యువ పర్వతారోహకుడి ప్రతిభకు గుర్తింపు సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్ చంద్ర ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. పసిప్రాయంలోనే అత్యున్నత శిఖరాలు అధిరోహిస్త�
అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం హైదరాబాద్, జనవరి 22 : రాష్ట్రంలో క్రీడా మైదానాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయ�
Virat kohli | విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20ల కెప్టెన్సీలను వదులుకున్న కోహ్లీ.. తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించ
కందుకూరు : క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన వనం ఆరాధ్య జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీల్లో
అత్యుత్తమ క్రీడా పాలసీ తీసుకొస్తాం పిల్లలకు చదువే కాదు క్రీడలూ ముఖ్యం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సౌకర్యాలకు కృషి క్రీడల్లో రాజకీయాలు వద్దు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ హైదరా�
దక్షిణాఫ్రికా లక్ష్యం 240, ప్రస్తుతం 118/2 భారత్ రెండో ఇన్నింగ్స్ 266 ఆలౌట్ వాండరర్స్ వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య పోరు రసపట్టులో పడింది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో విజయం ఎవరిని వర�
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు టోర్నీలు నిర్వహించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడా సంఘాలకు సూచించారు. గచ్చిబౌల�
మియాపూర్ : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని గెలుపోటములు పక్కకు పెట్టి క్రీడల్లో తప్పకుండా భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్
వికారాబాద్ : యువత క్రీడల్లో ప్రతిభను కనబర్చి ప్రాంతానికి మంచి పేరు ప్రక్యాతలు తీసుకరావాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో వీ�
ఆర్కేపురం, డిసెంబర్ 10 : క్రీడలతో ఒత్తిడి దూరమవుతుందని ఐఏఎస్ రామకృష్ణారావు అన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని చెప్పారు. నాలుగురోజులుగా సరూర్నగర్ ఇండోర్ స్టేడి�
కొత్తగూడెం: జాతీయ స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలకు స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సబార్డినేట్గా విధులు నిర్వహిస్తున్న ఎం.రాము ఎంపికయ్యారు. అదే విధంగా కొత్తగూడానికి చెందిన క్రీడాకారుడు సర్వేష్ ఎంపికై
ఖమ్మం : ప్రతి ఒక్కరికి మానసిక, శారీరక ఉల్లాసం కలగడంతో పాటు వారిలో ఉన్న అంతర్గత ప్రతిభను వెలికి తీసేందుకు ఆటలు ఎంతో దోహదం చేస్తాయని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. సర్థార్ పటేల్ స్టేడియంలో మూడు �
ఖమ్మం:పట్టుదల, నిరంతర సాధన చేస్తూ లాంగ్ టెన్నిస్ డబుల్స్లో విజయపథంలో ముందుకు వెళ్తున్న ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఖమ్మం యూనిట్ హోంగార్డు ఆఫీసర్ వెంకటేశ్వరరావులను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియ�
gongadi trisha | ఊహ తెలియని వయసులోనే ప్లాస్టిక్ బ్యాట్తో సిక్సర్లు బాదిన ఈ చిచ్చరపిడుగు.. పదహారేండ్ల ప్రాయంలో టీమ్ ఇండియా గడప తొక్కేందుకు తహతహలాడుతున్నది. తోటి వాళ్లంతా పుస్తకాలతో కుస్తీ పడుతుంటే, తాను మాత్రం �
కొత్తగూడెం : ఇటీవల గోవాలో జరిగిన జాతీయ యూత్ గేమ్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కొత్తగూడెం జిల్లాకు బంగారు పతకాలు లభించాయి. జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలుపొందిన వినయ్ను శుక్రవారం కొత్తగూడెం మున్�