Emergency | ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం నుంచి పరారవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Gotabya Rajapaksa | శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం తెల్లవారుజామున మాల్దీవు�
లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇప్పటికీ శ్రీలంకలోనే ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్పోర్టులను ఆయన సన్నిహితులు కొలంబో ఎయిర్పోర్టుకు తీసుకొ�
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఒక్కపూట కూడా తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ఉన్న శ్రీలంక ప్రజలకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతటి క్లిష్ట సమయాల్లో కూడా ఆ దేశ ప్రజలు తమ�
ఈ నెల 13వ తేదీన తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘేకు అధికారికంగా సమాచారం ఇచ్చినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. �
శ్రీలంక మిడిలార్డర్ ఆటగాడు దినేశ్ చండిమాల్ చరిత్ర సృష్టించాడు. గాలే వేదికగా శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో అతడు డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా టెస్టులలో శ్రీలంక తరఫున ఆస్ట్రేలియాప
పోలీసులకు అప్పగించిన నిరసనకారులు అధ్యక్ష భవనంలో నిరసనకారుల సంబురాలు గొటబయ దిగిపోయేవరకు వెనుదిరుగబోమని ప్రకటన మళ్లీ రంగంలోకి దిగిన అధ్యక్షుడు గొటబయ ప్రజలకు వంటగ్యాస్ సరఫరా చేయాలని ఆదేశం శాంతికి సహకర
గాలె: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నది. సహచరులు విఫలమైన చోట సీనియర్ బ్యాటర్ దినేశ్ చండిమల్(118 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. ఓవర్నైట్ స్కోరు 184/2త�
Sri Lankan Economic Crisis | పర్యాటకులతో సందడిగా, సంతోషంగా ఉన్న ద్వీప దేశం అది. గత కొద్ది నెలలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహావేశాలు శనివారం ఒక్కసారిగా ఉవ్వెత్తున �
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. టీమిండియా దిగ్గజ క్రీడాకారిణి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ లో నయా కెప్టెన్ హర్మన్
Fuel Crisis | గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను చమురు కొరత (Fuel Crisis) వేధిస్తున్నది. రేషన్ విధానంలో పెట్రోల�
బౌలర్లు సత్తాచాటడంతో శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి (43) టాప్ స్కోరర్.
ఏనుగులు భూమిపై నడిచే అతిపెద్ద జంతువులు. ఇవి చాలా తెలివైన జంతువులు కూడా. వీటిని చూసి మనుషులు భయపడతారు. అడివిలో ఏనుగు కనిపిస్తే ఆమడదూరం పరుగెడతారు. కాగా, శ్రీలంకలోని ఓ హోటల్లో ఏనుగు మాత్రం మ�
శ్రీలంక పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఓడినా టెస్టు సిరీస్ ను మాత్రం విజయంతో ఆరంభించింది. అనుభవలేమితో కొట్టుమిట్టాడుతున్న లంకను తన స్పిన్ ఉచ్చులో తిప్పేసి ఈ టెస్టును మూడు రోజుల్లోనే ముగించింది