భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మారిన ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సరిగ్గా దశాబ్దం తర్వాత తొలిసా
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం మొతెరా స్టేడియం వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. గ్రూపు దశలో ఓటమి ఎరుగని ఇరు జట్లు అమీతుమీ తేల�
ప్రతిభకు పేదరికం అడ్డుకాదని వరంగల్ జిల్లా ఏటూరునాగారానికి చెందిన ఆదివాసి మహిళా క్రికెటర్ తాటి కృష్ణవేణి చేతల్లో చూపెట్టింది. బీసీసీఐ ఆధ్వర్యంలో జార్ఖండ్ వేదికగా జరిగిన జాతీయ సీనియర్ మహిళల వన్డే క�
టీ గోల్ఫ్ ఫౌండేషన్, బౌల్డర్హిల్స్ గోల్ఫ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ గోల్ఫ్ ఓపెన్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 300 మందికి పైగా గోల్�
సూపర్-8కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో పాక్ సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం నమీబియాతో జరిగిన పోరులో పాక్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ ఓపెనర్ ఫర్హాన్(58 బంతుల
ఇటీవల కాలంలో దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న జమ్మూకశ్మీర్కు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరే అరుదైన అవకాశం లభించింది. బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో సెమీస్లో ఆ జట్టు గెలుపు ముంగిట �
రెండో టీ20 ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ తమకంటే మెరుగైన జట్లకు షాకులిస్తున్నది. గ్రూప్-ఏలో ఆ జట్టు.. 31 పరుగుల తేడాతో నమీబియాపై గెలిచి ఈ టోర్నీలో సమష్టిగా రాణించి రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
టీ20 ప్రపంచకప్లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖెడే వేదికగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఈ టోర్నీలో సూప�
మెగా టోర్నీని ఓటమితో ఆరంభించిన నెదర్లాండ్స్.. రెండో మ్యాచ్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. ఆ జట్టు ఆటగాడు బాస్ డి లీడ్ ఆల్రౌండ్ షో తో నమీబియాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో నెగ్గి సూపర�
గత ఎడిషన్ రన్నరప్ దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్లో టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. బ్యాట్తో పాటు బంతితోనూ చెలరేగి పసికూన కెనడాపై భారీ విజయాన్ని నమోదుచేసింది. టైటిల్ ఫేవరేట్లుగా ఉన్న సఫారీలు.. కెనడాప�
టీ20 ప్రపంచకప్లో స్కాట్లాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన గ్రూపు-సీ పోరులో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఇటలీపై ఘన విజయం సాధించింది.
టీ20 మెగాటోర్నీలో జింబాబ్వే తమ ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టింది. సోమవారం జరిగిన గ్రూపు-బీ పోరులో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో(39 బంతులు మిగిలుండగానే) ఒమన్పై భారీ విజయాన్నందుకుంది.