కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన సతీమణి పుష్పమ్మతో కలిసి బోనమెత్తారు.
Speaker Pocharam | ‘ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మహిళకు స�
దశాబ్దాల కల నెరవేరిన వేళ.. గిరిజన రైతుల్లో ‘పట్టా’నంత సంతోషం కనిపిస్తున్నది. పోడు భూములపై చట్టబద్ధ హక్కులు లభించడంతో అంతులేని ఆనందం వ్యక్తమవుతున్నది. గిరిపుత్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ
నిరంతరం రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.వానకాలం పంటలకోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ
దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పింఛన్ పెంచాలని ఎవరు అడగకపోయినా దివ్యాంగుల బాధలను అర్థం చేసుకున్న ఏకైక స�
దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బాన్సువాడ పట్టణ, గ్రామీణ, నస్రుల్లాబాద్, బీర్క�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, బిగ
అమరవీరుల త్యాగాలతోనే ప్రత్యేక తెలంగాణ ప్రతిఫలాలు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని బాన్సువాడలో నిర్వహించా�
కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మక పథకానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభించింది. రూ. లక్ష సాయం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీతో గడువు
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్భవన్లో జరిగిన వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం గిరిజనోత్సవ కార్యక్రమాన్ని తండాల్లో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గిరిజనులు తమ ఆరాధ్య దైవాలకు పూజలు చేశారు.