ప్రపంచ చాంపియన్ ఆట ఎలా ఉంటుందో అర్జెంటీనా నిరూపించింది. అసాధారణ పోరాట పటిమతో ఓటమి అంచుల్లోంచి పుంజుకొని క్వార్టర్ఫైనల్ చేరుకుంది. మంగళవారం రాత్రి అత్యంత ఉత్కంఠగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్�
టీ20 వరల్డ్కప్ నెగ్గిన తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ చెత్తాటతో నిరాశపరుస్తోంది. ఐర్లాండ్ చేతిలో వైట్వాష్ అయిన తర్వాత ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన అయ్యర్సేన వరుసగా రె
Dhoni cutout | టీమిండియా మాజీ కెప్ట్న్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (45) పుట్టినరోజు(Dhoni birthday) సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Ravi Bishnoi | కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్తో 0-2తో ఘోరంగా సిరీస్ను కోల్పోవడంతో సహా భారత్ ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడింటిలో ఓడిపోయింది. యూకే( England) పర్యటనలో ఉన్న టీమిండియా ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గ�
అనూహ్య ఫలితాలు వెలువడుతున్న ఫిఫా ప్రపంచకప్లో మరో రసవత్తర పోరు సాకర్ అభిమానులను ఫిదా చేసింది. ఆట మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనేవరకూ గెలుపు రేసులోనే లేని బెల్జియం ఆఖర్ల్లో అద్భుతం చేసింది.
రెండు ఓటములతో టీజీ 20 లీగ్ను ఆరంభించిన కరీంనగర్ డైమండ్స్ ఆ తర్వాత రెచ్చిపోయి ఆడుతున్నది. వరుసగా మూడో విజయంతో ఈ టోర్నీలో ఆ జట్టు హ్యాట్రిక్ కొట్టింది.
Ten Doeschate | ఐర్లాండ్తో(Ireland) జరిగిన టీ20 సిరీస్లో భారత్ 2-0 తేడాతో అనూహ్యంగా వైట్వాష్కు గురవడాన్ని నమ్మలేకపోతున్నట్లు టీమ్ ఇండియా(Team India) సహాయ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే(Ten Doeschate) అన్నారు.
టీ9 చాలెంజ్ గోల్ఫ్ నాలుగో సీజన్లో బంకర్ బస్టర్స్, దసోస్ బై మహీ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్ల్లో బస్టర్స్, దసోస్.. తమ ప్రత్యర్థులను చిత్తుచేసి టైటిల్ పోరుకు అర్హత స
భారత టెస్టు క్రికెట్లో ఆటగాడిగానే గాక సారథిగానూ తనదైన ముద్రవేసిన విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ఇటీవల కాలంలో టెస్టుల్లో భారత ప్రదర్శన దిగజారుతున్న నేపథ్
టీ9 చాలెంజ్ గోల్ఫ్ నాలుగో సీజన్ టోర్నమెంట్లో వీ సాఫ్ట్ టైటాన్స్, ఆర్డీ ఐరన్ ఈగల్స్ టాప్ ప్లేస్లతో నాకౌట్ రౌండ్కు చేరుకున్నాయి. సోమవారం ముగిసిన గ్రూప్ దశ తర్వాత టైటాన్స్ 20 మ్యాచ్ల్లో పది వి
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత యువ షూటర్ ప్రీతమ్ కెంద్రె పసిడి పతకంతో సత్తాచాటాడు. జర్మనీలోని సుల్ లోఆదివారం అర్ధ రాత్రి జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ పదహ
స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఇటీవల కాలంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతున్న యువ ఆల్రౌండర్ జేమ్స్ కోల్.. 17 మందితో కూడిన జట్టులోకి వచ�