అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తున్నది రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని చిన్నరాంపూర్ గ్రామ హనుమాన్ మందిరంలో మండప నిర్మాణాని�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గృహలక్ష్మి పథకంలో ఇండ్లు నిర్మించుకున్నవారికి బిల్లులను ఆడబిడ్డలకే మంజూరు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకవేళ భర్త పేరుమీద స్థలం ఉన్నా భార్య పేరు
గ్రామ సమన్వయ కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని సభాపతి పోచా రం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఎవరికి వారే నియంతృత్వ పోకడలకు పోవొద్దని, ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.
బీర్కూర్ మండలకేంద్రం శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆదివారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురా ర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి-పుష్పమ్మ దంపతులు �
సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారయ్యింది. స్పీకర్ పోచారం శ్రీనివారెడ్డి ఆహ్వానం మేరకు బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటో తేదీన హాజరుకానున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులు ఆదివారం విరమించారు. ఆలయాల్లో స్వామి వారికి అన్నపూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమా
రాష్ట్రంలో పల్లెప్రగతి ద్వారా పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శ్రీనగర్లో రూ. 20 ల
తనకు కబడ్టీ అంటే ఎంతో ఇష్టమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియంలో దివంగత పరిగె పాపమ్మ, రాజారెడ్డి స్మారకార్థం
దేశంలో విచ్ఛిన్నకర శక్తుల విజృంభణ ఆగాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఆందోళన కలుగుతున్నదని, ఇటువంటి సమయంలో మహాత్ముడు �