పాకిస్థాన్తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ కాస్తా 1-1తో డ్రాగా ముగిసింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో పాక్ నిర్ద�
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. గురువారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా.. 53 �
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో అదరగొట్టారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత టాప్-5లో చోటు
మహిళల వన్డే ప్రపంచకప్లో ఇప్పటికే సెమీస్కు చేరిన దక్షిణాఫ్రికా.. పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది. వర్షం తీవ్ర అంతరాయం కల్గించిన మ్యాచ్లో సౌతాఫ్రికా.. పాక్పై 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసి�
పాకిస్థాన్తో రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత సంతతి దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (7/102) ఏడు వికెట్లతో సత్తాచాటాడు. సోమవారం ఆరంభమైన ఈ మ్యాచ్లో ఓవర్ నైట్ స్కోరు 259/5తో రెండో ర�
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల కాంపౌండ్ విభాగంలో పతకం గెలిచిన తొలి మహిళా ఆర్చర్గా రికార్డులకెక్కింది.
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ ఎస్)లో మూడురోజులుగా జరిగిన 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి.
సుల్తాన్ ఆఫ్ జొహొర్ హాకీ కప్లో 8వ సారి ఫైనల్ చేరిన భారత జట్టు.. టైటిల్ పోరులో తడబడింది. ఫైనల్లో భారత్ 1-2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
రంజీ ట్రోఫీ కొత్త సీజన్ను హైదరాబాద్ జట్టు డ్రాతో ప్రారంభించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 400/7తో ఆట ఆరంభించిన హైదరాబాద్.. మరో 11 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది.
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో సెమీఫైనల్ చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో టీమ్ఇండియా..ఆదివారం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుక�
చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తలపడుతున్న ఈ ముఖాముఖి పోరులో ఆధిక్యం చేతులు మారుతున్నది.
యూరప్ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఏ)లో ప్రాతినిథ్యం వహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఆటగాళ్లెందరో ఆసక్తిచూపుతారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్కు చుక్కెదురైంది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 0-3(10-15, 14-16, 15-17)తో ఢిల్లీ తూఫాన్స్ చేతిలో ఓటమిపాలైంది.