జాతీయ క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏండ్లుగా ఎదురుచూస్తున్న బిల్లు ఎట్టకేలకు చట్టంగా మారింది. ఈ విషయాన్ని మంగళవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకట�
ఎన్ఎస్డబ్ల్యూ బెగా ఓపెన్లో భారత యువ స్కాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అనాహత్ 10-12, 11-5, 11-5, 10-12, 11-7తో నౌర్ ఖఫాగె (ఈజిప్టు)పై అద్భుత విజయం సా�
చెన్నై చెస్ గ్రాండ్మాస్టర్స్ టైటిల్ను జర్మనీ కుర్రాడు విన్సెంట్ కెమెర్ సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మరో రౌండ్ మిగిలున్నప్పటికీ ఎనిమిదో రౌండ్ గేమ్ను డ్రా చేసుకున్న కెమెర్.. ఈ టోర్నీ మూడో సీజ�
ఈ నెల 25 నుంచి 31 దాకా పారిస్ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో జరగాల్సి ఉన్న వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత షట్లర్లకు కఠినమైన డ్రా ఎదురైంది.
సొంతగడ్డపై పాకిస్థాన్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వెస్టిండీస్ 2-1తో సొంతం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆ జట్టు.. పాక్పై 202 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి
World Cup 2025 | మరో 50 రోజుల్లో భారత్ (India) వేదికగా మహిళ వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబై (Mumbai) లో ‘ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్-2025 (ICC Women’s Cricket World Cup 2025)’ ట్రోఫీని ఆవిష్కరించారు.
కెనడా యువ సంచలనం విక్టోరియా ఎంబొకొ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 కెనడా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఆమె గెలుచుకుని ఈ టోర్నీ గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలైన కెనడా దేశస్తురాలిగా రికార్డులకెక్కి�
ఐపీఎల్ -2026 సీజన్ ఆరంభానికి మరో ఏడు నెలల సమయమున్నప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ట్రేడ్ విండో’తో పలు జట్లు తదుపరి వేలానికి ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదులుకోవాలి? ఎవరిని ఇతర జట్లతో ట్రేడ్ చే�
ఇటీవలే ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులకు వేదికైన పిచ్లకు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. తొలి టెస్టు జరిగిన హెడింగ్లీ (లీడ్స్) పిచ్ మినహా మిగిలిన పిచ్లు ఐసీసీ స్టాండర్డ్స్ను అందుకోవడం�
గువాహటి వేదికగా అక్టోబర్ 6 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న బీడబ్ల్యూఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్లో ఆతిథ్య భారత్కు సులువైన డ్రా దక్కింది. శుక్రవారం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) ట
ఏషియన్ అండర్-19 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రత్యర్థులను చిత్తు చేయడం ద్వారా పది మంది ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇందులో ఏడుగురు మహిళా బాక్స�
మరో మూడు నెలల్లో అగ్రశ్రేణి క్రికెట్ జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను ఆసీస్ 5-0తో క్లీన్స్వీప్ చేస్తుందని ఆ జట్టు దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ అభిప�