ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల కాంపౌండ్ విభాగంలో పతకం గెలిచిన తొలి మహిళా ఆర్చర్గా రికార్డులకెక్కింది.
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ ఎస్)లో మూడురోజులుగా జరిగిన 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి.
సుల్తాన్ ఆఫ్ జొహొర్ హాకీ కప్లో 8వ సారి ఫైనల్ చేరిన భారత జట్టు.. టైటిల్ పోరులో తడబడింది. ఫైనల్లో భారత్ 1-2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
రంజీ ట్రోఫీ కొత్త సీజన్ను హైదరాబాద్ జట్టు డ్రాతో ప్రారంభించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 400/7తో ఆట ఆరంభించిన హైదరాబాద్.. మరో 11 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది.
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో సెమీఫైనల్ చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో టీమ్ఇండియా..ఆదివారం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుక�
చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తలపడుతున్న ఈ ముఖాముఖి పోరులో ఆధిక్యం చేతులు మారుతున్నది.
యూరప్ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఏ)లో ప్రాతినిథ్యం వహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఆటగాళ్లెందరో ఆసక్తిచూపుతారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్కు చుక్కెదురైంది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 0-3(10-15, 14-16, 15-17)తో ఢిల్లీ తూఫాన్స్ చేతిలో ఓటమిపాలైంది.
మహిళల వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై కివీస్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
హైదరాబాద్ పికిల్బాల్(హెచ్పీఎల్) సర్వహంగులతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖలు లీగ్తో జతకట్టగా, తాజాగా టాలీవుడ్ దర్శకుడు దాస్యం తరుణ్భాస్కర్..హెచ్పీఎల్లో భాగం కాబోతున్�
పంజాబీ బాడీబిల్డర్, బాలీవుడ్ నటుడు వరీందర్ సింగ్ (47) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. జలంధర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అతడు గుండెపోటుతో మరణించినట్టు వరీందర్ బంధువులు తెలిపారు.
స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా శుక్రవారం నుంచి ఆ జట్టుతో సిరీస్లో ఆఖరిదైన రెండో మ్యాచ్లో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఈ మ్
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో ఆతిథ్య భారత్కు అనూహ్య షాక్! మెగాటోర్నీలో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన టీమ్ఇండియాకు దక్షిణాఫ్రికా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.