బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు.గ్రూప్-డీలో భాగంగా జరిగిన పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్లో భారత జోడీ.. 12-21, 22-20, 21-14తో ప్రపం
అమెరికాలోని అలాబామా స్టేట్స్ హన్స్ విల్ సిటీలో రాకెట్ సిటీ నిర్వహించిన మారథాన్ రన్ (21 కిలో మీటర్ల విభాగం)లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బుర్ర లాస్యగౌడ్ బంగారు పతకం సాధించింది.
స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తొలిరోజు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106, 8 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో మెరిశాడు. అతడికి తోడు ఆఖరి నిమిషంలో జట్టు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ విజేతను తేల్చే నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దయింది. బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్లో టాస్ కూడా పడకుండానే అంపైర్లు ఆటను రద్దు చేశారు. షెడ్యూల్ ప�
ముంబైలో జరిగిన 2026 ఆసియా క్రీడల మొదటి సెలక్షన్ ట్రయల్స్లో తెలంగాణ సెయిలర్లు పతకాల పంట పండించారు. పలు విభాగాల్లో పోటీపడిన రాష్ట్ర క్రీడాకారులు.. ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో సత్తాచాటారు.
స్వదేశంలో జరిగిన స్కాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సంచలన ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకుంది. రాబోయే 2028 ఒలింపిక్స్లో ఈ ఆటను అరంగేట్రం చేయించనున్న నేపథ్యంలో భారత్.. హేమాహేమీ జట్లను ఓడించి ఫైనల్లో కప్పు �
అండర్-19 ఆసియాకప్లో యువ భారత్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. తమ తొలి మ్యాచ్లో యూఏఈపై ఘన విజయం సాధించిన టీమ్ఇండియా..తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది.
Vinesh Phogat | భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) సంచలన ప్రకటన చేశారు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకు తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల హాకీ టెస్టు సిరీస్ను భారత జట్టు 2-0తో గెలుచుకుంది. బుధవారం రాత్రి జరిగిన మూడో టెస్టులో భారత్ 4-1తో ఆతిథ్య జట్టును ఓడించింది.
ప్రతిష్టాత్మక హాకీ జూనియర్ ప్రపంచకప్లో భారత్కు కాంస్యం దక్కింది. బుధవారం ఆఖరి వరకు అర్జెంటీనాతో హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 4-2తో అద్భుత విజయం సాధించింది. చివరిసారి 2016(లక్నో)లో టైటిల్ గెలిచిన భారత �
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్పీఎల్) మూడో సీజన్ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. రానున్న సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు వేలంలో 144 మంది ప్లేయర్ల కోసం దాదాపు 10 కోట్లు ఖర్చు చేశాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం గ్రూపు-బీలో జరిగిన పోరులో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో బీహార్పై ఘన విజయం సాధించింది.