వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్లో భారత ప్యాడ్లర్లు దివ్యాన్షి భౌమిక్, అనుష్క క్వార్టర్స్ చేరుకున్నారు. మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించారు.
కొత్త సీజన్లో తొలి టోర్నీ ఆడుతూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం సెమీస్లోనే ముగిసింది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె సెమీస్లో పరాజయం పాలైంది. సెమీస్
జాతీయ స్థాయి అండర్-17 కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్ చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మౌరి
జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్లు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్ టైటిల్ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన మహిళల 48-51కిలోల ఫైనల్ బౌట్లో నిఖత్ జరీన్ 5-0తో నీతు(హర్యానా)పై అ�
మరికొద్దిరోజుల్లో మొదలుకానున్న ఆస్ట్రేలియా ఓపెన్కు ముందు దక్షిణ కొరియాలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ వన్ కార్లొస్ అల్కరాజ్.. తన ప్రియమైన ప్రత్యర్థి యానిక్ సిన్నర్ (ఇటలీ)పై పైచే�
తొలిరోజు లో స్కోరింగ్ మ్యాచ్తో ఆరంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో రెండో రోజు పరుగుల వరద పారింది. గత మూడు సీజన్లలో తొలి మ్యాచ్ను ఓటమితో ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్.. 2026ల
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తన కోచ్ జాన్ జెలెంజికి ఒక్క సీజన్కే గుడ్ బై చెప్పాడు. భారీ అంచనాలతో నీరజ్కు మార్గనిర్దేశనం చేసేందుకు 2024 నవంబర్లో అతడితో జతకలిసిన ఈ చెక్ దిగ్గజ అథ్లెట్.. మధ్యలోనే త�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముం బై ఇండియన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో ముంబై 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజ�
యాషెస్ సిరీస్ను(Ashes series) ఆస్ట్రేలియా(Australia) ఘనంగా ముగించింది. స్వదేశంలో జరిగిన 2025-2026 ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. వచ్చే వారం నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో మొదలుకావాల్సి ఉన్న వన్డే సిరీస్లో ఆడే�
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెండ్లి బాజాలు మోగనున్నాయి. అతడి తనయుడు అర్జున్.. ప్రముఖ వ్యాపారవేత్త రవిఘా య్ వారసురాలు సానియా ఛందోక్ వివాహం మార్చి 5న జరుగనున్నట్టు సమాచారం.
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన తెలుగమ్మాయి పీవీ సింధు మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-14, 22-20తో సంగ్ షువో యున్
స్పెయిన్ వేదికగా జరిగిన రోక్విటాస్ చెస్ ఫెస్టివెల్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ ఉప్పల ప్రణీత్ టైటిల్ విజేతగా నిలిచాడు. వివిధ దేశాల నుంచి 151 మంది ప్లేయర్లు పోటీపడ్డ టోర్నీలో ప్రణీత్ అద్భ