లాసానె: తొమ్మిదేండ్ల తర్వాత అమెరికన్ అథ్లెట్ ఎరిక్ కినార్డ్కు అదృష్టం కలిసొచ్చింది. 2012 లండన్ ఒలింపిక్స్ హైజంప్లో సాధించిన రజతం కాస్త ఇప్పుడు స్వర్ణంగా మారింది. స్వర్ణం సాధించిన ఇవాన్ ఉకోవ్ (రష్
రాజీవ్శుక్లా, మునాఫ్పై ఫిర్యాదు ముంబై: టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ పేసర్ మునాఫ్ పటేల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఒక మహిళ ముంబై�
భూపాలపల్లి : క్రీడలు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయని తాడిచర్ల బ్లాక్-2 పీవీఎన్ఆర్ ఓసీపీ పీవో బీవీ రమణ అన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ �
ఆమనగల్లు : యువత, విద్యార్థులు ఆటలపై ఆసక్తి కనబరుచాలని షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పోలీసు సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల�
దుబాయ్: ఈ నెల 17 నుంచి యూఏఈ, ఓమన్ వేదికగా ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో 24న పాకిస్థాన్తో టీమ్ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ విజేతకు రూ.12 కోట్ల నగదు బహుమతి దక�
సాఫ్ చాంపియన్షిప్లో భారత్ తొలి గెలుపు మాలె: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్షిప్లో భారత్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం చావో రేవో పోరులో భారత్ 1-0తో నేపాల్పై గెలుపొందింది. కీలక �
మనామా: అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5-0తో బహ్రెయిన్ను చిత్తు చేసింది. భారత్ తరఫున ప్యారీ (18వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో చెల�
బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్�
Inzamam | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్
కొత్తగూడెం : జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు కొత్తగూడెం జిల్లా క్రీడాకారుడు ఎంపికయ్యారు. రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన గూడెల్లి సాయితేజ ఎంపికయ్యాడు. ఈ నెల 5వ తేదీన మెదక్జిల్లాలోని తూప్రాన్లో జరిగిన �
కోల్కతాపై చెన్నై విజయం.. రెండు వికెట్ల తేడాతో గెలుపు చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై జడేజా (22) అవుట్ సామ్ కురన్ (4) ఔట్ జడేజా వీర విహారం.. 6..6..4..4 19 వ ఓవర్లో జడేజా సూపర్ బ్యాటింగ్.. వరుస బంతుల్�
BCCI | తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
ఇందూరు: రాష్ట్రస్థాయి సెపక్తక్రా సీనియర్ టోర్నీలో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు రెండవ స్థానం సాధించింది. హైదరాబాద్లోని ఛాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో బుధవారం కొనసాగిన 8వ రాష్ట్రస్థాయి సెపక్