ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్తో కలిసి ముందుకొచ్చింది. ‘మైండ్ స్పేస్ ఫర్ అథ్లెట్స్' పేరిట ప్లేయ�
ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ను ఆరు వికెట్లకు 142 పరుగులకు పరిమితం చేసిన హర్మన్ప్రీత్ సేన లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 146
థాయ్లాండ్ వేదికగా ఈనెల 21 నుంచి 25 వరకు జరిగే 21వ ఆసియా బీచ్ వాలీబాల్ టోర్నీలో భారత్ తరఫున నరేశ్, కృష్ణంరాజు బరిలోకి దిగుతున్నారు. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వీరి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణన
నిర్మల్ అర్బన్ సెప్టెంబర్ 10 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని డీటీడీవో శ్రీనివాస్రెడ్డి సూచించారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల వి
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా నెల రోజులే ఉంది.. ఆ లోపు టీమ్ ఇండియా మరో 6 మ్యాచ్లే ఆడనుంది. ఈ పాటికే మెగాటోర్నీ జట్టుపై ఓ అంచనాకు రావాల్సి ఉండగా.. రోహిత్ సేన మాత్రం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నది! ఆరు జ�
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర లిఖించాడు. జావెలిన్త్రోలో తనకు తిరుగులేదని ఘనంగా చాటిచెబుతూ ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్లో పసిడి వెలుగులు విరజిమ్మాడు. గురువారం అర్ధరాత్రి(భారత కాలమాన�
ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది. కామన్వెల్త్ సెమీస్లో ఇంగ్లండ్ను ఓడించి.. తుదిపోరులో ఆసీస్ చేతి�
శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) అదరగొట్టింది. శుక్రవారం అజిజ్నగర్లో జంషెడ్పూర్ ఎఫ్సీతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో శ్రీనిధి దక్కన్ జట్టు 2-1తో విజయం సాధించింది.
ఫామ్ లేమితో సతమతమైన సమయంలో జట్టు నుంచి తనకు సంపూర్ణ మద్దతు లభించిందని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అఫ్గానిస్థాన్తో గురువారం జరిగిన మ్యాచ్లో విరాట్ శతకంతో మెరిసిన విషయం తెలిసింద
భారత గడ్డపై నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు ఇకపై మాస్టర్కార్డ్ సంస్థ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు బిసీసీఐ వెల్లడించింది. ఏడేళ్లుగా స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పేటిఎంతో బంధం ముగ�
ఖేలో ఇండియా మహిళలజూడోసౌత్ లీగ్ టోర్నీలో పతకాలు సాధించిన.. అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను సోమవారం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తన కార్యాలయంలో అభినందించారు. కేరళ తిరుచూరు వేదికగా జ
ప్రతి నెల ఐసీసీ అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నామినేట్ అయింది. ఆగస్టు నెలలో జెమీమీ చూపిన ప్రతిభకు ఆమెకు ఈ అవకాశం దక్కింది. మహిళా విభాగంలో జెమీమాతోపాటు
ఖేలో ఇండియా మహిళల జూడో ర్యాంకింగ్ టోర్నీలో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కేరళలో జరుగుతున్న ఈ పోటీల్లో గురుకుల పాఠశాలలకు చెందిన జూడోకాలు 6 పతకాలతో మెరిశారు. ఇందులో రెండు రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. అ�
భారత గ్రాండ్మాస్టర్ అరవింద్ దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీని గెలుచుకున్నాడు. అరవింద్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, టాప్ టెన్లో ఏడుగురు భారతీయులు చోటు దక్కించుకోవడం గమనార్హం. మరో భారత గ్రాండ్మా