భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు అనధికారిక తొలి టెస్టులో శుభారంభం చేసింది. లక్నో వేదికగా భారత ‘ఏ’ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు..
దులీప్ ట్రోఫీ ఫైనల్స్లో మొదట బంతితో ఆ తర్వాత బ్యాట్తో రాణించిన సెంట్రల్ జోన్ జట్టు.. టైటిల్ను చేజిక్కించుకునేందుకు చేరువైంది. సౌత్జోన్తో జరుగుతున్న తుదిపోరులో ఆ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగ
మహిళల ఆసియా కప్ హాకీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సూపర్-4 మ్యాచ్లో భారత్.. 1-1తో జపాన్తో పోరును డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచుంటే భారత జట్టు నేరుగా ఫైనల్స్కు ప్రవేశించేది.
ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ లీగ్ మ్యాచ్లో పాక్ 93 పరుగుల తేడాతో పసికూన ఒమన్పై ఘన విజయం సాధించింది.
ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ టోర్నీకి వేళయైంది. శనివారం నుంచి మెగాటోర్నీకి తెరలేవనుంది. భారత్ తరఫున స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నాడ�
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ జాస్మిన్ లంబోరియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల 57కిలోల సెమీఫైనల్లో జాస్మిన్ 5-0 తేడాతో ఒమలీన్ అల్కాల(వెనిజులా)పై అద్భుత విజయం సా�
ఇంగ్లండ్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి వన్డేలోనే అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి పోరులో సౌతాఫ్రికా.. 7 వికెట్ల తేడాతో గెలిచి
ఐపీఎల్లో 18 ఏండ్ల క్రితం భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన ‘స్లాప్గేట్' వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేసిన మాజీ చైర్మన్ లలిత్ మోడీపై భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫిడే క్లాసికల్ రేటింగ్స్లో కెరీర్లోనే అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు. ఫిడే తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఈ చెన్నై చిన్నోడు.. 2785 ఎలో రేటింగ్ పాయింట
నెల రోజులుగా దేశ రాజధానిలోని క్రికెట్ అభిమానులకు టీ20 మజాను పంచిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో రెండో సీజన్ టైటిల్ను వెస్ట్ ఢిల్లీ లయన్స్ గెలుచుకుంది.
ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ దుమ్మురేపింది. సోమవారం జరిగిన పూల్-ఏ ఆఖరి పోరులో భారత్ 15-0 తేడాతో పసికూన కజకిస్థాన్పై రికార్డు విజయం సాధించింది. తద్వారా గ్రూపులో అగ్రస్థానంతో సెమీ�
దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. బెంగళూరు వేదికగా నార్త్ ఈస్ట్తో జరుగుతున్న రెండో క్వార్టర్స్లో ఆ జట్టు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా 678 పరుగుల భారీ ఆధిక్యాన్ని �