తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. ఇందులో భా గంగా కరీంనగర్లో హైదరాబాద్ తరహాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడుత
ఆటలు ఆడటం వలన మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో పల్లెలు, పట్ణణాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్న
క్రీడా, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, అందులో భాగంగానే పల్లెల్లోనూ క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆర్థి�
పటాన్చెరు మైత్రీ క్రీడామైదానం సరికొత్త హంగులు అద్దుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎంతోమంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చేర్చిన ఈ మైదానాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ�
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పల్లె ప్రగతి ద�
Minister Talasani Srinivas yadav | విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా �
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభకనబర్చాలి ప్రతి ఒక్కరూ గెలుపు కోసం ఆడాలి జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని పోలీసులకు విధులతో పాటు ఆటవిడుపూ ముఖ్యమే..గెలుపోటములు కాకుండా క్రీడా స్ఫూర్తితో ఆడ�
హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్కు చెందిన కె.రఘు క్రికెట్ కోచ్. ప్రస్తుతం డీఆర్ఎస్, సెయింట్ మైఖిల్స్ పాఠశాలలో క్రికెట్ కోచ్గా పని చేస్తున్నాడు. బామ్మ మాటతో స్ఫూర్తి పొందిన అతను దశాబ్ద కాలం కిందట క్రీడ
ఈ ఏడాది మార్చి 27న 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కోడా (CODA) సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. జెస్సికా చాస్టెయిన్కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ది ఐస్ ఆఫ్ టామీ ఫయే...
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ):అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తైక్వాండో ప్లేయర్ సింధు తపస్విని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఇటీవల అమెరికా వేదికగ
భారత బిలియనీర్లలో ఒకరైన ఆర్సీ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ బీ రవి పిైళ్లె రూ.100 కోట్లు ఖర్చు చేసి ఎయిర్బస్ హెచ్-145 హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. ఈ నెల 20న ఎయిర్బస్...
మాస్టర్స్ అథ్లెటిక్స్ ప్రారంభోత్సవంలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వరంగల్, మార్చి 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ వేదికగా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ శనివారం మొదలైంద�
హైదరాబాద్: తెలంగాణలో క్రీడాభివృద్ది కార్యక్రమాల పరిశీలన కోసం కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అతుల్సింగ్ హైదరాబాద్కు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అతుల్సింగ్ పలు అభివ�