ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ దుమ్మురేపింది. సోమవారం జరిగిన పూల్-ఏ ఆఖరి పోరులో భారత్ 15-0 తేడాతో పసికూన కజకిస్థాన్పై రికార్డు విజయం సాధించింది. తద్వారా గ్రూపులో అగ్రస్థానంతో సెమీ�
దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. బెంగళూరు వేదికగా నార్త్ ఈస్ట్తో జరుగుతున్న రెండో క్వార్టర్స్లో ఆ జట్టు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా 678 పరుగుల భారీ ఆధిక్యాన్ని �
భారత యువ వెయిట్లిఫ్టర్ కోయల్ బార్ కొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ చాంపియన్షిప్లో కోయల్ రెండు యూత్ ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్తో పాటు చైనాలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీకి తెలంగాణ యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ ఎంపికైంది.
గతమెంతో ఘనం..ప్రస్తుతమే దైవాధీనం అన్నట్లు ఉంది చారిత్రక ఎల్బీ స్టేడియం పరిస్థితి. సరిగ్గా 75 ఏండ్ల క్రితం 1950లో నిర్మితమైన ఫతేమైదాన్(ఎల్బీ స్టేడియం) ఎన్నో చారిత్రక సందర్భాలకు వేదిక. అసఫ్ జాహీ పాలనలో మొఘల్�
జాతీయ క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏండ్లుగా ఎదురుచూస్తున్న బిల్లు ఎట్టకేలకు చట్టంగా మారింది. ఈ విషయాన్ని మంగళవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకట�
ఎన్ఎస్డబ్ల్యూ బెగా ఓపెన్లో భారత యువ స్కాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అనాహత్ 10-12, 11-5, 11-5, 10-12, 11-7తో నౌర్ ఖఫాగె (ఈజిప్టు)పై అద్భుత విజయం సా�
చెన్నై చెస్ గ్రాండ్మాస్టర్స్ టైటిల్ను జర్మనీ కుర్రాడు విన్సెంట్ కెమెర్ సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మరో రౌండ్ మిగిలున్నప్పటికీ ఎనిమిదో రౌండ్ గేమ్ను డ్రా చేసుకున్న కెమెర్.. ఈ టోర్నీ మూడో సీజ�
ఈ నెల 25 నుంచి 31 దాకా పారిస్ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో జరగాల్సి ఉన్న వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత షట్లర్లకు కఠినమైన డ్రా ఎదురైంది.
సొంతగడ్డపై పాకిస్థాన్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వెస్టిండీస్ 2-1తో సొంతం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆ జట్టు.. పాక్పై 202 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి