీయ, ఆర్థిక �
శ్రీలంక.. కండ్లముందు తగలబడిపోతున్న దేశం. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్నది. ఇప్పుడక్కడ ప్రభుత్వమంటూ లేదు. ఆర్థికస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆర్థిక, రా�
కొలంబో: ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశానికి బలగాలను పంపిస్తున్నట్లు వస్తున్న వార్తలపై భారత్ స్పందించింది. శ్రీలంకకు ఇండియా పూ�
ప్రధాన మంత్రి గద్దె దిగినా శ్రీలంకలో ప్రజాగ్రహం చల్లారడం లేదు. అధ్యక్షుడు గొటబయ కూడా పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ఫ్యూ అమల్లో ఉన్నా ప్రజలు ఏమాత్రం లెక్క చేయడం �
శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఫలితంగా మొత్తం మంత్రి మండలి రైద్దెంది. మరోవైపు, అల్లర్లతో దేశం అట్టుడుకుతున్నది. ప�