అండర్సన్-టెండూల్కర్ సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా మూడో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతున్న మ్యాచ్లో విజయం ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ ని
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో బంగ్లా 83 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యఛేదనలో లంక 15.2 ఓవర్
భారత బాక్సింగ్ సంఘం(బీఎఫ్ఐ)లో వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సందిగ్ధతకు తెరదించుతూ భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష..కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వి�
ఆకాశ్దీప్ ప్రస్తుత భారత క్రికెట్లో ఓ సంచలనం! దిగ్గజ బౌలర్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్తో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న ఈ బీహార్ కుర్రాడు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. హైద
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా నియమితుడయ్యాడు. ఆయన ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అల్లార్డిస్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
ఈ ఏడాది గ్వాంగ్జు (కొరియా) వేదికగా జరగాల్సి ఉన్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో పతకాలు కొల్లగొట్టాలనే ప్రణాళికలో ఉన్న భారత ఆర్చర్లు.. అందుకు గాను మంగళవారం నుంచి మాడ్రిడ్ వేదికగా మొదలుకానున్న ప్రపంచకప్�
వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు పతక జోరు కనబరుస్తున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్ చేరడం ద్వారా మన బాక్సర్లు ఇప్పటి వరకు ఆరు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.
భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తన ఖాతాలో మరో టైటిల్ను వేసుకున్నాడు. తనతో పాటు జేఎస్డబ్ల్యూ సంయుక్తంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా నిర్వహించిన మొదటి నీరజ్ చోప్రా (ఎన్సీ) క్లాసిక్ టైటిల�
ఇంగ్లండ్తో హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
ఒలింపిక్స్.. ప్రపంచ దేశాలన్నీ ఒక్క చోట చేరే అద్భుతమైన క్రీడా సంగ్రామం! విశ్వక్రీడలకు కనీసం ఒక్కసారైనా ఆతిథ్యమివ్వాలని ఆశించే దేశాలు కోకొల్లలు. అందుకు భారత్ అతీతం కాదు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్�
వింబుల్డన్లో ఇటలీ యువ సంచలనం యానిక్ సిన్నర్ మూడో రౌండ్కు ప్రవేశించాడు. గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సిన్నర్.. 6-1, 6-1, 6-3తో అలగ్జాండర్ వుకిక�
వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. మహిళల 80కిలోల సెమీఫైనల్ బౌట్లో నూపుర్ 5-0 తేడాతో సెయిమా దుస్తజ్ (టర్కీ)పై అలవోక విజ యం సాధించి ఫైనల్ చేరింది.
కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డబ్ల్యూపీసీ ఆసియా పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నాడు.