తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడి సెక్రటేరియట్ బయట బీచ్మైదానంలో కొనసాగుతున్న ఆందోళనలు తాజాగా ప్రధాని కార్యాలయం వద్దకు విస్తరించాయి. ఆందోళన
ఇంధన దిగుమతుల కోసం మరో 500 మిలియన్ డాలర్ల (రూ.3,824 కోట్లు) రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకారం తెలిపిందని శ్రీలంక ఆర్థికశాఖ మంత్రి అలీ సబ్రి వెల్లడించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో నలిగిపోతున్న శ్రీలంక.. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్నది. రాజధాని కొలంబోతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంధన ధరల తాజా
శ్రీరామ నవమి ఉత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనపై శివసేన తీవ్రంగా స్పందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి ఘటనలే పునరావృత్�
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజాగ్రహానికి దిగొచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రధాని మహింద రాజపక్స మినహా, కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా 17 మందితో
కొలంబో : పొరుగు దేశంలో శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. ఈ క్రమంలో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 17 మంది మంత్రులకు స్థానం కల్పించారు. మరో వైపు మంగ
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక దివాలా దిశగా వెళ్తున్నది. దేశంలో విదేశీ మారక నిల్వలు ఇప్పటికే అడుగంటాయి. దీంతో విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ప్రస్తుతానికి కట్టలేమంటూ ప్రభుత్వం �
ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం శ్రీలంకను కుదిపేస్తున్నది. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడువక ముందే అలీసబ్రీ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాను ఈ పదవిలో కొ�
శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఓ కీలక ఇర్ణయం తీసుకుంది. పలు దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు మంగళవారం ప్రక�
కొలంబో : ఆర్థిక సంక్షోభంతో పొరుగుదేశమైన శ్రీలంక అల్లాడిపోతున్నది. రోజు రోజుకు పరిస్థితులు దారుణంగా పరిస్థితులు దారణంగా తయారవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా పర్యాటకరంగం దెబ్బతినడంతో సంక్షోభం మరింత ఉ�
Colombo | ఎండా కాలం కదా తాగే నీళ్ల కోసం ఈ డబ్బాలన్నింటినీ లైనులో పెట్టారనుకుంటున్నారా?.. అయితే మీరు డబ్బాలో కాలుపెట్టినట్లే.. అవన్నీ డీజిల్, పెట్రోల్ కోసం బంకుల వద్ద వరుసగా పెట్టారు. తమ వాహనాలను బయటకు తీయడానిక�
కొలంబో : శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సతో సమావేశమైన రాజీనామా లేఖను సమర్పించారని, అయితే, రాజీనామాను ఇంకా ఆమోదించలేదని వార్తలు వచ్చాయి. శ్ర�