శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ద
కొలంబో : శ్రీలంకకు చెందిన ప్రతిపక్ష పార్టీలు బుధవారం పార్లమెంట్లో ఎస్ఎల్పీపీ సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కొత్త రాజ్యాంగ ప్రతిపా�
కొలంబో, ఏప్రిల్ 29: దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం క�
కొలంబో : పొరుగుదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు లంక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అవసరమైన విదేశీ
తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడి సెక్రటేరియట్ బయట బీచ్మైదానంలో కొనసాగుతున్న ఆందోళనలు తాజాగా ప్రధాని కార్యాలయం వద్దకు విస్తరించాయి. ఆందోళన
ఇంధన దిగుమతుల కోసం మరో 500 మిలియన్ డాలర్ల (రూ.3,824 కోట్లు) రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకారం తెలిపిందని శ్రీలంక ఆర్థికశాఖ మంత్రి అలీ సబ్రి వెల్లడించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో నలిగిపోతున్న శ్రీలంక.. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్నది. రాజధాని కొలంబోతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంధన ధరల తాజా
శ్రీరామ నవమి ఉత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనపై శివసేన తీవ్రంగా స్పందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి ఘటనలే పునరావృత్�
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజాగ్రహానికి దిగొచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రధాని మహింద రాజపక్స మినహా, కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా 17 మందితో
కొలంబో : పొరుగు దేశంలో శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. ఈ క్రమంలో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 17 మంది మంత్రులకు స్థానం కల్పించారు. మరో వైపు మంగ