IND vs NZ | న్యూజిలాండ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. ముందుగా 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ను అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్ నిలక�
IND vs NZ | ప్రారంభంలోనే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన భారత్ను శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించార
Rohit Sharma | భారత జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ బ్యాడ్ రికార్డు చేరింది. వరుసగా 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో టాస్ ఓడిన కెప్టెన్గా శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ 2023 నవంబర్ నుంచి 2025 మార్చి �
IND vs NZ | భారత్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకటి వెంట ఒకటి వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శుభ్మాన్ గిల్, రోహిత్ శర్మ.. వన్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాటప
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. గత సీజన్లో రన్నరప్తో నిరాశచెందిన ఢిల్లీ ఈసారి దుమ్మురేపుతున్నది.
Rohit Sharma | పాకిస్థాన్పై విజయం తర్వాత భారత ఆటగాళ్లు మొదటిసారి ఐసీసీ ఆకాడమీలో నెట్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ ఆడారు. రన్నింగ్ చేశారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు.
ICC ODI Rankings | వన్డే ఇంటర్నేషనల్ (ODI) ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి టాప్-5కి చేరుకున్నాడు. ఇప్పటిదాకా ఆరోస్థానంలో ఉన్న కోహ్లీ.. ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో స్థానాన్ని సొం�
Wasim Akram | పాక్ జట్టు గ్రూప్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. యావత్ పాకిస్థాన్ తమ క్రికెట్ జట్టు ప్రదర్శనపై మండిపడుతోంది. పాక్ మాజీ క్రికెటర్�
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాబోయే సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును కెప్టెన్గా నడిపించాలని ఉందని ఆ జట్టు ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోరికను వ్యక్తం చేశాడు. తనకు కెప్టెన్గా అనుభవం ల�
లక్ష్యం మరీ పెద్దదేం కాదు. కెప్టెన్ రోహిత్ దూకుడుతో మ్యాచ్ ‘ఇక ఏకపక్షమే’ అనుకున్నారంతా. కానీ సారథి నిష్కమణ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంతి వేగాన్ని సైతం నియంత్రిస్తున్న మందకొడి పిచ్పై �
స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఓడి భంగపడ్డ పాకిస్థాన్కు భారత్తో కీలక పోరు ఎదుట భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ గాయంతో ఈ టోర్నీ నుంచి తప్పుకున్న�
రంజీ సీజన్ 2025లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఫైనల్ చేరాలంటే కొండంత లక్ష్యాన్ని కరిగించాల్సి ఉంది. నాగ్పూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు ఎదుట విదర్భ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశి�