టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్శర్మకు గౌరవ డాక్టరేట్ హోదా దక్కింది. తన నాయకత్వ శైలికి తోడు క్రికెట్కు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా అజింక్యా డీవై పాటిల్ యూనివర్సిటీ..రోహిత్ను డాక్టరేట్తో
గువాహటి వేదికగా జరిగిన జాతీయ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణ కరాటే ప్లేయర్లు సత్తాచాటారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన టోర్నీలో తెలంగాణ టీమ్ మొత్తం 34 పతకాలు సొంతం చేసుకుంది.
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు.. బుధవారం నుంచి ఆరంభమైన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఘనవిజయంతో ప్రారంభించింది. పరుగుల వరద పారిన మ్యాచ్లో టీమ్ఇండియాదే పైచేయి అయింది.
ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ విఘ్నాలను దాటి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. ఇటీవలే ముగిసిన ఇండియా ఓపెన్లో నిరాశపరిచిన సింధు..
తన కెరీర్లో తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ వేటలో ఉన్న స్పెయిన్ కుర్రాడు కార్లొస్ అల్కరాజ్ ఈ టోర్నీ మూడో రౌండ్కు చేరాడు. బుధవారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ల్లో అల్కరాజ్తో పాటు స్టార్ ప్లే�
రంజీ ట్రోఫీ రెండో దశ పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఎలైట్ గ్రూపు-డీలో ఉన్న ఈ రెండు జట్లు మ్యాచ్ను ప్రతిష్టా
టీ20 ప్రపంచకప్లో తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని డిమాండ్ చేసిన బంగ్లాదేశ్కు ఆశాభంగమే అయింది. బంగ్లా డిమాండ్లకు ఐసీసీ పరిగణనలోకి తీసుకోలేదు. భారత్లో ఆడతారా? లేదా? అన్నదానిపై జనవరి 21 నాటికి తేల్చ�
భారత టెస్ట్, వన్డే సారథి శుభ్మన్ గిల్ రంజీ ట్రోఫీ రెండో దశ పోటీలకు సిద్ధమవుతున్నాడు. ఇండోర్లో న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరీస్ అనంతరం అతడు విరామం తీసుకుంటాడని భావించినా.. భారత కెప్టెన్ మాత్రం �
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కు వేళయైంది. మంగళవారం నుంచి లేహ్ వేదికగా వింటర్ గేమ్స్ మొదలుకాబోతున్నాయి. హిమాలయ పర్వత సానువుల్లో జరుగనున్న వింటర్ గేమ్స్లో ఈసారి వెయ్యి మందికి పైగా అథ్లెట్లు పోటీపడుతు
సీజన్ ఆరంభంలో వరుసగా రెండు టోర్నీల్లోనూ నిరాశపరిచిన భారత షట్లర్లు మరో కీలక టోర్నీకి సిద్ధమయ్యారు. గతవారం స్వదేశంలో ముగిసిన ఇండియా ఓపెన్లో కనీసం క్వార్టర్స్ దాటలేకపోయిన మన షట్లర్లు.. మంగళవారం నుంచి మ�
మరో మూడు వారాల్లో మొదలుకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడేది లేదని మొండిపట్టు పట్టిన బంగ్లాదేశ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆఖరి అవకాశం ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతున్నది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న ఆ జట్టు.. వడోదరలో గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యా�
సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అదిరిపోయే బోణీ కొట్టాడు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్పై కన్నేసిన జొకోవిచ్ తన తొ