ఏషియన్ అండర్-19 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రత్యర్థులను చిత్తు చేయడం ద్వారా పది మంది ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇందులో ఏడుగురు మహిళా బాక్స�
మరో మూడు నెలల్లో అగ్రశ్రేణి క్రికెట్ జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను ఆసీస్ 5-0తో క్లీన్స్వీప్ చేస్తుందని ఆ జట్టు దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ అభిప�
భారత టీ20 జట్టు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. టీ20లలో అతడు ఆస్ట్రేలియా బ్యాటర్, సన్రైజర్స్ హైదరాబాద్లో తన ఓపెనింగ్ పార్ట్నర్ అయిన ట్రావిస్ హెడ్ను అధిగమి�
భారత యువ షట్లర్ ఆయుష్శెట్టి, హైదరాబాదీ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి మకావు ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నీలో ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 31వ ర్యాంకర్�
ఆస్ట్రేలియా బౌలర్ జాన్ హాస్టింగ్స్ ఒక ఓవర్లో ఏకంగా 18 బంతులు వేశాడు. ఇందులో 12 వైడ్లు కాగా ఒక నోబాల్ కూడా ఉంది. వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో భాగంగా బర్మింగ్హామ్లో పాకిస్థా�
2026 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తన కోచింగ్ బృందంలో మార్పులు చేసింది. బౌలింగ్ కోచ్గా భారత క్రికెట్ జట్టుకు గతంలో సేవలందించిన భరత్ అరుణ్ను నియమించుకుంది.
హైదరాబాదీ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. నైజీరియాలోని లాగొస్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్లో ఆమె రన్నరప్గా నిలిచింది.
జింబాబ్వే ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు టీ20 సిరీస్ను న్యూజిలాండ్ జట్టు గెలుచుకుంది. శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా హోరాహోరీగా ముగిసిన ఫైనల్లో కివీస్.. 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్ర
సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు డ్రా కోసం తండ్లాడుతున్నది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పసలేని బౌలింగ్తో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టుకు ఏక�
క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా వేచిచూస్తున్న ఆసియా కప్ - 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించనున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వ