న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వింటర్ ఒలింపిక్స్లో సత్తాచాటుతానని భారత యువ స్కీయర్ అరిఫ్ ఖాన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. వచ్చే నెల 4 నుంచి మొదలవుతున్న బీజింగ్ ఒలింపిక్స్లో అరిఫ్ ఖాన్ భారత్ తరఫు�
పోర్ట్ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. క్వీన్స్పార్క్ ఓవల్లో ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న సమయంలో భూకంపం సంభవించింది. జింబ�
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కైవసం ఫైనల్లో కొలిన్స్పై జయభేరి కల నెరవేరినట్లుంది. గతంలో చాలాసార్లు చెప్పినట్లు ఆస్ట్రేలియాలో పుట్టినందుకు గర్విస్తున్నా. ఫైనల్ పోరులో ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతును
సీనియర్ షట్లర్ మాళవికను ఓడించి ఒడిశా ఓపెన్ ఫైనల్కు కటక్: భారత యువ షట్లర్ ఉన్నతిహుడా సంచలన విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఓపెన్ రన్నరప్ మాళవిక బన్సోద్ను ఓడించి ఒడిశా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లి�
ఆసియా టీమ్ చాంపియన్షిప్కు భారత జట్టు న్యూఢిల్లీ: ఆసియా టీమ్ చాంపియన్షిప్లో ఇండియా ఓపెన్ టైటిల్ విజేత లక్ష్యసేన్, సయ్యద్ మోదీ ఓపెన్ రన్నరప్ మాళవిక బన్సోద్ ఆధ్వర్యంలో భారత షట్లర్ల బృందం పాల�
పారిస్: వ్యాక్సినేషన్పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్కు దూరమైన ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్లో కరోనా ఆంక్
స్టార్ షట్లర్ సింధు హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : సైబర్ వేధింపులు తాను కూడా ఎదుర్కొన్నట్లు స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. ఇంటర్నెట్ వినియోగం మన జీవితంలో భాగమైందని వీటిలో విద్య, స్ఫూర్తి
న్యూఢిల్లీ: జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్వైఎస్ఎఫ్) అధ్యక్షుడిగా ఉదిత్ సేఠ్ ఎంపిక కానున్నాడు. ఐవీ బసవరెడ్డి రాజీనామాతో తదుపరి అధ్యక్షుడిగా.. ఉదిత్ సేఠ్ను ఎంపిక చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ �
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో వరల్డ్ జెయింట్స్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో ఆసియా లయన్స్పై విజయం సాధించింది.
బాల పురస్కారం గ్రహీతకు మంత్రి అభినందన హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న తెలంగాణ యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్చంద్రను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్
దుబాయ్: షెడ్యూల్ ప్రకారం మహిళల వన్డే ప్రపంచకప్ నిర్వహిస్తామని సీఈవో ఆండ్రియా నెల్సన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో షెడ్యూల్లో మార్పులు ఏమీ లేవని స్పష్టం చేశారు. మార్చి 4 నుంచి న్యూజిలాండ్
మస్కట్: ఆసియా కప్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-0తో చైనాను ఓడించి తృతీయ స్థానంలో నిలిచింది. షర్మిలా దేవి (13వ ని), గుర్జిత్ కౌర్ (19వ ని) మెరవడ�
బండ్లగూడ : క్రీడాకారులు బస్తీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదుగలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్లోని నవజ్యోతియూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు బుధవారం ర�
భారీ అంచనాల మధ్య దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టి తొలి టెస్టులో తిరుగులేని విజయం సాధించిన టీమ్ఇండియాకు.. ఆ తర్వాత ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్.. ఆ తర్�