భారత బిలియనీర్లలో ఒకరైన ఆర్సీ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ బీ రవి పిైళ్లె రూ.100 కోట్లు ఖర్చు చేసి ఎయిర్బస్ హెచ్-145 హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. ఈ నెల 20న ఎయిర్బస్...
మాస్టర్స్ అథ్లెటిక్స్ ప్రారంభోత్సవంలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వరంగల్, మార్చి 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ వేదికగా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ శనివారం మొదలైంద�
హైదరాబాద్: తెలంగాణలో క్రీడాభివృద్ది కార్యక్రమాల పరిశీలన కోసం కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అతుల్సింగ్ హైదరాబాద్కు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అతుల్సింగ్ పలు అభివ�
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�
‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన కథ ఇది. తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా నడుస్తుంది. ఈ సినిమాలో వరుణ్తేజ్ కేవలం హీరోగా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా కొంత బాధ్యత తీసుకున్నాడు. యువబృందం చేసిన
ప్రతి జిల్లాలో క్రీడా మైదానం:మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడి హైదరాబాద్, మార్చి12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్పోర్ట్స్, టూరిజం పాలసీలను ప్రకటిస్తుందని పర్యాటక, క్రీడలు, యుజవనశాఖల మంత్�
సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ విజేతకు ట్రోఫీ ప్రదానం చేసిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో క్రీడల�
ఆది పినిశెట్టి, ఆకాంక్షసింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్లాప్'. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. రామాంజనేయులు, ఎం.రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో
అమీన్పూర్, మార్చి 07: యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డి పేట గ్రామంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ�
సినిమా స్టార్స్ ఉంటారు. స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఉంటారు. కానీ, ఆ రెండు ప్రపంచాల్లో ఓ వెలుగు వెలిగిన ఒకే ఒక్కడు రాహుల్ బోస్. హైదరాబాద్లో సబ్ జూనియర్ నేషనల్ రగ్బీ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవానిక�
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జాతర్ల గ్రామంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర క్రీడా పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. కబడ్డీ
హైదరాబాద్ : ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్స్ షిప్ – 22 పోటీలకు ఎంపికైన రాష్ట్ర క్రీడాకారులను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అబుదాబిలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు జరిగే ఏషి�
జైపూర్ దగ్గరలోని చాంప్ గ్రామంలో నిర్మించనున్న ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫిబ్రవరి 5న శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమానికి , బీసీసీఐ అధ్యక్షుడు సౌ�
హైదరాబాద్ : జాతీయస్థాయి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడంలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ జన్మదినం (ఫిబ్రవరి17) సందర్భంగా LB స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహి�