న్యూఢిల్లీ: జాతీయ అంధుల టీ20 ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ జట్టు చేజిక్కించుకుంది. గురువారం ఇక్కడి అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 27 పరుగుల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. తుదిపోరులో మ�
సిద్దిపేట, నవంబర్ 25: తెలంగాణ మహిళల సాఫ్ట్బాల్ టైటిల్ను నిజామాబాద్ జట్టు కైవసం చేసుకుంది. సిద్దిపేటలో గురువారం జరిగిన ఫైనల్లో ఇందూరు 6-0తో సిద్దిపేటను చిత్తుగా ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. డిగ్ర
నేటి నుంచి ఇండోనేషియా ఓపెన్ బాలి: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన అనంతరం.. బరిలోకి దిగిన టోర్నీల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు.. మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం నుం�
నెహ్రూ జాతీయ సీనియర్ హాకీ టోర్నీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: గూంచా ఏస్టేట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న నెహ్రూ 57వ జాతీయ సీనియర్ హాకీ టోర్నీలో ఇండియన్ ఆయిల్, ఇండియన్ రైల్వేస్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సోమవ�
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలిక సీఈవో గెఫ్ అలార్డిస్కు పదోన్నతి లభించింది. టీ20 ప్రపంచకప్ విజయవంతంలో అతడి కృషిని గుర్తించిన ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా నియమించింది. ఈ మేరకు ఆదివారం
దుబాయ్: పాకిస్థాన్ స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిదికి జరిమానా పడింది. రెండో టీ20 సందర్భంగా బంగ్లా ఆటగాడు ఆఫిఫ్ హుసేన్ మీదకు బంతి విసిరిన అఫ్రిదిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీ�
హైదరాబాద్, నవంబర్ 21: నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్లో ఇండియన్ ఆయిల్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ ఆయిల్ జట్టు 6-4తో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట
విండీస్ యువ ఆటగాడు జెరెమీ సొలోజనో.. అరంగేట్ర పోరులోనే తీవ్రంగా గాయపడ్డాడు. ఛేజ్ వేసిన ఇన్నింగ్స్ 24వ ఓవర్ నాలుగో బంతికి కరుణరత్నె బలమైన షాట్ ఆడగా.. అది షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సొలోజనో తలన�
గాలె: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (132 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్ను అనంత శివమ్ జిందాల్ చేజిక్కించుకున్నాడు. నిజాంపేటలోని ఎస్ఎల్బీ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫ�
ఇండోనేషియా మాస్టర్స్ బాలి: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్-750లో భారత పోరు ముగిసింది. వరుస విజయాలతో దూకుడు మీద కనిపించిన స్టార్ షట్లర్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన మహిళల �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర లిఫ్టర్లు రెండు పతకాలతో మెరిశారు. టోర్నీలో రాజశ్రీ(63కి) రజతం దక్కించుకోగా, సాయి లలిత్(105కి) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల జూన�
ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందని ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కరాటే రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభను కనబ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్లో తెలంగాణ చిన్నారి వి.అక్షారెడ్డి పసిడి పతకం కైవసం చేసుకుంది. లక్నో వేదికగా జరిగిన 11వ జాతీయ స్థాయి ఫీల్డ్ ఇండోర్ ఆర్చరీ చాంపియన్షిప్ అండర�