ఆసియా టీమ్ చాంపియన్షిప్కు భారత జట్టు న్యూఢిల్లీ: ఆసియా టీమ్ చాంపియన్షిప్లో ఇండియా ఓపెన్ టైటిల్ విజేత లక్ష్యసేన్, సయ్యద్ మోదీ ఓపెన్ రన్నరప్ మాళవిక బన్సోద్ ఆధ్వర్యంలో భారత షట్లర్ల బృందం పాల�
పారిస్: వ్యాక్సినేషన్పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్కు దూరమైన ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్లో కరోనా ఆంక్
స్టార్ షట్లర్ సింధు హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : సైబర్ వేధింపులు తాను కూడా ఎదుర్కొన్నట్లు స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. ఇంటర్నెట్ వినియోగం మన జీవితంలో భాగమైందని వీటిలో విద్య, స్ఫూర్తి
న్యూఢిల్లీ: జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్వైఎస్ఎఫ్) అధ్యక్షుడిగా ఉదిత్ సేఠ్ ఎంపిక కానున్నాడు. ఐవీ బసవరెడ్డి రాజీనామాతో తదుపరి అధ్యక్షుడిగా.. ఉదిత్ సేఠ్ను ఎంపిక చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ �
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో వరల్డ్ జెయింట్స్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో ఆసియా లయన్స్పై విజయం సాధించింది.
బాల పురస్కారం గ్రహీతకు మంత్రి అభినందన హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న తెలంగాణ యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్చంద్రను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్
దుబాయ్: షెడ్యూల్ ప్రకారం మహిళల వన్డే ప్రపంచకప్ నిర్వహిస్తామని సీఈవో ఆండ్రియా నెల్సన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో షెడ్యూల్లో మార్పులు ఏమీ లేవని స్పష్టం చేశారు. మార్చి 4 నుంచి న్యూజిలాండ్
మస్కట్: ఆసియా కప్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-0తో చైనాను ఓడించి తృతీయ స్థానంలో నిలిచింది. షర్మిలా దేవి (13వ ని), గుర్జిత్ కౌర్ (19వ ని) మెరవడ�
బండ్లగూడ : క్రీడాకారులు బస్తీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదుగలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్లోని నవజ్యోతియూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు బుధవారం ర�
భారీ అంచనాల మధ్య దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టి తొలి టెస్టులో తిరుగులేని విజయం సాధించిన టీమ్ఇండియాకు.. ఆ తర్వాత ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్.. ఆ తర్�
యువ పర్వతారోహకుడి ప్రతిభకు గుర్తింపు సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్ చంద్ర ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. పసిప్రాయంలోనే అత్యున్నత శిఖరాలు అధిరోహిస్త�
అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం హైదరాబాద్, జనవరి 22 : రాష్ట్రంలో క్రీడా మైదానాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయ�
Virat kohli | విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20ల కెప్టెన్సీలను వదులుకున్న కోహ్లీ.. తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించ
కందుకూరు : క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన వనం ఆరాధ్య జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీల్లో
అత్యుత్తమ క్రీడా పాలసీ తీసుకొస్తాం పిల్లలకు చదువే కాదు క్రీడలూ ముఖ్యం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సౌకర్యాలకు కృషి క్రీడల్లో రాజకీయాలు వద్దు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ హైదరా�