సాఫ్ అండర్-17 చాంపియన్షిప్లో భారత్ ఏడోసారి టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ 4-1(పెనాల్టీ షూటౌట్) తేడాతో బంగ్లాదేశ్పై అద్భుత విజయం సాధించింది. తొలుత నిర్ణీత సమయంలో ఇరు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ తేజం జివాంజీ దీప్తి వెండి వెలుగులు విరజిమ్మింది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ మరోమారు ప్రతిష్టాత్మక టోర్నీలో భారత మువ్వన్నెల పతాకాన్ని దీప్తి సగర్వంగ
పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆర్చర్ శీతల్దేవి కొత్త చరిత్ర లిఖించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన తొలి భారత ఆర్చర్గా శీతల్ అరుదైన రికార్డు సొంతం చేసుకు
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీలో బంగ్లాదేశ్ ప్లేయర్ జమాల్ హుస్సేన్ విజేతగా నిలిచాడు. భారీ వర్షం కారణంగా శుక్రవారం జరుగాల్సిన పోటీలు రద్దు కావడంతో మూడు రౌండ్ల స్కోర్ల ఆధారంగా ఫలితాలను ప
ఆసియాకప్లో పాకిస్థాన్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సూపర్-4 పోరులో పాక్ 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఉత్కంఠ విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 124/9 �
రాష్ట్రంలో వ్యాయామ విద్యకు మరింత ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం(పెటా టీఎస్) డిమాండ్ చేసింది. 2025-27 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌ
బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఏషియన్ ఆర్చరీ చాంపియన్షిప్ టోర్నీకి తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికిత ఎంపికైంది. గురువారం సోనీపట్(హర్యానా) వేదికగా జరిగిన ట్రయల్స్లో చికిత సత్తాచాటింది.
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో భారత జట్టు తొలి రోజే అదరగొట్టింది. ఢిల్లీలోని కర్ణిసేన షూటింగ్ రేంజ్లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో భారత్ మూడు పతకాలూ గెలిచి క్లీన
తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లు రాణించడంతో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు విజయం దిశగా సాగుతున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 226 పరుగుల భారీ ఆధ
మహిళల ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత జట్టు పేసర్ అరుంధతి రెడ్డికి గాయం బారీన పడింది. మెగా టోర్నీకి సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టుతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఆమె గాయపడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్�
ఆసియా కప్లో భాగంగా సూపర్-4లో ఇటీవల భారత్తో ముగిసిన మ్యాచ్లో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన పాకిస్థాన్ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్తో పాటు హరీస్ రవూఫ్పై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదుచేసింది. బుధవారం రా�
ఆసియాకప్లో పాకిస్థాన్ ఇంకా పోటీలోనే ఉంది. టోర్నీలో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో పాక్ సమిష్టి ప్రదర్శన కనబరిచింది. మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో శ్రీలం�
ఫుట్బాల్లో అత్యుత్తమ ఆటగాళ్లకు అందజేసే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డులను ఈ ఏడాదికి గాను ప్రఖ్యాత పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ) ఆటగాడు, ఫ్రాన్స్కు చెందిన ఓస్మాన్ డెంబెలె దక్కించుకున్నాడ
ఆసియా కప్లో టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. గ్రూప్ దశలో అజేయంగా ఉన్న టీమ్ఇండియా.. సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఈ టోర్నీలో రెండోసారి ఓడించి ఫైనల్ �