ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. గురి తప్పని లక్ష్యంతో భారత్కు ఒకేరోజు ఐదు పతకాలు అందించారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో పాటు రెండు కాంస్య
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలుకనున్నాడా? ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన కోహ్లీ.. టెస్టుల నుంచీ తప్పుకునేందుకు సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వి
ప్రపంచ ఆర్చరీ వరల్డ్కప్లో భారత ఆర్చర్లు పతకాల వేటలో మరో ముందడుగు వేశారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఇద్దరు ఆర్చర్లు సెమీస్ చేరగా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పోరుకు అర్హత స�
ఐపీఎల్తో పాటు సమాంతరంగా పాకిస్థాన్లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సైతం వాయిదా పడింది. పాక్ ప్రధాని మహ్మద్ షెహబాజ్ ఆదేశాలతో తాము పీఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క
మాడ్రిడ్ ఓపెన్లో నార్వే సంచలనం కాస్పర్ రూడ్ చాంపియన్గా నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రూడ్ 7-5, 3-6, 6-4తో జాక్ డ్రేపర్పై అద్భుత విజయం సాధించాడు.
చిన్న పిల్లాడే అయినా క్రికెట్లో చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడని యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు.
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సారథిగా ఆల్రౌండర్ నటాలి సీవర్ బ్రంట్ నియమితురాలైంది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తన సోషల్మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్ర�
నిధుల దుర్వినియోగ అభియోగాల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు ఏమీ తీసుకోరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.