భారత్, ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుపై టీమ్ఇండియా పట్టు బిగిస్తున్నది. దిగ్గజాల నిష్క్రమణ వేళ ఈ సిరీస్కు ముందు టెస్టు సారథ్య పగ్గాలు అందుకున్న కెప్టెన్ శుభ్మన్ గి
కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం సుమారు రెండేండ్లుగా వేచి చూస్తున్న నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).. ఆ దిశగా తనకు అచ్చొచ్చిన వింబుల్డన్ మరో ముందడుగు వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో ఆ
ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత అండర్-19 జట్టు దుమ్మురేపుతున్నది. గురువారం జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్
భారత్లో పర్యటించేందుకు పాకిస్థాన్ హాకీ జట్లకు గ్రీన్సిగ్నల్ దొరికింది. ఆసియాకప్తో పాటు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ జట్ల ప్రాతినిధ్యానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ర
పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరమ్(పీఎన్ఆర్ఐఎఫ్) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహబూబునగర్ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు ఒక సంఘంగా ఏర్పడి విద్య, సామాజిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నార�
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో శ్రీలంక భారీ విజయాన్ని చేరువలో ఉంది. 211 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్కు దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీకి ఉన్న క్రేజ్ మామూలు కాదు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా కోహ్లీని ఆరాధించే అభిమానులకు కొదువలేదు.
మలేషియాలో జరిగిన రెండో ఏషియన్ స్కాష్ డబుల్స్ చాంపియన్షిప్స్లో భారత్ అదరగొట్టింది. మూడింటికి మూడు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచి క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన ఫైనల్స్ పోటీలలో పురుషుల, �
తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక.. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ అంచనాలకు మించి రాణిస్తున్నది.
ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రన్ నిర్వహించారు.