జన్మనిచ్చేది తల్లి, నడక నేర్పేది తండ్రి అయితే జీవితాన్ని ఇచ్చేది గురువులని, గురువులేని విద్య గుడ్డిదని, స్థానం ఏదైనా అందరికీ ఉపాధ్యాయులే మార్గదర్శకులని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రకటించిన నాటి నుంచి ఆయా గ్రామాల వారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాన్సువాడ మండలంలోని కోనాపూర్, జేకే తం�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయ ఫంక్షన్ హాలులో 513 మంది దివ్యాంగు�
వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలువనున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గ మోటర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు బాసటగా నిలిచారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవా�
ఎల్లవేళలా అభివృద్ధి కోసం ఆరాటపడే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో దాదాపు రూ. 25కోట్ల నిధులతో 35 అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన, ప్రా�
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ స్వగృహంలో మంగళవారం విలేకరుతో మాట్లాడారు. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురో�
గతంలో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేవారని.. దీంతో పూర్తిస్థాయి సేవలు అందకపోయేవని. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంక్షేమ పథకాల�
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అటకెక్కాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ పట్టినట్టు నటిస్తాయి తప్ప గల్లీల్లో మాత్రం దోస్తులేనని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. మంగళవారం బాన్సువాడలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆందోళన చేయడమే అందుకు ని�
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు తెస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తన ధ్యేయమని, తన నియోజకవర్గంలో గూడులేని కుటుంబ�
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. వృద్ధ దంపతులను దుండగులు అతి దారుణంగా హత్యచేశారు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకూ గూడు కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగ�