శ్రీలంక.. కండ్లముందు తగలబడిపోతున్న దేశం. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్నది. ఇప్పుడక్కడ ప్రభుత్వమంటూ లేదు. ఆర్థికస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆర్థిక, రా�
కొలంబో: ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశానికి బలగాలను పంపిస్తున్నట్లు వస్తున్న వార్తలపై భారత్ స్పందించింది. శ్రీలంకకు ఇండియా పూ�
ప్రధాన మంత్రి గద్దె దిగినా శ్రీలంకలో ప్రజాగ్రహం చల్లారడం లేదు. అధ్యక్షుడు గొటబయ కూడా పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ఫ్యూ అమల్లో ఉన్నా ప్రజలు ఏమాత్రం లెక్క చేయడం �
శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఫలితంగా మొత్తం మంత్రి మండలి రైద్దెంది. మరోవైపు, అల్లర్లతో దేశం అట్టుడుకుతున్నది. ప�
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఆ దేశంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీల అధికార న
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రధాని మహింద రాజపక్స పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్కు తలొగ్గి.. ఈ మేరకు న
శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ద
కొలంబో : శ్రీలంకకు చెందిన ప్రతిపక్ష పార్టీలు బుధవారం పార్లమెంట్లో ఎస్ఎల్పీపీ సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కొత్త రాజ్యాంగ ప్రతిపా�
కొలంబో, ఏప్రిల్ 29: దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం క�
కొలంబో : పొరుగుదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు లంక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అవసరమైన విదేశీ