శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఓ కీలక ఇర్ణయం తీసుకుంది. పలు దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు మంగళవారం ప్రక�
కొలంబో : ఆర్థిక సంక్షోభంతో పొరుగుదేశమైన శ్రీలంక అల్లాడిపోతున్నది. రోజు రోజుకు పరిస్థితులు దారుణంగా పరిస్థితులు దారణంగా తయారవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా పర్యాటకరంగం దెబ్బతినడంతో సంక్షోభం మరింత ఉ�
Colombo | ఎండా కాలం కదా తాగే నీళ్ల కోసం ఈ డబ్బాలన్నింటినీ లైనులో పెట్టారనుకుంటున్నారా?.. అయితే మీరు డబ్బాలో కాలుపెట్టినట్లే.. అవన్నీ డీజిల్, పెట్రోల్ కోసం బంకుల వద్ద వరుసగా పెట్టారు. తమ వాహనాలను బయటకు తీయడానిక�
కొలంబో : శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సతో సమావేశమైన రాజీనామా లేఖను సమర్పించారని, అయితే, రాజీనామాను ఇంకా ఆమోదించలేదని వార్తలు వచ్చాయి. శ్ర�
Sri Lanka | అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా జరగుతున్న నిరసన కార్యక్రమాలను నిలువరించడానికి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నద
Sri Lanka | ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka)ప్రజా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో వాటిని నిలువరించడానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అమలుచేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సామాజిక మ�
ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజా నిరసనలు ఉద్ధృతం కావడంతో అధ్యక్షుడు రాజపక్స దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలనిచ్చారు. నిరసన ప్రదర్శనలు ఎవరు నిర్�
Sri Lanka | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు (Sri Lanka) భారత్ చేయుతనందిస్తున్నది. రవాణా రంగంలో కీలక పాత్ర పోషించే డీజిల్ను లంకకు అందించింది. బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన 40 వేల టన్నుల డీజిల్ను
Sri Lanka | ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka) ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించార�
పెరిగిన ధరలు, ఆహారం, చమురు, విద్యుత్ సంక్షోభం శ్రీలంకను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో శ్రీలంక ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రస్తుత పరిస్థితులకు పూర్తి బాధ్యత వహిస్తూ.. శ్రీలంక అధ�
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రోజుకు 7 గంటల చొప్పున కొనసాగుతున్న విద్యుత్తు కోతలను 10 గంటలకు పెంచుతూ బుధవారం ప్రభుత్�
శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత