Inzamam | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్
కొత్తగూడెం : జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు కొత్తగూడెం జిల్లా క్రీడాకారుడు ఎంపికయ్యారు. రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన గూడెల్లి సాయితేజ ఎంపికయ్యాడు. ఈ నెల 5వ తేదీన మెదక్జిల్లాలోని తూప్రాన్లో జరిగిన �
కోల్కతాపై చెన్నై విజయం.. రెండు వికెట్ల తేడాతో గెలుపు చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై జడేజా (22) అవుట్ సామ్ కురన్ (4) ఔట్ జడేజా వీర విహారం.. 6..6..4..4 19 వ ఓవర్లో జడేజా సూపర్ బ్యాటింగ్.. వరుస బంతుల్�
BCCI | తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
ఇందూరు: రాష్ట్రస్థాయి సెపక్తక్రా సీనియర్ టోర్నీలో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు రెండవ స్థానం సాధించింది. హైదరాబాద్లోని ఛాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో బుధవారం కొనసాగిన 8వ రాష్ట్రస్థాయి సెపక్
Warangal | వరంగల్ నగరంలో 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలుత 5000 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. పురుషుల
శార్దూల్, పంత్ హాఫ్ సెంచరీ | భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భాగంగా నాలుగో రోజు ఆటలో.. భారత ఆటగాళ్లు శార్దూల్, పంత్ దూసుకుపోతున్నారు
కడ్తాల్ : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని జడ్పీటీసీ దశరథ్నాయక్, ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. మండలంలోని పోశమ్మగడ్డ తండాలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క
(Huzurabad) హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల వసతుల కల్పనకు 40 లక్షలు నిధులు మంజూరు చేసినట్టు స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ క్రీడా మైదానాన్ని సం�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి డాక్టర్ శ్రీనివాస్ నల్లెల రాసిన ‘స్పోర్ట్స్ సైకలాజికల్ అప్లికేషన్స్ ఫర్ ఫుట్బాల్ అండ్ హాకీ ప్లేయర్స్’ పుస్తకాన్ని ఓయూ వీసీ
Olympics | ఆసియా క్రీడలు, కామన్వెల్త్ వంటి అంతర్జాతీయ క్రీడాపోటీలు నిర్వహించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వహించేందుకు మాత్రం భారత్కు అవకాశం రాలేదు. కనీసం ఒలింపిక్స్ నిర్వహణ కోసం పోటీ కూడా పడలేదు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్తో చాలా మంది క్రీడాకారుల కెరీర్లు దెబ్బతిన్నాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. కొవిడ్-19 విజృంభణ, ప్లేయర్ల కెరీర్పై వైరస్ చూపిన ప్రభా�