సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు డ్రా కోసం తండ్లాడుతున్నది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పసలేని బౌలింగ్తో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టుకు ఏక�
క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా వేచిచూస్తున్న ఆసియా కప్ - 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించనున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వ
భారత యువ షట్లర్లు తన్వి శర్మ, తెలుగమ్మాయి వెన్నెల కలగొట్ల బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఇండివిడ్యూవల్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకాలతో మెరిశారు. ఈ టోర్నీ చరిత్రలో ఇద్దరు భారత షట్లర్లు పతకాలు గెలవడం ఇ�
అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ త్వరలో కొత్త జీవితం ఆరంభించబోతున్నది. నటుడు, దర్శకుడు అండ్రియా ప్రెటీతో తన నిశ్చితార్థం ఖరారైనట్లు వీనస్ తాజాగా ప్రకటించింది. చాలా రోజుల తర్వాత తిరిగి బరిల�
దేశ క్రీడారంగంలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. పారదర్శకత, అవినీతి రహిత క్రీడా సంఘాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్'(ఎన్ఎస్జీ) బిల్ను తీసుకొచ్చింది. బుధవారం లోక్సభల�
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మూడు రోజుల క్రితం ముగిసిన తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించిన ఆసీస్.. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో విండీస్పై 8 వి
బీడబ్ల్యూఎఫ్ చైనా ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సింధు.. 21-15, 8-21, 21-17తో టోమోకా మియాజాకి(జపాన్)పై ఉత్కంఠ విజయం సాధ�
ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత యువ సంచలనం దేశ్ముఖ్ కొత్త చరిత్ర లిఖించింది. గేమ్ గేమ్కు ఆధిక్యం చేతులు మారుతున్న మెగాటోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన భారత ప్లేయర్గా దివ్య అరుదైన ర�
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో సమం చేయాలనే లక్ష్యంతో నాలుగో టెస్టు బరిలోకి దిగిన టీమ్ఇండియా.. మొదటి రోజే నిలకడగా ఆడింది. ఓల్డ్ ట్రాఫొర్డ్ (మాంచెస్టర్) వేదికగా జరుగుతున్న ఈ కీలక మ
బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో భారత్ 110-83తో యూఏఈపై అద్భుత విజయం సాధించింది. తమ తొలి పోరులో �
ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత గ్రాండ్మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన క్వార్టర్స్ తొలి రౌండ్ పోరులో భారత గ్రాండ్మాస్టర్లు సత్తాచాటారు. ఆసక్తికరంగా సాగిన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) 87వ ఏజీఎమ్ కొనసాగింపు సమావేశం తీవ్ర గందరగోళం మధ్య సాగింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్సింగ్ అధ్యక్షతన ఆరు నిమిషాల్లోనే ముగిసిం
హెచ్సీఏ కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నది. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా చేసుకొని నిందితులను సీఐడీ విచారిస్తున్నది. మూడవ రోజు కస్టడీలో భాగంగా శనివారం ఇద్దరు నిందితులైన హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస�