Australian Open | ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2025 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఇటలీ టెన్నిస్ దిగ్గజం సిన్నర్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరెవ్ (Alexander Zverev) ను చిత్తుగా ఓడించాడు.
Women U-19 T20 WC | వరుసగా మూడు మ్యాచ్లలో గెలిచిన భారత్.. ఆదివారం సూపర్ సిక్స్ (Super Six) గ్రూప్-1లో బంగ్లాదేశ్ (Bangaldesh) తో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి బంగ్లాను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించిం�
Shubman Gill | టెస్టు క్రికెట్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని తనపై తానే ఒత్తిడి పెట్టుకున్నానని, అందుకు తగ్గట్టుగా ఆడలేకపోవడంతో ఒత్తిడి పెరిగిపోయిందని గిల్ చెప్పాడు.
ఆల్ఫార్మాట్ ప్లేయర్గా ఎదుగుతున్న తెలుగు యువ ఆల్రౌండర్ నితీశ్కుమార్రెడ్డి గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. చెన్నైలో రెండో టీ20 కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడ్డ నిత�
IND vs ENG 2nd T20I | ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయాలు కావడంతో యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రింకూసింగ్లను తుది జట్టు నుంచి తప్పించింది.
Rohit Sharma's Wicket | సాధారణంగా ఓ బ్యాటర్ వికెట్ తీస్తే బౌలర్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఏకంగా రోహిత్ శర్మ లాంటి ఓ విధ్వంసకర బ్యాటర్ వికెట్ తీస్తే ఇంకెలా ఉండాలి..? ఆ బౌలర్ ఎగిరి గంతులు వేయాలి.
విలు విద్యలో రాణించాలంటే అర్జునుడికి ఉన్నంత గురి ఉంటే సరిపోదు. లక్ష్యాన్ని ఛేదించాలంటే ముందుగా లక్ష్మీకటాక్షం ఉండాలి. సరైన శిక్షణ దొరకాలి. నగరవాసులకు, అందులోనూ సంపన్నుల క్రీడగా పేరున్న విలు విద్యలో సవ్�
IND vs ENG T20I | అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అతను రికార్డు సృష్టించాడు. యజువేంద్ర చాహల్ (Yazvendra Chahal) రికార్డును బద్దలు కొట్టాడు.
ఆస్ట్రేలియా ఓపెన్లో పోలండ్ భామ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగిస్తోంది. ప్రత్యర్థికి ఒక్క సెట్ కాదు కదా.. కనీసం ఒక్క గేమ్ కూడా గెలవనీయకుండా ఆడుతున్న ఆమె ప్రిక్వార్టర్స్లోనూ అదే దూకుడును ప్రదర్శించింద�
కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) వేదికగా రాష్ట్ర జూనియర్ ఆర్చరీ చాంపియన్షిప్ హోరాహోరీగా సాగాయి. ఇండియన్, రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 200 మందికి పైగా
భారత స్టార్ క్రికెటర్ రింకూసింగ్, యువ ఎంపీ ప్రియా సరోజ్ పెండ్లి కుదిరింది. గత కొన్ని రోజులుగా పెండ్లిపై వస్తున్న వార్తలకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు స్పష్టత ఇచ్చారు. ‘రింకూ, ప్రియా పెండ్లి ఖరారైం�
ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్లో సోమవారం పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా.. పటిష్ట న్యూజిలాండ్ను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో నైజీరియా 2 పరుగుల తేడాతో గెలి�
ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న భారత స్టార్ షట్లర్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం మరో బీడబ్ల్యూఎఫ్ టోర్నీకి సిద్ధమైంది. జకర్తా వేదికగా మంగళవారం నుంచి ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టో
కొద్ది రోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధర (రూ.27 కోట్లు) దక్కించుకున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) సారథిగా నియమితుడయ్యాడు.