అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా నాలుగో ఆదివారం పాకిస్థాన్కు భారత్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో భారత పురుషుల జట్టు మూడుసార్లూ పాకిస్థాన్ జట్టును చిత్తుచేయగా తాజాగా అమ్మాయిలూ ఆ
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో టీ20 పోరులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించింది.
మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక పోరు సిద్ధమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమ్ఇండియా తలపడనుంది. తమ తొలి మ్యాచ్లో శ్రీలంకను చిత్తుచేసిన భారత్ మెండైన ఆత్మవిశ్వాసంతో ఉంటే..బంగ్లాదే
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు పోరు మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మొదటి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెం
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ దానిశ్ కనేరియా మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కనేరియా తాజాగా తన పౌరసత్వంపై ఆసక్తికరంగా స్పందించాడు. పహల్గాం ఉగ్రదాడి�
భారత క్రికెట్లో అనూహ్య మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శుభ్మన్ గిల్ను ఆల్ఫార్మాట్ కెప్టెన్గా భావిస్తున్న బోర్డు అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా క్రికెట్ దిగ�
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఆసియాకప్ చిరస్మరణీయ విజయం మరిచిపోకముందే భారత్..స్వదేశంలో టెస్టు పోరాటం మొదలుపెట్టింది. ఆసియాకప్ గెలిచిన మూడు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్తో తొలి టెస్టుకు సిద్ధమైం
ఐసీసీ వన్డే ప్రపంచకప్లో టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన ఇంగ్లండ్ ఘన విజయంతో బోణీ కొట్టింది. శుక్రవారం పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో(215 బంతులు మిగిలుండానే) భారీ గెలుపు అందుకుంది. తొలు
శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(టీపీజీఎల్) అన్ని హంగులతో రాబోతున్నది. ఐదో ఎడిషన్కు ముందు హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్లో ప్లేయర్ల వేలంను శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈనెల 25 ను
హైదరాబాద్ మహిళల సీనియర్ టీ20 జట్టులో కరీంనగర్ చెందిన యువ ప్లేయర్ కట్ట శ్రీవల్లి చోటు దక్కించుకుంది. గ్వాలియర్(మధ్యప్రదేశ్) వేదికగా ఈనెల 8 నుంచి మొదలయ్యే బీసీసీఐ టీ20 టోర్నీ కోసం హైదరాబాద్ క్రికెట్ �
ప్రతిష్టాత్మక ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను వెండి వెలుగులు విరజిమ్మింది. శుక్రవారం జరిగిన మహిళల 48కిలో విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి అంచనాలకు అనుగుణం�
IND vs WI 1st Test | గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురవారం ప్రారంభమైన టీమిండియా-వెస్టిండీస్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఇవాళ్టి ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిం