హనుమకొండలో ఐదు రోజుల పాటు జరిగిన 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్షిప్ శుక్రవారం ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు టైటిల్ విజేతలుగా నిలిచాయి.
విజయ్ హజారే వన్డేలో టోర్నీలో సౌరాష్ట్ర ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో(63 బంతులు మిగిలుండగానే) ఘన విజ యం సాధించింది. ఆదివారం విదర్భ, సౌరాష్ట్ర మధ్�
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో యువ భారత్ తలపడనుంది. మెగాటోర్నీలో ఇప్పటికే అమెరికాపై ఘన విజయంతో బోణీ కొట్టిన �
ఇండియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో లక్ష్యసేన్ 21-17, 13-21, 18-21తో లిన్ చున్ యి(చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. 68 నిమిషాల పాట
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న బాలుర అండర్-14 పోరులో ప్రాబబుల్స్ ‘సీ’ టీమ్ 5 వికెట్ల తేడాతో ప్రాబబుల్స్ ‘ఈ’పై ఘన విజయం సాధించింది. తొలుత ప్రాబబుల్స్ ‘ఈ’ టీమ్ 57 ఓవర్�
భారత యువ కరాటే క్రీడాకారిణి అలీషా చౌదరి సరికొత్త చరిత్ర సృష్టించింది. జార్జియాలో జరిగిన డబ్ల్యూకేఎఫ్ కరాటే 1సిరీస్ మహిళల కుమిటె 55 కిలోల విభాగంలో ఆమె కాంస్యం గెలిచింది.
వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్లో భారత ప్యాడ్లర్లు దివ్యాన్షి భౌమిక్, అనుష్క క్వార్టర్స్ చేరుకున్నారు. మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించారు.
కొత్త సీజన్లో తొలి టోర్నీ ఆడుతూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం సెమీస్లోనే ముగిసింది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె సెమీస్లో పరాజయం పాలైంది. సెమీస్
జాతీయ స్థాయి అండర్-17 కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్ చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మౌరి
జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్లు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్ టైటిల్ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన మహిళల 48-51కిలోల ఫైనల్ బౌట్లో నిఖత్ జరీన్ 5-0తో నీతు(హర్యానా)పై అ�
మరికొద్దిరోజుల్లో మొదలుకానున్న ఆస్ట్రేలియా ఓపెన్కు ముందు దక్షిణ కొరియాలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ వన్ కార్లొస్ అల్కరాజ్.. తన ప్రియమైన ప్రత్యర్థి యానిక్ సిన్నర్ (ఇటలీ)పై పైచే�
తొలిరోజు లో స్కోరింగ్ మ్యాచ్తో ఆరంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో రెండో రోజు పరుగుల వరద పారింది. గత మూడు సీజన్లలో తొలి మ్యాచ్ను ఓటమితో ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్.. 2026ల