ప్రతిష్టాత్మక ఫ్రీ స్టయిల్ చెస్ గ్రాండ్స్లామ్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్కు చుక్కెదురైంది. టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరి కొత్త చరిత్ర లిఖించిన అర్జున్ పోరాటం ముగిసిం
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రేమ మళ్లీ విఫలమైంది. ఇప్పటికే నటాషా స్టాంకోవిచ్తో విడాకులు తీసుకున్న హార్దిక్ గత కొన్ని రోజులుగా బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో సాగిస్తున్న
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య వన్డే పోరు రసవత్తరంగా సాగుతున్నది. శనివారం పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో(డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఘన విజయం సాధించ
ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్తో పాటు బుధవారం మొదలైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్ గెలుపుపై గురిపెట్�
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ఆడిన తొలి మ్యాచ్లోనే గెలుపు బోణీ కొట్టింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్.. 21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రిక�
ఇంగ్లండ్ పర్యటనలో తొలి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన జోష్లో ఉన్న భారత మహిళల జట్టు.. వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించింది. ఇరు జట్ల మధ్య బుధవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమ్�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రికెట్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా సీజన�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై కర్నాటక హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా చో�
శ్రీలంక పర్యటనలో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం ఇరుజట్ల మధ్య జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్.. 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుం
భారత్ నుంచి మరో యువ చెస్ ప్లేయర్ గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఫ్రాన్స్లో జరిగిన లా ప్లాగ్నె ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివెల్లో మూడో జీఎం నార్మ్ ద్వారా హరికృష్ణన్ గ్రాండ్మాస్టర్గా అవ�
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టులో యువ భారత్ భారీ స్కోరుతో అదరగొట్టింది. ఓవర్నైట్ స్కోరు 450/7తో రెండో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత అండర్-19 టీమ్ 540 పరుగులు చేసిం�
ఇంగ్లండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన భారత్ తమ ఆఖరి పోరులో ఆకట్టుకోలేకపోయింది. శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఐదో టీ20 పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో కొత్త విజేత ఆవిర్భవించాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జానిక్ సిన్నర్ 4-6, 6-4, 6-4, 6-4తో కార్లోస్ అల్కరాజ్పై చిరస్మరణీయ విజయం సా�