డిసెంబర్లో దుబాయ్ ఆతిథ్యమివ్వనున్న పారా ఆసియన్ గేమ్స్ 2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి సత్తాచాటారు.
Sanjay Raut | భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు భారత క్�
Mithun Manhas | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)’ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితులయ్యారు. ఇవాళ (ఆదివారం) ముంబైలోని బీసీసీఐ కార్యాలయం (BCCI office) లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మన్హాస�
ఆసియాకప్లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ముఖాముఖి పోరులో తలపడబోతున్నాయి. టోర్నీ 41 ఏండ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి టైటిల్ పోరులో బరిలోకి �
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన 10మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ద్వయం రశ్మిక సెహగల్, కపిల్ 16-10తో మన దేశానికే చెందిన వంశ
సాఫ్ అండర్-17 చాంపియన్షిప్లో భారత్ ఏడోసారి టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ 4-1(పెనాల్టీ షూటౌట్) తేడాతో బంగ్లాదేశ్పై అద్భుత విజయం సాధించింది. తొలుత నిర్ణీత సమయంలో ఇరు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ తేజం జివాంజీ దీప్తి వెండి వెలుగులు విరజిమ్మింది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ మరోమారు ప్రతిష్టాత్మక టోర్నీలో భారత మువ్వన్నెల పతాకాన్ని దీప్తి సగర్వంగ
పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆర్చర్ శీతల్దేవి కొత్త చరిత్ర లిఖించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన తొలి భారత ఆర్చర్గా శీతల్ అరుదైన రికార్డు సొంతం చేసుకు
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీలో బంగ్లాదేశ్ ప్లేయర్ జమాల్ హుస్సేన్ విజేతగా నిలిచాడు. భారీ వర్షం కారణంగా శుక్రవారం జరుగాల్సిన పోటీలు రద్దు కావడంతో మూడు రౌండ్ల స్కోర్ల ఆధారంగా ఫలితాలను ప
ఆసియాకప్లో పాకిస్థాన్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సూపర్-4 పోరులో పాక్ 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఉత్కంఠ విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 124/9 �
రాష్ట్రంలో వ్యాయామ విద్యకు మరింత ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం(పెటా టీఎస్) డిమాండ్ చేసింది. 2025-27 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌ
బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఏషియన్ ఆర్చరీ చాంపియన్షిప్ టోర్నీకి తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికిత ఎంపికైంది. గురువారం సోనీపట్(హర్యానా) వేదికగా జరిగిన ట్రయల్స్లో చికిత సత్తాచాటింది.
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో భారత జట్టు తొలి రోజే అదరగొట్టింది. ఢిల్లీలోని కర్ణిసేన షూటింగ్ రేంజ్లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో భారత్ మూడు పతకాలూ గెలిచి క్లీన
తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లు రాణించడంతో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు విజయం దిశగా సాగుతున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 226 పరుగుల భారీ ఆధ
మహిళల ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత జట్టు పేసర్ అరుంధతి రెడ్డికి గాయం బారీన పడింది. మెగా టోర్నీకి సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టుతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఆమె గాయపడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్�