అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా నియమితుడయ్యాడు. ఆయన ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అల్లార్డిస్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
ఈ ఏడాది గ్వాంగ్జు (కొరియా) వేదికగా జరగాల్సి ఉన్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో పతకాలు కొల్లగొట్టాలనే ప్రణాళికలో ఉన్న భారత ఆర్చర్లు.. అందుకు గాను మంగళవారం నుంచి మాడ్రిడ్ వేదికగా మొదలుకానున్న ప్రపంచకప్�
వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు పతక జోరు కనబరుస్తున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్ చేరడం ద్వారా మన బాక్సర్లు ఇప్పటి వరకు ఆరు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.
భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తన ఖాతాలో మరో టైటిల్ను వేసుకున్నాడు. తనతో పాటు జేఎస్డబ్ల్యూ సంయుక్తంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా నిర్వహించిన మొదటి నీరజ్ చోప్రా (ఎన్సీ) క్లాసిక్ టైటిల�
ఇంగ్లండ్తో హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
ఒలింపిక్స్.. ప్రపంచ దేశాలన్నీ ఒక్క చోట చేరే అద్భుతమైన క్రీడా సంగ్రామం! విశ్వక్రీడలకు కనీసం ఒక్కసారైనా ఆతిథ్యమివ్వాలని ఆశించే దేశాలు కోకొల్లలు. అందుకు భారత్ అతీతం కాదు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్�
వింబుల్డన్లో ఇటలీ యువ సంచలనం యానిక్ సిన్నర్ మూడో రౌండ్కు ప్రవేశించాడు. గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సిన్నర్.. 6-1, 6-1, 6-3తో అలగ్జాండర్ వుకిక�
వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. మహిళల 80కిలోల సెమీఫైనల్ బౌట్లో నూపుర్ 5-0 తేడాతో సెయిమా దుస్తజ్ (టర్కీ)పై అలవోక విజ యం సాధించి ఫైనల్ చేరింది.
కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డబ్ల్యూపీసీ ఆసియా పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుపై టీమ్ఇండియా పట్టు బిగిస్తున్నది. దిగ్గజాల నిష్క్రమణ వేళ ఈ సిరీస్కు ముందు టెస్టు సారథ్య పగ్గాలు అందుకున్న కెప్టెన్ శుభ్మన్ గి
కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం సుమారు రెండేండ్లుగా వేచి చూస్తున్న నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).. ఆ దిశగా తనకు అచ్చొచ్చిన వింబుల్డన్ మరో ముందడుగు వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో ఆ
ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత అండర్-19 జట్టు దుమ్మురేపుతున్నది. గురువారం జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్
భారత్లో పర్యటించేందుకు పాకిస్థాన్ హాకీ జట్లకు గ్రీన్సిగ్నల్ దొరికింది. ఆసియాకప్తో పాటు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ జట్ల ప్రాతినిధ్యానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ర
పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరమ్(పీఎన్ఆర్ఐఎఫ్) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహబూబునగర్ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు ఒక సంఘంగా ఏర్పడి విద్య, సామాజిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నార�