గాలె: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (132 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్ను అనంత శివమ్ జిందాల్ చేజిక్కించుకున్నాడు. నిజాంపేటలోని ఎస్ఎల్బీ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫ�
ఇండోనేషియా మాస్టర్స్ బాలి: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్-750లో భారత పోరు ముగిసింది. వరుస విజయాలతో దూకుడు మీద కనిపించిన స్టార్ షట్లర్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన మహిళల �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర లిఫ్టర్లు రెండు పతకాలతో మెరిశారు. టోర్నీలో రాజశ్రీ(63కి) రజతం దక్కించుకోగా, సాయి లలిత్(105కి) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల జూన�
ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందని ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కరాటే రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభను కనబ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్లో తెలంగాణ చిన్నారి వి.అక్షారెడ్డి పసిడి పతకం కైవసం చేసుకుంది. లక్నో వేదికగా జరిగిన 11వ జాతీయ స్థాయి ఫీల్డ్ ఇండోర్ ఆర్చరీ చాంపియన్షిప్ అండర�
లాసానె: తొమ్మిదేండ్ల తర్వాత అమెరికన్ అథ్లెట్ ఎరిక్ కినార్డ్కు అదృష్టం కలిసొచ్చింది. 2012 లండన్ ఒలింపిక్స్ హైజంప్లో సాధించిన రజతం కాస్త ఇప్పుడు స్వర్ణంగా మారింది. స్వర్ణం సాధించిన ఇవాన్ ఉకోవ్ (రష్
రాజీవ్శుక్లా, మునాఫ్పై ఫిర్యాదు ముంబై: టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ పేసర్ మునాఫ్ పటేల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఒక మహిళ ముంబై�
భూపాలపల్లి : క్రీడలు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయని తాడిచర్ల బ్లాక్-2 పీవీఎన్ఆర్ ఓసీపీ పీవో బీవీ రమణ అన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ �
ఆమనగల్లు : యువత, విద్యార్థులు ఆటలపై ఆసక్తి కనబరుచాలని షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పోలీసు సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల�
దుబాయ్: ఈ నెల 17 నుంచి యూఏఈ, ఓమన్ వేదికగా ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో 24న పాకిస్థాన్తో టీమ్ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ విజేతకు రూ.12 కోట్ల నగదు బహుమతి దక�
సాఫ్ చాంపియన్షిప్లో భారత్ తొలి గెలుపు మాలె: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్షిప్లో భారత్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం చావో రేవో పోరులో భారత్ 1-0తో నేపాల్పై గెలుపొందింది. కీలక �
మనామా: అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5-0తో బహ్రెయిన్ను చిత్తు చేసింది. భారత్ తరఫున ప్యారీ (18వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో చెల�
బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్�