జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది.
ముంబై ఇండియన్స్కు సుదీర్ఘకాలం ఫినిషర్గా బాధ్యతలు నిర్వర్తించిన విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ నిష్క్రమణ తర్వాత ఆ జట్టుకు లోయరార్డర్లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే బ్యాటర్ లేక తంటాలు పడింది. కాన�
గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో కీలక టోర్నీలలో తొలి రౌండ్లలోనే వెనుదిరుగుతున్న ప్రపంచ మాజీ వరల్డ్ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్లో అదరగొడుతున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్స్లో దుమ్ము�
కేంద్ర పాలిత ప్రాంతం డామన్-డయ్యూ వేదికగా జరుగుతున్న తొలి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో తెలంగాణ పతక బోణీ కొట్టింది. గురువారం జరిగిన పురుషుల 5కి.మీల ఓపెన్ క్యాటగిరీ స్విమ్మింగ్లో రాష్ర్టానికి చెందిన గుండ
జర్మనీ వేదికగా జూలైలో జరుగనున్న వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్కు హైదరాబాద్కు చెందిన తీర్థ శశాంక్ ఎంపికయ్యాడు. ఇటీవల జైపూర్లో జరిగిన ఆల్ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రజత పతకం సాధించడం ద్వారా శశాంక్ బ�
జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పరుగుల వరద పారిస్తున్నది. టాస్ గెలిచిన జింబాబ్వే..ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తాము తప్పు చేశామని తెలుసుకోవడానికి జింబాబ్వేకు పెద్దగా సమయం పట్టల�
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా నిష్క్రమించింది. సోమవారం మ్యాచ్లో లక్నో 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) చేతిలో ఓటమిపాలైంది. తొలుత లక్నో.. ప్రత్
స్వదేశంలో జూన్ నుంచి భారత్తో జరుగబోయే టెస్టు సిరీస్తో పాటు అది ముగియగానే మొదలయ్యే యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్లకు ఫిట్గా ఉం�
సాఫ్ అండర్-19 చాంపియన్షిప్లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఆతిథ్య భారత్, బంగ్లాదేశ్ టైటిల్ ఫైట్లో తలపడనున్నాయి. టోర్నీలో అపజయమెరుగని యువ భారత్ గ్రూపు దశలో శ్రీలంకపై 8-0తో, నేపాల్పై 4-0తో, స�
ఐపీఎల్ పునఃప్రారంభం మ్యాచ్ రద్దుతో మొదలైంది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణంతో నిలిచిపోయి తొమ్మిది రోజుల తర్వాత తిరిగి మొదలైన ఐపీఎల్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు.