దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై కర్నాటక హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా చో�
శ్రీలంక పర్యటనలో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం ఇరుజట్ల మధ్య జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్.. 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుం
భారత్ నుంచి మరో యువ చెస్ ప్లేయర్ గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఫ్రాన్స్లో జరిగిన లా ప్లాగ్నె ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివెల్లో మూడో జీఎం నార్మ్ ద్వారా హరికృష్ణన్ గ్రాండ్మాస్టర్గా అవ�
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టులో యువ భారత్ భారీ స్కోరుతో అదరగొట్టింది. ఓవర్నైట్ స్కోరు 450/7తో రెండో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత అండర్-19 టీమ్ 540 పరుగులు చేసిం�
ఇంగ్లండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన భారత్ తమ ఆఖరి పోరులో ఆకట్టుకోలేకపోయింది. శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఐదో టీ20 పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో కొత్త విజేత ఆవిర్భవించాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జానిక్ సిన్నర్ 4-6, 6-4, 6-4, 6-4తో కార్లోస్ అల్కరాజ్పై చిరస్మరణీయ విజయం సా�
అండర్సన్-టెండూల్కర్ సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా మూడో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతున్న మ్యాచ్లో విజయం ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ ని
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో బంగ్లా 83 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యఛేదనలో లంక 15.2 ఓవర్
భారత బాక్సింగ్ సంఘం(బీఎఫ్ఐ)లో వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సందిగ్ధతకు తెరదించుతూ భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష..కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వి�
ఆకాశ్దీప్ ప్రస్తుత భారత క్రికెట్లో ఓ సంచలనం! దిగ్గజ బౌలర్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్తో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న ఈ బీహార్ కుర్రాడు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. హైద
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా నియమితుడయ్యాడు. ఆయన ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అల్లార్డిస్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
ఈ ఏడాది గ్వాంగ్జు (కొరియా) వేదికగా జరగాల్సి ఉన్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో పతకాలు కొల్లగొట్టాలనే ప్రణాళికలో ఉన్న భారత ఆర్చర్లు.. అందుకు గాను మంగళవారం నుంచి మాడ్రిడ్ వేదికగా మొదలుకానున్న ప్రపంచకప్�
వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు పతక జోరు కనబరుస్తున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్ చేరడం ద్వారా మన బాక్సర్లు ఇప్పటి వరకు ఆరు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.
భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తన ఖాతాలో మరో టైటిల్ను వేసుకున్నాడు. తనతో పాటు జేఎస్డబ్ల్యూ సంయుక్తంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా నిర్వహించిన మొదటి నీరజ్ చోప్రా (ఎన్సీ) క్లాసిక్ టైటిల�