మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన డబుల్ హెడర్ తొలి పోరులో యూపీ వారియర్స్ 22 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ప
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ గెలుపు జోరు కొనసాగుతున్నది. మెగాటోర్నీలో తమ తొలి మ్యాచ్లో అమెరికాను చిత్తు చేసిన టీమ్ఇండియా..మలి మ్యాచ్లో బంగ్లాదేశ్ భరతం పట్టింది. శనివారం పలుమార్లు �
రానున్న ఐపీఎల్ సీజన్కు ముందు డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఊరట లభించింది. చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్లకు తోడు ఐపీఎల్ నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్�
విజయ్ హజారే వన్డే టోర్నీలో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం విదర్భ, సౌరాష్ట్ర మధ్య ఫైనల్ జరుగనుంది. టోర్నీలో సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఇరు జట్లు టైటిల్పై కన్నేశాయి. సౌరాష్ట్ర ముచ్చటగా మూ
ఏషియన్ బాక్సింగ్ కౌన్సిల్లో భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్సింగ్కు చోటు లభించింది. తన సుదీర్ఘ కెరీర్లో లెక్కకు మిక్కిలి పతకాలు కొల్లగొట్టిన విజేందర్..ప్రతిష్టాత్మక ఏషియన్ కౌన్సిల్లో సభ్యున
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు టీమ్ఇండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ యువ ఆల్రౌండర్ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. లీగ్లో శుక్రవారం జరిగిన పోరులో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై అద్భుత విజ
హనుమకొండలో ఐదు రోజుల పాటు జరిగిన 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్షిప్ శుక్రవారం ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు టైటిల్ విజేతలుగా నిలిచాయి.
విజయ్ హజారే వన్డేలో టోర్నీలో సౌరాష్ట్ర ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో(63 బంతులు మిగిలుండగానే) ఘన విజ యం సాధించింది. ఆదివారం విదర్భ, సౌరాష్ట్ర మధ్�
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో యువ భారత్ తలపడనుంది. మెగాటోర్నీలో ఇప్పటికే అమెరికాపై ఘన విజయంతో బోణీ కొట్టిన �
ఇండియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో లక్ష్యసేన్ 21-17, 13-21, 18-21తో లిన్ చున్ యి(చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. 68 నిమిషాల పాట
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న బాలుర అండర్-14 పోరులో ప్రాబబుల్స్ ‘సీ’ టీమ్ 5 వికెట్ల తేడాతో ప్రాబబుల్స్ ‘ఈ’పై ఘన విజయం సాధించింది. తొలుత ప్రాబబుల్స్ ‘ఈ’ టీమ్ 57 ఓవర్�
భారత యువ కరాటే క్రీడాకారిణి అలీషా చౌదరి సరికొత్త చరిత్ర సృష్టించింది. జార్జియాలో జరిగిన డబ్ల్యూకేఎఫ్ కరాటే 1సిరీస్ మహిళల కుమిటె 55 కిలోల విభాగంలో ఆమె కాంస్యం గెలిచింది.