ఆధునిక క్రికెట్లో ఫ్యాబ్-4 క్రికెటర్ల జాబితాలో ఒకడిగా గుర్తింపు దక్కించుకున్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్తో ముగిసిన తొలి సెమీస�
భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం, ఐదుసార్లు ఒలింపియన్ ఆచంట శరత్ కమల్ తన 22 ఏండ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికాడు. 42 ఏండ్ల వయసులోనూ కుర్రాళ్లతో కలిసి టీటీ లీగ్లలో పోటీ పడుతున్న శరత్.. ఈనెల చివర్లో చెన్న�
బాకు (అజర్బైజాన్) వేదికగా ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్న ఎఫ్ఐజీ జిమ్నాస్టిక్స్ ప్రపంచ చాంపియన్షిప్నకు తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిశికా అగర్వాల్ ఎంపికైంది.
దశాబ్ద కాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రికెటర్ల భవిష్యత్ను సయ్యద్ అమీనుద్దీన్ అనే వ్యక్తి నాశనం చేస్తున్నాడని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(హెచ్ఆర్సీసీ)..హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీ�
బీసీసీఐ అండర్-23 వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం చత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చత్తీస్గఢ్ నిర్దేశించిన 188 పరుగు�
Rohit Sharma | హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ (Toss) ల ఓటమిలో రికార్డుకు చేరువవుతున్నాడు. ఇవాళ అస్ట్రేలియా (Australia) తో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా టాస్ ఓడిపోయాడు. దాంతో వరుసగా 11 వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ మ్యాచ్లు మరింత రంజుగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్పై గుజరాత్ జెయింట్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
రెండేండ్ల క్రితం డబ్ల్యూటీసీ చాంపియన్షిప్లో టీమ్ఇండియాకు ‘గద’ను దూరం చేసి.. ఏడాదిన్నర క్రితం వన్డే ప్రపంచకప్లో అజేయంగా ఫైనల్కు చేరిన టీమ్ఇండియా కప్పు కలను అడ్డుకున్న కంగారూలు మరోసారి రోహిత్ సే�
హైబ్రిడ్ మోడల్లో భాగంగా చాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్లను దుబాయ్లో ఒకే వేదికపై ఆడుతున్న భారత జట్టుకు ‘పిచ్ అడ్వాంటేజ్' లభిస్తుందని వస్తున్న విమర్శలకు టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఘాటుగా కౌంటర�
నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ నిరుడు వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చాంపియన్షిప్లో ధరించిన వివాదాస్పద జీన్ ప్యాంట్ ఆన్లైన్లో భారీ ధర పలికింది. ఫిడే నిబంధనల ప్రకారం ఈ చాంపియన్షిప�
మరో మూడు వారాల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్కు గాను డిఫెండింగ్ చాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ సారథిగా భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేను నియమించింది. రహానేకు సారథ్య పగ్గాలను �
తగినంత మంచు లేకపోవడంతో గత నెలలో వాయిదాపడ్డ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఈనెల 9 నుంచి మొదలుకానున్నాయి. కశ్మీర్లోని గుల్మార్గ్ ఆతిథ్యమిచ్చే ఈ క్రీడలు మార్చి 9 నుంచి 12 వరకు జరుగనున్నాయి.
టీమ్ఇండియా సారథి రోహిత్శర్మపై కాంగ్రెస్ నాయకురాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి శమా మహ్మద్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. రోహిత్ లావుగా ఉన్నాడని, అతడు బరువు తగ్గాలని ఆమె చేసిన ట్వ�
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజానందతో పాటు అతడి సహచర ఆటగాడు అరవింద్ చిదంబరం ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానానికి దూసుకొచ్చారు. ఐదు రౌండ్లు ముగిసేటప్పటికీ ఈ ఇద్దరూ 3.5 పాయింట్లతో తొలి రె�