దేశరాజధాని ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి ఖోఖో ప్రపంచకప్లో భారత్ సత్తా చాటింది. స్వదేశంలో ఆదివారం ముగిసిన మొదటి ఎడిషన్లో భారత పురుషుల, మహిళల జట్లు టైటిల్స్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అచ్చొచ్చి�
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్, పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులేమి లేకుండా 16 మందితో కూడిన జట్ట
అరంగేట్రం ఖోఖో ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ అదరగొడుతున్నది. గ్రామీణ క్రీడలో తమకు తిరుగులేదని చాటిచెబుతూ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం జరిగిన వేర్వేరు సెమీస్ మ్య
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు..బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియాను కోరారు.
విజయ్ హజారే వన్డే టోర్నీని కర్నాటక రికార్డు స్థాయిలో ఐదోసారి కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో కర్నాటక 36 పరుగుల తేడాతో విదర్భపై అద్భుత విజయం సాధించింది. కర్నాటక నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యఛేదనల�
ఐటీఎఫ్ డబ్ల్యూ50 ఈవెంట్లో భారత టెన్నిస్ స్టార్ అం కితా రైనా అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో అంకిత, నైత బేన్స్(బ్రిటన్)జోడీ విజేతగా నిలిచింది.
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్లో మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, స్పెయిన్ సంచలనం కార్లొస్ అల్కరాజ్ జోరు కొనసాగిస్తున్నారు. శుక్రవారం జరిగిన వేర్వేరు మ్యాచ్లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను చిత్త�
ఖోఖో ప్రపంచకప్లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్స్కు దూసుకెళ్లాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టు 70-38తో పెరూపై విజయఢంకా మోగించింది.
Kho Kho World Cup | భారత ఒలింపిక్ అసోషియేషన్ నిర్వహిస్తున్న ఖో ఖో ప్రపంచకప్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం ప్రారంభోత్సవ వేడుకలు ముగియగానే తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో భారత్-నేపాల్ దేశాల�
Yograj Singh | యువరాజ్ సింగ్..! భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో అత్యుత్తమమైన ఆటగాడు. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత ఆ లోటును ఇప్పటివరకు మరే ఆటగాడు కూడా పూడ్చలేదు. 2011లో భారత్ ప్రపంచకప్ గెలువడంలో యువరాజ్ స�