వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో(117 బంతులు మిగిలుండగానే) విండీస్పై ఘన విజయం సాధించింది.
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ సత్తాచాటాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 17-21, 24-22, 21-16తో చౌ తీన్ చెన్(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం �
డెఫ్లింపిక్స్లో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఇప్పటికే పలు విభాగాల్లో మన షూటర్లు డజను పతకాలు సాధించగా.. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్లో శౌర్య సైనీ రజతంతో మెరిశాడు.
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి నేటి నుంచి తెరలేవనుంది. క్రికెట్లో అగ్రశ్రేణి జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నవంబర్ 21 నుంచి 2026 జనవరి దాకా అభిమానులకు పసందైన టెస్టు క్రికెట్ విందును అందించే�
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ముష్ఫీకర్ (106) శతకంతో కదం తొక్కాడు.
ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్న తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్.. టోక్యోలో జరుగుతున్న 25వ సమ్మర్ డెఫ్లింపిక్స్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి చెస్ ప్రపంచకప్లో క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్లో భాగంగా లెవొన్ అరోనియన్ (యూఎస్)తో జరిగిన పోరులో తొలి గేమ్ను డ్రా చేసుకున్న అర్జున్�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్స్లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ మూడో పతకం గెలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 20 ఏండ్ల ఇషా.. 30 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలవడంతో కాం�
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయినా పొట్టి సిరీస్ను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న యువ భారత జట్టు.. నేడు ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంల�
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానాపై వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన పేసర్ జహనారా ఆలమ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. బంగ్లా పురుషుల జట్టు మాజీ పేసర్ మంజురల్ ఇస్లాం తనను లైంగికంగ�
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జాతీయస్థాయి కరాటే పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే పోటీలను ప్రముఖ సినీనటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
యువ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ కుటుంబంలో విషాదం నెలకొన్నది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న పూర్ణ తండ్రి దేవిదాస్(50) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.