కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని గన్నేరువరం జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో గురుకుల విద్యాలయాలస్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుమ�
క్రీడారంగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు. అంతర్జాతీయ యవనికపై ఇందూరుతో పాటు తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. వేల్పూర్ మండలానికి చెందిన హిరణ్మయి రన్నింగ్, తైక్వాండో పోటీల్లో సత్తా చాటుతుండగా బేస్
Minister Niranjan reddy | మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు తోడ్పాటునిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఆటలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వనపర్తి మర్రికుంట
Rohit Sharma | టీ 20 ప్రపంచ కప్ టోర్నీకోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత జట్టు తలపడనుంది. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. ప్రస్తుతం
ఆధునిక ప్రపంచంలో అనేక దేశాలు క్రీడల్లో దూసుకెళ్తుంటే మన దేశం మాత్రం వెనుకబడిపోయింది. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా క
దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్(సాఫ్) అండర్-17 చాంపియన్షిప్లో భారత్త విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్..గురువారం జరిగిన ఫైనల్లో నేపాల్పై 4-0 తేడాతో ఘన విజయం సాధించింది
పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్(66) గుండెపోటుతో బుధవారం రాత్రి మరణించారు. మేటి అంతర్జాతీయ అంపైర్లలో ఒకడిగా పేరుగాంచిన రవూఫ్ 2000నుంచి అంతర్జాతీయ మ్యాచ్లలో విధులు నిర్వహించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో తిరోగమన చర్యలు మొదలయ్యాయి. క్రికెట్ పరిపాలనలో కొందరి గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ జస్టిస్ లోధా చేసిన సిఫారసులకు మంగళం పాడేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రపంచ
ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్కు తెలంగాణ జట్టు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఈనెల 27 నుంచి గుజరాత్ వేదికగా మొదలవుతున్న గేమ్స్లో 230 మంది ప్లేయర్లతో రాష్ట్ర టీమ్ బరిలోకి దిగుతున్నది. ఇటీవలి బర్మింగ్�
ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్తో కలిసి ముందుకొచ్చింది. ‘మైండ్ స్పేస్ ఫర్ అథ్లెట్స్' పేరిట ప్లేయ�
ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ను ఆరు వికెట్లకు 142 పరుగులకు పరిమితం చేసిన హర్మన్ప్రీత్ సేన లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 146
థాయ్లాండ్ వేదికగా ఈనెల 21 నుంచి 25 వరకు జరిగే 21వ ఆసియా బీచ్ వాలీబాల్ టోర్నీలో భారత్ తరఫున నరేశ్, కృష్ణంరాజు బరిలోకి దిగుతున్నారు. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వీరి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణన
నిర్మల్ అర్బన్ సెప్టెంబర్ 10 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని డీటీడీవో శ్రీనివాస్రెడ్డి సూచించారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల వి