వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. జాతీయ జట్టు నుంచి తప్పుకున్నా పూర్తిగా ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్న నరైన్.. ఈ ఫార్మాట్లో 600 వికెట్లు తీసిన రెండో విం�
భారత చదరంగంలోకి మరో చిచ్చరపిడుగు దూసుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచ చెస్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ప్లేయర్లను స్ఫూర్తిగా తీసుకుంటూ మూడేండ్లకే సర్వగ్య సింగ్ కుషారా కొత్త చరిత్ర లిఖించాడు. మూడేం�
తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో సంచలన ప్రదర్శన చేశాడు. ఇజ్రాయెల్లో జరిగిన జెరూసలేం మాస్టర్స్ ఫైనల్లో అతడు.. 2.5-1.5తో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకున్�
సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో హైదరాబాద్ అదరగొడుతున్నది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింటిని గెలుచుకున్న ఆ జట్టు.. ఎలైట్ గ్రూప్-బీలో అగ్రస్థానాన నిలిచింది. గురువారం కోల్కత�
ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన పోరులో భారత్.. 4-8తో జపాన్ చేతిలో ఓటమిపాలైంది.
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం, తిరువనంతపురంలో వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ�
ముక్కోణపు టీ20 సిరీస్లో శ్రీలంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో పాకిస్థాన్పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. లంక నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 20 ఓ
ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కమిన్స్ వచ్చే నెల 4 నుంచి గబ్బా(బ్రిస్బేన్) వేదికగా మ
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న యువ షట్లర్ తన్విశర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సి�
అండర్-19 ఆసియా కప్ టోర్నీకి బీసీసీఐ యువ భారత జట్టును ఎంపిక చేసింది. శుక్రవారం 15 మందితో ప్రకటించిన జట్టులో హైదరాబాద్ యువ క్రికెటర్ ఆరోన్ జార్జ్ చోటు దక్కించుకున్నాడు. దుబాయ్ వేదికగా వచ్చే నెల 12 నుంచి
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ..భారత్లో హైదరాబాద్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ‘జీవోఏటీ టూర్ టు ఇండియా 2025’లో భాగంగా మెస్సీ వచ్చే నెలలో భారత్కు రాబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు శు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్కు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం జాదవ్పూర్ యూనివర్సిటీ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్ నిర్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జివాంజీ దీప్తి శుక్రవారం భారత్ యూత్ అవార్డు అందుకుంది. భారత్ గౌరవ్ అవార్డు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరి�