గాయంతో ఐపీఎల్-19లో ఆరంభ మ్యాచ్కు దూరమైన సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అనుకున్న సమయానికంటే ముందే రీఎంట్రీ ఇస్తాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
హైదరాబాద్ వేదికగా స్పోర్ట్స్ హ్యాకథాన్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీఐటీఏ) నిర్వహిస్తున్న హ్యాకథాన్ రెండు రోజుల పాటు జరుగన
భారత యువ అథ్లెట్ దేవ్కుమార్ మీనా మరోసారి సత్తాచాటాడు. తైవాన్లో జరిగిన సన్ మూన్ లేక్ పోల్వాల్ట్ ఇంటర్నేషనల్ మీట్లో ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు 5.40 మీటర్లు దూకి గతంలో తన పేరిటే ఉన్న రికార్డును సమం చ�
రాబోయే 2026-27 సీజన్కు గాను క్రికెట్ ఆస్ట్రేలియా తమ షెడ్యూల్ను ప్రకటించింది. ఏడాది మొత్తం కంగారూలు బిజీ షెడ్యూల్తో గడుపనున్నారు. ఏడాది వ్యవధిలో ఆ జట్టు ఏకంగా 20 (డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై అయితే 21) టెస్�
భారత యువ స్కాష్ ప్లేయర్లు అభయ్ సింగ్, అనాహత్ సింగ్ జేఎస్డబ్ల్యూ ఇండియా ఓపెన్ 2026 స్కాష్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఆదివారం రాత్రి ముంబైలో ముగిసిన ఫైనల్స్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించి విజేతల
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా టీ20 క్రికెట్కు తగ్గట్టుగా ఆటగాళ్లు ఉండి.. దిగ్గజ ఆటగాళ్లు సారథ్యం వహించినా, అంతర్జాతీయ క్రికెటర్ల ప్రాతినిథ్యం ఉన్నా, జట్టుకు అభిమానుల నుంచి ఆశించిన మద్దతు ల�
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. ఆ ప్రయాణాన్ని ఐర్లాండ్ టూర్తో ప్రారంభించనుంది. ఈ ఏడాది జూన్లో టీమ్ఇండియా.. ఐర్లా�
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా.. నాలుగో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన నాలుగో టీ20
హైదరాబాద్ యువ క్రికెటర్ రాహుల్ కార్తీకేయ..ప్రతిష్టాత్మక ఎమ్ఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్కు ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న యువ పేసర్ రాహుల్ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది.
చైనా స్విమ్మింగ్ ఓపెన్లో ఆస్ట్రేలియా యువ స్విమ్మర్ కామెరాన్ మెక్ఎవాయ్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల 50మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో కామెరాన్ 20.88 సెకన్లలోనే పూర్తి �
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి టీ20 పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించారు.
ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆసాంతం అపజయమెరుగని ఆటతో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఫైనల్లో తడబడింది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తుది పోరులో భారత్.. 0-2తో ఇంగ్లండ్ చేతిలో అప
తమతో ముందుగా ఒప్పందం కుదుర్చుకుని తర్వాత ఐపీఎల్ (కేకేఆర్ తరఫున) ఆడేందుకు వచ్చిన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబనిపై పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) చట్టపరమైన చర్యలకు దిగేందుకు సిద్ధమైంది.
స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో భారత ఆశలు మోస్తున్న హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్స్లో నిష్క్రమించాడు.