ఐసీసీ టోర్నీల్లో తప్ప పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడని టీమ్ఇండియా.. వారం వ్యవధిలో దాయాదితో రెండోసారి పోరుకు రెడీ అయింది. ఆసియా కప్ లీగ్ దశలో పాక్పై పైచేయి సాధించిన రోహిత్ సేన.. సూపర్-4లోనూ అదే ఊపు కొనసాగ�
నిలకడగా రాణిస్తున్న యువ టెన్నిస్ ప్లేయర్ తాతతో కలిసి సరదాగా ప్రారంభించిన ఆటపై క్రమంగా మక్కువ పెంచుకున్న ఆ కుర్రాడు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధించే స్థితికి చేరాడు. సరద
అల్టిమేట్ ఖోఖో లీగ్లో తెలుగు యోధాస్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన రెండో క్వాలిఫయర్లో యోథాస్ 67-44తో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో ఒడిశా జగ్గర్నాట్స్
ప్రముఖ కరాటే క్రీడాకారుడు చెరుపల్లి వివేక్ తేజకు భారత్ తరఫున కామన్వెల్త్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ నెల 7 నుంచి బర్మింగ్హామ్లో జరుగనున్న పోటీల్లో కుమిటే 84 కేజీల విభాగంలో వివేక్ �
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అడ్వైజరీ కమిటీ చైర్మన్గా రాష్ర్టానికి చెందిన షబ్బీర్ అలీ ఎంపికయ్యారు.కాగా మాజీ ఫుట్బాలర్ విజయన్ టెక్నికల్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు.
ప్రతిభకు పేదరికం, అంగవైకల్యం అడ్డు కాదంటూ క్రీడారంగంలో దూసుకెళ్తున్న దీరావత్ మహేశ్.. భారత పారా బీచ్ వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యాడు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్ తాండకు చెందిన మహేష�
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది నుంచి లారా సేవలు ప్రారంభమవుతాయని జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
మెదక్ : మెదక్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం, మౌలిక వసతులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం 8వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ను ప్రారంభించారు. ఈ
ఉమ్మడి జిల్లాలో వజ్రోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఊరూరా ఫ్రీడం కప్ క్రీడలు ఉత్సాహంగా సాగాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధ�
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్లో గెలుపొందిన విజేతలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు�
హైదరాబాద్ : నిత్య వివిధ పని ఒత్తిడికి గురవుతున్న తరుణంలో కొంత సమయం క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉంటామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న�
కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్�
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించేందుకు.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిప