ఆమనగల్లు : యువత, విద్యార్థులు ఆటలపై ఆసక్తి కనబరుచాలని షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పోలీసు సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల�
దుబాయ్: ఈ నెల 17 నుంచి యూఏఈ, ఓమన్ వేదికగా ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో 24న పాకిస్థాన్తో టీమ్ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ విజేతకు రూ.12 కోట్ల నగదు బహుమతి దక�
సాఫ్ చాంపియన్షిప్లో భారత్ తొలి గెలుపు మాలె: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్షిప్లో భారత్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం చావో రేవో పోరులో భారత్ 1-0తో నేపాల్పై గెలుపొందింది. కీలక �
మనామా: అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5-0తో బహ్రెయిన్ను చిత్తు చేసింది. భారత్ తరఫున ప్యారీ (18వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో చెల�
బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్�
Inzamam | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్
కొత్తగూడెం : జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు కొత్తగూడెం జిల్లా క్రీడాకారుడు ఎంపికయ్యారు. రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన గూడెల్లి సాయితేజ ఎంపికయ్యాడు. ఈ నెల 5వ తేదీన మెదక్జిల్లాలోని తూప్రాన్లో జరిగిన �
కోల్కతాపై చెన్నై విజయం.. రెండు వికెట్ల తేడాతో గెలుపు చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై జడేజా (22) అవుట్ సామ్ కురన్ (4) ఔట్ జడేజా వీర విహారం.. 6..6..4..4 19 వ ఓవర్లో జడేజా సూపర్ బ్యాటింగ్.. వరుస బంతుల్�
BCCI | తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
ఇందూరు: రాష్ట్రస్థాయి సెపక్తక్రా సీనియర్ టోర్నీలో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు రెండవ స్థానం సాధించింది. హైదరాబాద్లోని ఛాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో బుధవారం కొనసాగిన 8వ రాష్ట్రస్థాయి సెపక్
Warangal | వరంగల్ నగరంలో 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలుత 5000 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. పురుషుల
శార్దూల్, పంత్ హాఫ్ సెంచరీ | భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భాగంగా నాలుగో రోజు ఆటలో.. భారత ఆటగాళ్లు శార్దూల్, పంత్ దూసుకుపోతున్నారు
కడ్తాల్ : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని జడ్పీటీసీ దశరథ్నాయక్, ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. మండలంలోని పోశమ్మగడ్డ తండాలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క