ఫామ్ లేమితో సతమతమైన సమయంలో జట్టు నుంచి తనకు సంపూర్ణ మద్దతు లభించిందని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అఫ్గానిస్థాన్తో గురువారం జరిగిన మ్యాచ్లో విరాట్ శతకంతో మెరిసిన విషయం తెలిసింద
భారత గడ్డపై నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు ఇకపై మాస్టర్కార్డ్ సంస్థ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు బిసీసీఐ వెల్లడించింది. ఏడేళ్లుగా స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పేటిఎంతో బంధం ముగ�
ఖేలో ఇండియా మహిళలజూడోసౌత్ లీగ్ టోర్నీలో పతకాలు సాధించిన.. అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను సోమవారం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తన కార్యాలయంలో అభినందించారు. కేరళ తిరుచూరు వేదికగా జ
ప్రతి నెల ఐసీసీ అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నామినేట్ అయింది. ఆగస్టు నెలలో జెమీమీ చూపిన ప్రతిభకు ఆమెకు ఈ అవకాశం దక్కింది. మహిళా విభాగంలో జెమీమాతోపాటు
ఖేలో ఇండియా మహిళల జూడో ర్యాంకింగ్ టోర్నీలో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కేరళలో జరుగుతున్న ఈ పోటీల్లో గురుకుల పాఠశాలలకు చెందిన జూడోకాలు 6 పతకాలతో మెరిశారు. ఇందులో రెండు రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. అ�
భారత గ్రాండ్మాస్టర్ అరవింద్ దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీని గెలుచుకున్నాడు. అరవింద్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, టాప్ టెన్లో ఏడుగురు భారతీయులు చోటు దక్కించుకోవడం గమనార్హం. మరో భారత గ్రాండ్మా
ఐసీసీ టోర్నీల్లో తప్ప పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడని టీమ్ఇండియా.. వారం వ్యవధిలో దాయాదితో రెండోసారి పోరుకు రెడీ అయింది. ఆసియా కప్ లీగ్ దశలో పాక్పై పైచేయి సాధించిన రోహిత్ సేన.. సూపర్-4లోనూ అదే ఊపు కొనసాగ�
నిలకడగా రాణిస్తున్న యువ టెన్నిస్ ప్లేయర్ తాతతో కలిసి సరదాగా ప్రారంభించిన ఆటపై క్రమంగా మక్కువ పెంచుకున్న ఆ కుర్రాడు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధించే స్థితికి చేరాడు. సరద
అల్టిమేట్ ఖోఖో లీగ్లో తెలుగు యోధాస్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన రెండో క్వాలిఫయర్లో యోథాస్ 67-44తో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో ఒడిశా జగ్గర్నాట్స్
ప్రముఖ కరాటే క్రీడాకారుడు చెరుపల్లి వివేక్ తేజకు భారత్ తరఫున కామన్వెల్త్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ నెల 7 నుంచి బర్మింగ్హామ్లో జరుగనున్న పోటీల్లో కుమిటే 84 కేజీల విభాగంలో వివేక్ �
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అడ్వైజరీ కమిటీ చైర్మన్గా రాష్ర్టానికి చెందిన షబ్బీర్ అలీ ఎంపికయ్యారు.కాగా మాజీ ఫుట్బాలర్ విజయన్ టెక్నికల్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు.
ప్రతిభకు పేదరికం, అంగవైకల్యం అడ్డు కాదంటూ క్రీడారంగంలో దూసుకెళ్తున్న దీరావత్ మహేశ్.. భారత పారా బీచ్ వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యాడు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్ తాండకు చెందిన మహేష�
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది నుంచి లారా సేవలు ప్రారంభమవుతాయని జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
మెదక్ : మెదక్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం, మౌలిక వసతులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం 8వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ను ప్రారంభించారు. ఈ