అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతన్న గోస అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా ధాన్యాన్ని కొనుగోలు చేసే మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట అన్నదాతలను నిలువునా దో�
తెలంగాణ అవతరించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం జరుగుతున్నదని, అన్ని వర్గాల ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డ�
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, తడిసిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భర�
అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసనసభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మన సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ర్టాల ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని అడ
Speaker Pocharam | దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలు దేశమంతటా అమలవుతాయని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam Srinivasa Reddy) అన్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రధాని పేదల కడు�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం ఆయన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డ
Documents | కామారెడ్డి జిల్లా(Kamareddy) బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులో నిర్మించిన తెలంగాణ తిరుమల దేవస్థానానికి కేటాయించిన 66 ఎకరాల ప్రభుత్వ రెవెన్యూ భూమి(Government land) పత్రాలను రెవెన్యూ అధికారులు(Revenue officers) దేవాదాయ శాఖ(End
రాములోరి కల్యాణంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పులకించిపోయింది. శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ క్రతువు కన్నుల పండువగా సాగింది. ఉదయం నుంచే ఆలయాలకు భక�
ముస్లిముల పవిత్ర మాసం రంజాన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గురువారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో 30 రోజులపాటు కఠిన ఉపవాసదీక్షలు చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజక వర్గం దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.