ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన పోరులో భారత్.. 4-8తో జపాన్ చేతిలో ఓటమిపాలైంది.
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం, తిరువనంతపురంలో వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ�
ముక్కోణపు టీ20 సిరీస్లో శ్రీలంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో పాకిస్థాన్పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. లంక నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 20 ఓ
ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కమిన్స్ వచ్చే నెల 4 నుంచి గబ్బా(బ్రిస్బేన్) వేదికగా మ
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న యువ షట్లర్ తన్విశర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సి�
అండర్-19 ఆసియా కప్ టోర్నీకి బీసీసీఐ యువ భారత జట్టును ఎంపిక చేసింది. శుక్రవారం 15 మందితో ప్రకటించిన జట్టులో హైదరాబాద్ యువ క్రికెటర్ ఆరోన్ జార్జ్ చోటు దక్కించుకున్నాడు. దుబాయ్ వేదికగా వచ్చే నెల 12 నుంచి
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ..భారత్లో హైదరాబాద్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ‘జీవోఏటీ టూర్ టు ఇండియా 2025’లో భాగంగా మెస్సీ వచ్చే నెలలో భారత్కు రాబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు శు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్కు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం జాదవ్పూర్ యూనివర్సిటీ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్ నిర్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జివాంజీ దీప్తి శుక్రవారం భారత్ యూత్ అవార్డు అందుకుంది. భారత్ గౌరవ్ అవార్డు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరి�
భారత మహిళల చీఫ్ కోచ్గా సాంటియాగో నివా ఎంపికయ్యాడు. గతంలో జాతీ య బాక్సింగ్ హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్గా వ్యవహరించిన సాంటియాగో ఇక నుంచి మహిళా బాక్సర్లకు కోచ్గా సేవలందించనున్నాడు.
దక్షిణాఫ్రికాతో గువహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తున్నది. మెన్ ఇన్ బ్లూ ఎదుట సఫారీలు 549 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిలుపగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లిద�
సుల్తాన్ అజ్లాన్షా హాకీ టోర్నీకి ఆదివారం తెరలేవనుంది. ఈనెల 30వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఐదు సార్లు చాంపియన్ భారత్ టైటిల్ ఫెవరేట్గా బరిలోకి దిగుతున్నది.
ఇండియన్ ఓపెన్ స్కాష్ టోర్నీలో యువ సంచలనం అనాహత్ సింగ్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 17 ఏండ్ల అనాహత్ 3-2(11-8, 11-13, 11-9, 6-11, 11-9)తో సీనియర్ ప్లేయర్ జోష్న చిన్నప్పపై అద్భుత విజయం సాధి�