చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తలపడుతున్న ఈ ముఖాముఖి పోరులో ఆధిక్యం చేతులు మారుతున్నది.
యూరప్ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఏ)లో ప్రాతినిథ్యం వహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఆటగాళ్లెందరో ఆసక్తిచూపుతారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్కు చుక్కెదురైంది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 0-3(10-15, 14-16, 15-17)తో ఢిల్లీ తూఫాన్స్ చేతిలో ఓటమిపాలైంది.
మహిళల వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై కివీస్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
హైదరాబాద్ పికిల్బాల్(హెచ్పీఎల్) సర్వహంగులతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖలు లీగ్తో జతకట్టగా, తాజాగా టాలీవుడ్ దర్శకుడు దాస్యం తరుణ్భాస్కర్..హెచ్పీఎల్లో భాగం కాబోతున్�
పంజాబీ బాడీబిల్డర్, బాలీవుడ్ నటుడు వరీందర్ సింగ్ (47) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. జలంధర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అతడు గుండెపోటుతో మరణించినట్టు వరీందర్ బంధువులు తెలిపారు.
స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా శుక్రవారం నుంచి ఆ జట్టుతో సిరీస్లో ఆఖరిదైన రెండో మ్యాచ్లో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఈ మ్
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో ఆతిథ్య భారత్కు అనూహ్య షాక్! మెగాటోర్నీలో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన టీమ్ఇండియాకు దక్షిణాఫ్రికా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
మహిళల ప్రపంచకప్ను అవమానకర ఓటమితో ప్రారంబించిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన పోరులో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదుచేసింది.
అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా నాలుగో ఆదివారం పాకిస్థాన్కు భారత్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో భారత పురుషుల జట్టు మూడుసార్లూ పాకిస్థాన్ జట్టును చిత్తుచేయగా తాజాగా అమ్మాయిలూ ఆ
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో టీ20 పోరులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించింది.