ఆస్ట్రేలియా పర్యటనలో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా ముగిసిన మూడో టీ20లో టీమ్ఇండియా.. 5 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తుచేసి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఆతిథ�
న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 కెరీర్కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల సిరీస్కు ముందే అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2011లో టీ20 కెరీర్ ఆరంభ
కాలిగాయం నుంచి కోలుకున్నాక మళ్లీ బ్యాట్ పట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (90) తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. పంత్తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు మెరవడంతో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరిగిన అనధికారిక టెస్టులో భ�
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది.
సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో భారత జట్టుకు ఎంపికై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కరుణ్ నాయర్.. దేశవాళీలో మాత్రం తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు.
భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాలకు పైగా ఆడి భారత టెన్నిస్పై చెరగని ముద్ర వేసిన బోపన్న.. కెరీర్లో నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ను తన ఖాతాలో �
పాకిస్థాన్ మాజీ సారథి బాబర్ ఆజమ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు (4,234 రన్స్) సాధించిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు.
హైదరాబాద్ ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త. ఆధునిక ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే మరో నెల రోజులు ఆగితే సరిపోతుంది.
భారత హాకీ దిగ్గజం మాన్యుయెల్ ఫ్రెడరిక్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1972లో మునిచ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ఫ్రెడరిక్.. ఆ టోర్నీలో జట్టుకు గోల్కీప
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీడబ్ల్యూఎఫ్) మిగతా సీజన్కు దూరమైంది. కాలి గాయం కారణంగా ఆమె యూరప్ వేదికగా జరుగబోయే మిగిలిన సీజన్ నుంచి వైదొలుగుతున్నట్టు �
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ వర్షం అంతరాయం కల్గించే సమయా�
పాకిస్థాన్తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ కాస్తా 1-1తో డ్రాగా ముగిసింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో పాక్ నిర్ద�