భారత్-‘ఎ’ 308/4 బ్లూమ్ఫాంటైన్: టాపార్డర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ (103; 16 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికా-‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్-‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచి�
13-1తో కెనడాపై జయభేరి జూనియర్ హాకీ ప్రపంచకప్ భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి పోరులో పరాజయం పాలైన భారత జట్టు.. రెండో మ్యాచ్లో రెట్టింపు బలంతో విజృంభించింది. గురువారం పూల్-బిలో భాగంగా జరిగిన పో
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న లక్ష్యసేన్.. వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హత సాధించిన పిన్న వయసు భారతీయుడి�
ముంబై: విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత క్రీడాకారులకు బీమా సంస్థ ఎల్ఐసీ ఘనంగా సత్కరించింది. టోక్యో ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్లో పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అ�
న్యూఢిల్లీ: జాతీయ అంధుల టీ20 ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ జట్టు చేజిక్కించుకుంది. గురువారం ఇక్కడి అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 27 పరుగుల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. తుదిపోరులో మ�
సిద్దిపేట, నవంబర్ 25: తెలంగాణ మహిళల సాఫ్ట్బాల్ టైటిల్ను నిజామాబాద్ జట్టు కైవసం చేసుకుంది. సిద్దిపేటలో గురువారం జరిగిన ఫైనల్లో ఇందూరు 6-0తో సిద్దిపేటను చిత్తుగా ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. డిగ్ర
నేటి నుంచి ఇండోనేషియా ఓపెన్ బాలి: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన అనంతరం.. బరిలోకి దిగిన టోర్నీల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు.. మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం నుం�
నెహ్రూ జాతీయ సీనియర్ హాకీ టోర్నీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: గూంచా ఏస్టేట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న నెహ్రూ 57వ జాతీయ సీనియర్ హాకీ టోర్నీలో ఇండియన్ ఆయిల్, ఇండియన్ రైల్వేస్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సోమవ�
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలిక సీఈవో గెఫ్ అలార్డిస్కు పదోన్నతి లభించింది. టీ20 ప్రపంచకప్ విజయవంతంలో అతడి కృషిని గుర్తించిన ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా నియమించింది. ఈ మేరకు ఆదివారం
దుబాయ్: పాకిస్థాన్ స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిదికి జరిమానా పడింది. రెండో టీ20 సందర్భంగా బంగ్లా ఆటగాడు ఆఫిఫ్ హుసేన్ మీదకు బంతి విసిరిన అఫ్రిదిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీ�
హైదరాబాద్, నవంబర్ 21: నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్లో ఇండియన్ ఆయిల్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ ఆయిల్ జట్టు 6-4తో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట
విండీస్ యువ ఆటగాడు జెరెమీ సొలోజనో.. అరంగేట్ర పోరులోనే తీవ్రంగా గాయపడ్డాడు. ఛేజ్ వేసిన ఇన్నింగ్స్ 24వ ఓవర్ నాలుగో బంతికి కరుణరత్నె బలమైన షాట్ ఆడగా.. అది షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సొలోజనో తలన�