భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద..సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో విజేతగా నిలిచాడు. గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద తొలిసారి టైటిల్ దక్కించుకున్నాడు. ఆఖరి వరకు హోరాహో
Test captaincy | భారత స్టార్ బ్యాటర్ (Indian star batter), హిట్మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇంగ్లండ్ (England) పర్యటనకు ముందు తన టెస్ట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో తదుపరి కెప్టెన్ ఎంపిక కోసం బీసీసీఐ (BCCI), సెలక్షన్ కమిటీ �
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్ వేలం పాటకు వేళయైంది. ఈనెల 31, జూన్ 1 తేదీల్లో ముంబై వేదికగా లీగ్ వేలం జరుగనుంది. ఈ మధ్యే ముగిసిన పీకేఎల్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ తొలిసారి టైటిల్ విజేతగా నిలిచి�
భారత గోల్డెన్బాయ్ నీరజ్చోప్రా..ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ పోరుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం నుంచి ఖతార్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మొదలుకానున్న డైమండ్ లీగ్లో టైటిల్ను తిరిగి దక్కించుకోవడమే లక్ష
మహిళల టెన్నిస్లో ప్రపంచ నంబర్వన్గా ఉన్న అరీనా సబలెంకకు ఇటాలియన్ ఓపెన్లో చుక్కెదురైంది. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్కు ముందు జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సబలెంక.. 4-6, 3-6తో కిన�
IPL 2025 | ఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వారం రోజుల పాటు వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పున:ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే 17వ తేదీ నుంచి లీగ్ను తిరిగి ప్రార�
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వారం రోజుల పాటు వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పున:ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఈనెల 16 నుంచి లీగ్
మరో నాలుగు రోజు ల్లో దోహా వేదికగా జరుగబోయే డైమండ్ లీగ్ పోటీలలో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో పాటు మరో ముగ్గురు అథ్లెట్లు పాల్గొననున్నా రు.
ఆర్చరీ ప్రపంచకప్లో భాగంగా శనివారం ఒకేరోజు ఏకంగా ఐదు పతకాలతో దుమ్మురేపిన కాంపౌండ్ ఆర్చర్లు ఇచ్చిన స్ఫూర్తితో రికర్వ్ ఆర్చర్లూ సత్తాచాటారు. ఆదివారం జరిగిన రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లో భారత సీనియర్�
దాయాదుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వాయిదాపడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇరుదేశాల కాల్పుల విరమణ ప్రకటనతో పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ అర్ధాంతరం�
తైపీ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్-300 టోర్నీలో తమకంటే మెరుగైన ర్యాంకు కలిగిన షట్లర్లను మట్టికరిపించిన భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఆయుష్ శెట్టి పోరాటం సెమీస్లోనే ముగిసింది.
వరల్డ్ స్కాష్ చాంపియన్షిప్స్లో భారత ఆటగాళ్లు అన్హత్ సింగ్, అభయ్ సింగ్, వీర్ ఛత్రోని, రమిత్ టాండన్ శుభారంభం చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన తొలి రౌండ్ పోటీలలో భాగంగా మహిళల సింగిల్స్లో 17 ఏండ్ల