దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్-2026 తొలిదశ షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే ఈనెల 28 నుంచి టోర్నీ మొద
భువనేశ్వర్లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ(కేఐఐటీ) వేదికగా ఎఫ్ఐవీబీ వరల్డ్ బీచ్ వాలీబాల్ ప్రో టూర్ టోర్నీ ఘనంగా జరిగింది. ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన టోర్నీలో ప్రపంచవ్యాప్�
డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మంగళవారం నుంచి బాసెల్ వేదికగా మొదలుకావాల్సి ఉన్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ �
ప్రపంచకప్నకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్తోనే జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో తిరిగి జట్టుతో పాటు ప్రపంచకప్నకూ ఎంపికై టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఇషాన్ కిషన్.. ఫైనల్కు ముందు తన ఆప్తులను కోల్పోయినా
ఆన్ఫీల్డ్తో పాటు ఆఫ్ఫీల్డ్లోనూ సీరియస్గా కనిపించే టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్పై తన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు కురిపించాడు. గంభీర్ను ‘కోచ్ సాహెబ్' అని సంభోదిస్తూ..‘మీ మోముప�
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్కు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రతిష్టాత్మక ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ నెగ్గాలన్న అతడి ఆశలు మరోసారి అడియాసలే అయ్యాయి. 2022లో ఫైనల్ చేరి తుది మెట్టు వద్ద త�
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు భారీ ఓటమి చవిచూసింది. మూడు రోజుల్లో ముగిసిన గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టు పోరులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది. భారత్ నిర్ద�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రామిళ్ల అనయ జాతీయ స్థాయి అర్చరీ పోటీలకు ఎంపికైంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో అండర్-13 విభాగంలో అత్యధిక పా
ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న భారత నంబర్ వన్ షట్లర్ లక్ష్యసేన్ ఆ దిశగా మరో మందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అతడు.. 21-19, 21-23, 21-10తో ఇంగ్ క లాంగ్ అంగస
టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. బౌలర్లకు పీడకల మిగిల్చిన వాంఖడేలో బ్యాటర్లు వీరవిహారం చేసిన వేళ.. ఇంగ్లండ్పై భారత్దే పైచేయి అయింది. ఇరుజట్ల మధ్య ఇక�