దుబాయ్: సంప్రదాయ టెస్ట్ క్రికెట్లో భారీ మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టనుంది. వచ్చే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ (2027-29) నుంచి టెస్టులను నాలుగు రోజులే ఆడించేందుకు రంగం సిద్ధం చేసి�
డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా తనకు అచ్చొచ్చిన ‘స్లెడ్జింగ్'నే నమ్ముకున్నది. ఈ విషయాన్ని స్వయంగా సఫారీ సారథి బవుమానే వెల్లడించాడు.
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో అదరగొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా క్రికెట్లో నూతన అధ్యాయం! ఏండ్లకు ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ఐసీసీ ట్రోఫీని సఫారీలు సగర్వంగా ఒడిసిపట్టుకున్న క్షణం. 27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్�
హుసేన్సాగర్ వేదికగా జరిగిన జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు పతక జోరు కనబరిచారు. ఆరు రోజుల పాటు జరిగిన రెగెట్టా టోర్నీ శనివారంతో ముగిసింది. వివిధ విభాగాల్లో తెలంగాణ సెయిలర
దక్షిణకొరియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియన్షిప్లో భారత యువ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ కాంస్య పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల వాల్ట్ ఫైనల్లో ప్రణతి 13.466 స్కోరుత�
ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్రైఫిల్ మిక్స్డ్ టీమ్ఈవెంట్లో భారత యువ జోడీ ఆర్యబోర్సె, అర్జున్ బబుత పసిడి పతకంతో మె�
ఈ ఏడాది స్టార్ క్రికెటర్ల రిటైర్మెంట్ల పరంపరను కొనసాగిస్తూ మరో ఆటగాడు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆధునిక క్రికెట్లో బంతిని బలంగా బాదగల సమర్థుడు, టీ20 క్రికెట్లో సంచలన బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న �
తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో భారత అథ్లెట్లు తొలి రోజే పసిడి పంట పండించారు. ఏకంగా ఆరు విభాగాల్లో మన అథ్లెట్లు స్వర్ణాలు గెలిచి శుభారంభం చేశారు. తెలుగమ్మాయి, జ్యోతి యర్రాజి.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ను 12.99
గత నెలలో షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్లో రెండు స్వర్ణాలు సహా రజతం, నాలుగు కాంస్య పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు.. అంటాల్యలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-3లో మాత్రం రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ పోరుకు వేళయైంది. ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టా
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు వేదికైన ముల్లాన్పూర్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా త్రివి