ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయినా పొట్టి సిరీస్ను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న యువ భారత జట్టు.. నేడు ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంల�
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానాపై వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన పేసర్ జహనారా ఆలమ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. బంగ్లా పురుషుల జట్టు మాజీ పేసర్ మంజురల్ ఇస్లాం తనను లైంగికంగ�
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జాతీయస్థాయి కరాటే పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే పోటీలను ప్రముఖ సినీనటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
యువ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ కుటుంబంలో విషాదం నెలకొన్నది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న పూర్ణ తండ్రి దేవిదాస్(50) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టు బోణీ కొట్టింది. మాజీ క్రికెటర్లు ఆడుతున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ పూల్ ‘సీ’లో భారత్.. 2 పరుగుల తేడా (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో)తో దాయాది పాకిస్థాన్ను ఓడించింది.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయంతో సిరీస్లో బోణీ కొట్టింది. ఇరుజట్ల మధ్య చివరి ఓవర్ దాకా హోరాహోరీగా సాగిన పోరులో విండీస్ 7 పరుగుల తేడాతో గెలిచింది. పర్యాటక జట్టు ని
అంతర్జాతీయ క్రికెట్లో పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే క్రికెట్కు డ్రగ్స్ మహమ్మారి మళ్లీ షాకిచ్చింది. ఆ జట్టు మాజీ సారథి సీన్ విలియమ్స్ డ్రగ్స్కు బానిసై జట్టు నుంచి శాశ్వతంగా దూరమయ�
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానా జోటీపై సహచర టీమ్మేట్, పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసింది. నిగర్.. జట్టులో జూనియర్లను కొడుతుందని.. గదికి పిలిపించుకుని మరీ వారిపై చేయి చేసు
భారత్, ఆస్ట్రేలియా కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైన నేపథ్యంలో సిరీస్ దక్కించుకోవాలంటే ఇరు జట్లు తప్పకగెలువాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గురువారం రెండు జట�
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 14 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గాను అజిత్ అగార్కర్ సారథ్యంలోన
జాతీయ స్థాయి 18 టోర్నీల్లో పోటీపడి పతకాలు సాధించిన హైదరాబాద్ యువ కరాటే ప్లేయర్ సబా మాహిన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ కిషన్బాగ్కు చెం
ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకనున్నాడా? త్వరలోనే అతడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇటీవల పీర్స్ మోర్గాన్ అన్�
గత నెలలో ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు విజేతగా నిలిచినా ట్రోఫీని ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఐసీసీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టనున్నా�
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు మూడో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్ డీలో ఆ జట్టు.. హిమాచల్ ప్రదేశ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.