పాకిస్థాన్ మాజీ క్రికెటర్ దానిశ్ కనేరియా మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కనేరియా తాజాగా తన పౌరసత్వంపై ఆసక్తికరంగా స్పందించాడు. పహల్గాం ఉగ్రదాడి�
భారత క్రికెట్లో అనూహ్య మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శుభ్మన్ గిల్ను ఆల్ఫార్మాట్ కెప్టెన్గా భావిస్తున్న బోర్డు అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా క్రికెట్ దిగ�
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఆసియాకప్ చిరస్మరణీయ విజయం మరిచిపోకముందే భారత్..స్వదేశంలో టెస్టు పోరాటం మొదలుపెట్టింది. ఆసియాకప్ గెలిచిన మూడు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్తో తొలి టెస్టుకు సిద్ధమైం
ఐసీసీ వన్డే ప్రపంచకప్లో టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన ఇంగ్లండ్ ఘన విజయంతో బోణీ కొట్టింది. శుక్రవారం పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో(215 బంతులు మిగిలుండానే) భారీ గెలుపు అందుకుంది. తొలు
శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(టీపీజీఎల్) అన్ని హంగులతో రాబోతున్నది. ఐదో ఎడిషన్కు ముందు హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్లో ప్లేయర్ల వేలంను శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈనెల 25 ను
హైదరాబాద్ మహిళల సీనియర్ టీ20 జట్టులో కరీంనగర్ చెందిన యువ ప్లేయర్ కట్ట శ్రీవల్లి చోటు దక్కించుకుంది. గ్వాలియర్(మధ్యప్రదేశ్) వేదికగా ఈనెల 8 నుంచి మొదలయ్యే బీసీసీఐ టీ20 టోర్నీ కోసం హైదరాబాద్ క్రికెట్ �
ప్రతిష్టాత్మక ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను వెండి వెలుగులు విరజిమ్మింది. శుక్రవారం జరిగిన మహిళల 48కిలో విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి అంచనాలకు అనుగుణం�
IND vs WI 1st Test | గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురవారం ప్రారంభమైన టీమిండియా-వెస్టిండీస్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఇవాళ్టి ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిం
డిసెంబర్లో దుబాయ్ ఆతిథ్యమివ్వనున్న పారా ఆసియన్ గేమ్స్ 2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి సత్తాచాటారు.
Sanjay Raut | భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు భారత క్�
Mithun Manhas | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)’ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితులయ్యారు. ఇవాళ (ఆదివారం) ముంబైలోని బీసీసీఐ కార్యాలయం (BCCI office) లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మన్హాస�
ఆసియాకప్లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ముఖాముఖి పోరులో తలపడబోతున్నాయి. టోర్నీ 41 ఏండ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి టైటిల్ పోరులో బరిలోకి �
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన 10మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ద్వయం రశ్మిక సెహగల్, కపిల్ 16-10తో మన దేశానికే చెందిన వంశ