కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. క్రీడల్లో అవినీతికి �
సేలం(తమిళనాడు) వేదికగా జరిగిన 3వ జాతీయ స్పోర్ట్స్ ఎరోబిక్స్ ఫిట్నెస్ చాంపియన్షిప్లో తెలంగాణ టీమ్ ఓవరాల్ విజేతగా నిలిచింది. నాలుగు రోజుల పాటు జరిగిన టోర్నీలో తెలంగాణ 734 పాయింట్లతో అగ్రస్థానంలో ని�
రాష్ట్ర వాలీబాల్ జట్టు సహాయక కోచ్గా పూడూరు-కిష్టాపూర్ డివిజన్కు చెందిన నిమ్మల ప్రశాంత్కుమార్ ఎంపికయ్యాడు. కిష్టాపూర్లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పీడీగా పనిచేస్తున్న ప్రశాంత్కుమార
ప్రముఖ పాకిస్థానీ కబడ్డీ ఆటగాడు ఉబైదుల్లా రాజ్పుత్కు ఆ దేశ కబడ్డీ సమాఖ్య షాకిచ్చింది. కొద్దిరోజుల క్రితం బహ్రెయిన్లో జరిగిన ఒక ప్రైవేట్ కబడ్డీ టోర్నమెంట్లో ఉబైదుల్లా..
కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి.
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతున్నది. ఓవర్నైట్ స్కోరు 110/0తో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్కు దిగిన విండీస్ 6 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. యువ బ్యాటర్ హాడ్జ్�
ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కైవసానికి ఆస్ట్రేలియా మరింత చేరువైంది. ఇంగ్లండ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కంగారూలు భారీ విజయంపై కన్నేశారు. ఆసీస్ నిర్దేశించిన 435 పరుగుల లక్ష్యఛేదనల
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్ ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. మెగాటోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి భారత జోడీగా కొత్త చరిత్ర లిఖించి�
భారత జట్టుకు మద్దతిచ్చాడనే కారణంతో పాకిస్థానీ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్పుత్పై ఆ దేశ కబడ్డీ సమాఖ్య క్రమశిక్షణా చర్యలకు దిగింది. ఇటీవల బహ్రెయిన్లో జరిగిన జీసీసీ కప్లో భాగంగా ఉబైదుల్లా.. భారత జెర�
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో జార్ఖండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో ఇన్నాళ్లూ ఫైనల్ కూడా చేరని ఆ జట్టు.. తొలిసారి టైటిల్ను కైవసం చేసుకుంది. �
భారత పారా త్రోబాల్ జట్టు కెప్టెన్, మేడ్చెల్కు చెందిన డి. మహేశ్ నాయక్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఇటీవలే శ్రీలంకలో ముగిసిన తొలి సౌత్ఏషియా చాంపియన్షిప్లో భారత పారా
ఫిడే, టెక్ మహేంద్ర ఆధ్వర్యంలో ముంబై వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) రెండో సీజన్లో అలస్కన్ నైట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గుకేశ్, అర్జున్ వంటి గ్రాండ్మాస్టర్లు ఉన్న నైట్స్
యాషెస్ టెస్టు సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఇంగ్లండ్.. మూడో టెస్టులోనూ తన ఆటతీరును మార్చుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 371కే పరిమితం చేసిన ఆ జట్టు.. �