ఉమ్మడి జిల్లాలో వజ్రోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఊరూరా ఫ్రీడం కప్ క్రీడలు ఉత్సాహంగా సాగాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధ�
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్లో గెలుపొందిన విజేతలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు�
హైదరాబాద్ : నిత్య వివిధ పని ఒత్తిడికి గురవుతున్న తరుణంలో కొంత సమయం క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉంటామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న�
కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్�
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించేందుకు.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిప
Games | క్రికెట్ అంటే పిచ్చి. కబడ్డీపై ఇష్టం. ఫుట్బాల్పై అభిమానం. ఆటలంటే ఇవే కదా! కానేకాదు. కానీ, ఇవే అని అనుకుంటాం. నిజానికి, ఇంకా చాలా ఉన్నాయి. ఒలింపిక్స్లో ప్రవేశించినా కూడా, మనకు తెలియని క్రీడలెన్నో ఉన్నా
అమెరికాకు చెందిన సిడ్నీ మెక్లాఫ్లిన్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల హర్డిల్స్ను కేవలం 50.68 సెకన్లలోనే ముగించింది. ఇప్పటి వరకు ఏ మహిళా రన్నర్ కూడా ఈ రేస్ను 51 సెకన్ల కన్నా తక్కువ సమయంలో ముగించలేదు. ఓరెగాన
పేద విద్యార్థులకు విద్యతోపాటు భోజన వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో నాణ్యమైన బోధనతోపాటు ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు ప
తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. ఇందులో భా గంగా కరీంనగర్లో హైదరాబాద్ తరహాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడుత
ఆటలు ఆడటం వలన మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో పల్లెలు, పట్ణణాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్న
క్రీడా, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, అందులో భాగంగానే పల్లెల్లోనూ క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆర్థి�
పటాన్చెరు మైత్రీ క్రీడామైదానం సరికొత్త హంగులు అద్దుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎంతోమంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చేర్చిన ఈ మైదానాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ�