ప్రముఖ కరాటే క్రీడాకారుడు చెరుపల్లి వివేక్ తేజకు భారత్ తరఫున కామన్వెల్త్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ నెల 7 నుంచి బర్మింగ్హామ్లో జరుగనున్న పోటీల్లో కుమిటే 84 కేజీల విభాగంలో వివేక్ �
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అడ్వైజరీ కమిటీ చైర్మన్గా రాష్ర్టానికి చెందిన షబ్బీర్ అలీ ఎంపికయ్యారు.కాగా మాజీ ఫుట్బాలర్ విజయన్ టెక్నికల్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు.
ప్రతిభకు పేదరికం, అంగవైకల్యం అడ్డు కాదంటూ క్రీడారంగంలో దూసుకెళ్తున్న దీరావత్ మహేశ్.. భారత పారా బీచ్ వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యాడు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్ తాండకు చెందిన మహేష�
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది నుంచి లారా సేవలు ప్రారంభమవుతాయని జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
మెదక్ : మెదక్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం, మౌలిక వసతులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం 8వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ను ప్రారంభించారు. ఈ
ఉమ్మడి జిల్లాలో వజ్రోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఊరూరా ఫ్రీడం కప్ క్రీడలు ఉత్సాహంగా సాగాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధ�
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్లో గెలుపొందిన విజేతలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు�
హైదరాబాద్ : నిత్య వివిధ పని ఒత్తిడికి గురవుతున్న తరుణంలో కొంత సమయం క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉంటామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న�
కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్�
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించేందుకు.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిప
Games | క్రికెట్ అంటే పిచ్చి. కబడ్డీపై ఇష్టం. ఫుట్బాల్పై అభిమానం. ఆటలంటే ఇవే కదా! కానేకాదు. కానీ, ఇవే అని అనుకుంటాం. నిజానికి, ఇంకా చాలా ఉన్నాయి. ఒలింపిక్స్లో ప్రవేశించినా కూడా, మనకు తెలియని క్రీడలెన్నో ఉన్నా
అమెరికాకు చెందిన సిడ్నీ మెక్లాఫ్లిన్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల హర్డిల్స్ను కేవలం 50.68 సెకన్లలోనే ముగించింది. ఇప్పటి వరకు ఏ మహిళా రన్నర్ కూడా ఈ రేస్ను 51 సెకన్ల కన్నా తక్కువ సమయంలో ముగించలేదు. ఓరెగాన
పేద విద్యార్థులకు విద్యతోపాటు భోజన వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో నాణ్యమైన బోధనతోపాటు ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు ప