బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఏషియన్ ఆర్చరీ చాంపియన్షిప్ టోర్నీకి తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికిత ఎంపికైంది. గురువారం సోనీపట్(హర్యానా) వేదికగా జరిగిన ట్రయల్స్లో చికిత సత్తాచాటింది.
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో భారత జట్టు తొలి రోజే అదరగొట్టింది. ఢిల్లీలోని కర్ణిసేన షూటింగ్ రేంజ్లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో భారత్ మూడు పతకాలూ గెలిచి క్లీన
తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లు రాణించడంతో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు విజయం దిశగా సాగుతున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 226 పరుగుల భారీ ఆధ
మహిళల ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత జట్టు పేసర్ అరుంధతి రెడ్డికి గాయం బారీన పడింది. మెగా టోర్నీకి సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టుతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఆమె గాయపడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్�
ఆసియా కప్లో భాగంగా సూపర్-4లో ఇటీవల భారత్తో ముగిసిన మ్యాచ్లో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన పాకిస్థాన్ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్తో పాటు హరీస్ రవూఫ్పై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదుచేసింది. బుధవారం రా�
ఆసియాకప్లో పాకిస్థాన్ ఇంకా పోటీలోనే ఉంది. టోర్నీలో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో పాక్ సమిష్టి ప్రదర్శన కనబరిచింది. మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో శ్రీలం�
ఫుట్బాల్లో అత్యుత్తమ ఆటగాళ్లకు అందజేసే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డులను ఈ ఏడాదికి గాను ప్రఖ్యాత పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ) ఆటగాడు, ఫ్రాన్స్కు చెందిన ఓస్మాన్ డెంబెలె దక్కించుకున్నాడ
ఆసియా కప్లో టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. గ్రూప్ దశలో అజేయంగా ఉన్న టీమ్ఇండియా.. సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఈ టోర్నీలో రెండోసారి ఓడించి ఫైనల్ �
ఈ సీజన్లో తొలి టైటిల్ వేటలో ఉన్న భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా రెండో టోర్నీలో ఫైనల్ చేరిన ఈ ద్వయం.. చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలోనూ రన్నర
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడిగా ఎవరూ ఊహించని పేరు రేసులోకి వచ్చింది. ఇంతవరకూ టీమ్ఇండియా తరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఫస్ట్క్లాస్ క్రికెటర్, ఢిల్లీకి చెందిన మి
కబడ్డీ మ్యాచ్ చూస్తుండగా విద్యుత్ వైర్లు తెగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొండగావ్ జిల్లా రవస్వహి గ్రామంలో స్థానికంగా కబడ్డీ టోర్నమెంట�
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
వచ్చే నెల 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఈనెల 23 లేదా 24న ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపాడు.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ సూరజ్ వశిష్ట్ పోరాటం ముగిసింది. తొలిసారి సీనియర్ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన సూరజ్ అంచనాలకు మించి రాణించాడు.