భారత యువ షట్లర్ ఆయుష్శెట్టి, హైదరాబాదీ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి మకావు ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నీలో ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 31వ ర్యాంకర్�
ఆస్ట్రేలియా బౌలర్ జాన్ హాస్టింగ్స్ ఒక ఓవర్లో ఏకంగా 18 బంతులు వేశాడు. ఇందులో 12 వైడ్లు కాగా ఒక నోబాల్ కూడా ఉంది. వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో భాగంగా బర్మింగ్హామ్లో పాకిస్థా�
2026 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తన కోచింగ్ బృందంలో మార్పులు చేసింది. బౌలింగ్ కోచ్గా భారత క్రికెట్ జట్టుకు గతంలో సేవలందించిన భరత్ అరుణ్ను నియమించుకుంది.
హైదరాబాదీ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. నైజీరియాలోని లాగొస్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్లో ఆమె రన్నరప్గా నిలిచింది.
జింబాబ్వే ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు టీ20 సిరీస్ను న్యూజిలాండ్ జట్టు గెలుచుకుంది. శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా హోరాహోరీగా ముగిసిన ఫైనల్లో కివీస్.. 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్ర
సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు డ్రా కోసం తండ్లాడుతున్నది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పసలేని బౌలింగ్తో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టుకు ఏక�
క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా వేచిచూస్తున్న ఆసియా కప్ - 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించనున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వ
భారత యువ షట్లర్లు తన్వి శర్మ, తెలుగమ్మాయి వెన్నెల కలగొట్ల బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఇండివిడ్యూవల్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకాలతో మెరిశారు. ఈ టోర్నీ చరిత్రలో ఇద్దరు భారత షట్లర్లు పతకాలు గెలవడం ఇ�
అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ త్వరలో కొత్త జీవితం ఆరంభించబోతున్నది. నటుడు, దర్శకుడు అండ్రియా ప్రెటీతో తన నిశ్చితార్థం ఖరారైనట్లు వీనస్ తాజాగా ప్రకటించింది. చాలా రోజుల తర్వాత తిరిగి బరిల�
దేశ క్రీడారంగంలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. పారదర్శకత, అవినీతి రహిత క్రీడా సంఘాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్'(ఎన్ఎస్జీ) బిల్ను తీసుకొచ్చింది. బుధవారం లోక్సభల�
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మూడు రోజుల క్రితం ముగిసిన తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించిన ఆసీస్.. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో విండీస్పై 8 వి
బీడబ్ల్యూఎఫ్ చైనా ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సింధు.. 21-15, 8-21, 21-17తో టోమోకా మియాజాకి(జపాన్)పై ఉత్కంఠ విజయం సాధ�