ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత యువ సంచలనం దేశ్ముఖ్ కొత్త చరిత్ర లిఖించింది. గేమ్ గేమ్కు ఆధిక్యం చేతులు మారుతున్న మెగాటోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన భారత ప్లేయర్గా దివ్య అరుదైన ర�
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో సమం చేయాలనే లక్ష్యంతో నాలుగో టెస్టు బరిలోకి దిగిన టీమ్ఇండియా.. మొదటి రోజే నిలకడగా ఆడింది. ఓల్డ్ ట్రాఫొర్డ్ (మాంచెస్టర్) వేదికగా జరుగుతున్న ఈ కీలక మ
బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో భారత్ 110-83తో యూఏఈపై అద్భుత విజయం సాధించింది. తమ తొలి పోరులో �
ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత గ్రాండ్మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన క్వార్టర్స్ తొలి రౌండ్ పోరులో భారత గ్రాండ్మాస్టర్లు సత్తాచాటారు. ఆసక్తికరంగా సాగిన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) 87వ ఏజీఎమ్ కొనసాగింపు సమావేశం తీవ్ర గందరగోళం మధ్య సాగింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్సింగ్ అధ్యక్షతన ఆరు నిమిషాల్లోనే ముగిసిం
హెచ్సీఏ కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నది. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా చేసుకొని నిందితులను సీఐడీ విచారిస్తున్నది. మూడవ రోజు కస్టడీలో భాగంగా శనివారం ఇద్దరు నిందితులైన హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస�
ప్రతిష్టాత్మక ఫ్రీ స్టయిల్ చెస్ గ్రాండ్స్లామ్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్కు చుక్కెదురైంది. టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరి కొత్త చరిత్ర లిఖించిన అర్జున్ పోరాటం ముగిసిం
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రేమ మళ్లీ విఫలమైంది. ఇప్పటికే నటాషా స్టాంకోవిచ్తో విడాకులు తీసుకున్న హార్దిక్ గత కొన్ని రోజులుగా బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో సాగిస్తున్న
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య వన్డే పోరు రసవత్తరంగా సాగుతున్నది. శనివారం పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో(డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఘన విజయం సాధించ
ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్తో పాటు బుధవారం మొదలైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్ గెలుపుపై గురిపెట్�
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ఆడిన తొలి మ్యాచ్లోనే గెలుపు బోణీ కొట్టింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్.. 21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రిక�
ఇంగ్లండ్ పర్యటనలో తొలి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన జోష్లో ఉన్న భారత మహిళల జట్టు.. వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించింది. ఇరు జట్ల మధ్య బుధవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమ్�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రికెట్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా సీజన�